Technology

Technology

స్మార్ట్ ఫోన్ బాక్స్ లో చార్జర్ కనిపించదు ఇక..! అమలు చేయనున్న ఒప్పో

ఒప్పో ఫోన్లలో చార్జర్లు మాయమవుతున్నాయి..! ఆశ్చర్యపోకండి. కంపెనీలే చార్జర్లను ఇవ్వడం లేదు. ఇప్పటికే శామ్ సంగ్ ప్రీమియం ఫోన్లలో కొన్నింటికి చార్జర్లను జోడించడం లేదు. కావాలంటే వాటిని విడిగా కొనుక్కోవాల్సిందే. యాపిల్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల కంపెనీలపై చార్జర్ల వ్యయ భారం పడదు. పైగా పర్యావరణ వ్యర్థాలు కూడా తగ్గుతాయన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే అప్పటికే పాత ఫోన్ కు సంబంధించి చార్జర్ ఉన్నప్పుడు కొత్త ఫోన్ తో వచ్చే చార్జర్ ను ఏం…

Technology

వాట్సాప్ కొత్త ఫీచర్ … డిలీట్ కొట్టిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చు!

వాట్సాప్ లో డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చా! అని ఆశ్చర్యపోతున్నారా?. అవును మీరు వింటున్నది నిజమే. వాట్సాప్ ఈ ఫీచర్ పై పనిచేస్తోంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుందని తెలిసిందే. అందులో భాగంగానే డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందే ఫీచర్ ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ బీటా అప్ డేట్ లో ఈ ఫీచర్ దర్శనమిచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ లో ఒక సందేశాన్ని చెరిపేస్తే తిరిగి పొందే సదుపాయం…

Technology

వాట్సాప్ … త్వరలో కొత్త ఫీచర్

వాట్సాప్ లోనూ కొన్నిసార్లు గ్రూపుల్లో కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు గ్రూప్ నుంచి నిష్క్రమించడం తప్ప యూజర్లకు మరో మార్గం ఉండదు. ఒకవేళ ఆ గ్రూప్ లో తమ బంధుమిత్రులు కూడా ఉంటే, యూజర్ల బాధ వర్ణనాతీతం. గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోతే బంధుమిత్రులు ఏమనుకుంటారోన్న బాధ పట్టిపీడిస్తుంటుంది. ఎందుకంటే, సదరు యూజర్ గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఆ విషయం గ్రూప్ లో బట్టబయలవుతుంది. యూజర్ గ్రూప్ ను వీడినట్టు ఫోన్ నెంబర్ తో కూడిన మెసేజ్…

Technology

అద్భుతమైన ఫీచర్ ను తీసుకువచ్చిన ఫోన్ పే

 ఫోన్‌పే వినియోగదారులు ఈ యాప్‌ సదుపాయం ఉన్న దుకాణాదారుల వద్ద, ఇకపై దీని ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఒక వినియోగదారుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పొందే అవకాశం ఉంది. యాప్‌ ఓపెన్‌ చేసి స్టోర్స్‌ లోకి వెళ్లి ఫోన్‌పే ఏటీఎం మీద క్లిక్‌ చేస్తే మన దగ్గరలో ఫోన్‌పే సదుపాయం గలఆన్‌లైన్‌ లావాదేవీల సంస్థ ‘ఫోన్‌పే’.. మరో మంచి సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ చెల్లింపుల సదుపాయం మాత్రమే కల్పించిన ఈ యాప్‌…

Technology

JIO కి చెక్ పెట్టిన BSNL.. 5 రూపాయలకే 3GB DATA

BSNL ప్రభుత్వ సంస్థ అయినా జియో కి పోటీ ఇవ్వటం లో ఎక్కడ వెనకడుగు వేయటం లేదు . JIO, AIRTEL  కి పోటీని తట్టుకొంటూ మునుముందికి వెళ్తుంది . ఈ క్రమంలో నే ఇతర నెట్వర్క్స్ రీచార్జి ల రేట్లు పెంచుతూ జనాలపై భారాలు మోపిన BSNL మాత్రం తమ యూజర్స్ కి మాత్రం బంపర్ ఆఫర్స్ ఇస్తూనే ఉంది. BSNL కొత్త సంవత్సరం కానుకగా ఒక రీఛార్జ్ ప్లాన్ తేచింది. ఆ ప్లాన్ కి…

Technology

మార్చి 1 నుండి ప్రారంభం కానున్న BSNL 4G సేవలు

బిఎస్ఎన్ఎల్ 4 జి, ముంబై, ఢిల్లీ సర్కిళ్లకు చేరేముందు మొత్తం 20 సర్కిళ్లలో అధికారికంగా ప్రవేశపెట్టబోతోంది. మార్చి 1 న సేవ ప్రారంభమైన తర్వాత బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం కొత్త 4 జి ఓన్లీ ప్లాన్లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇది తాత్కాలిక లాంచ్ తేదీ కావచ్చు మరియు 4 జి స్పెక్ట్రం విడుదల సమయాన్ని బట్టి మారవచ్చు.   బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఉన్న 3 జి స్పెక్ట్రం ఉపయోగించి 4 జి…

Technology

దేశవాసులందరికి మరో శుభవార్త !

‘ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు’ పథకం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా 12 రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉన్న పేదవారు ఎక్కడైనా సరుకులు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, త్రిపుర, జార్కండ్, గుజరాత్, మహరాష్ట్ర, హరియాణ, కేరళ, గోవా, రాజస్తాన్, కర్నాటక రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిందని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ స్పష్టం చేశారు. ఈ పథకం అమలు చేస్తోన్న రాష్ట్రాలకు…

Technology

దేశ వ్యాప్తంగా వైఫై కాలింగ్ తీసుకురానున్న JIO

ఇక నుండి ఎటువంటి అంతరాయం మరియు అస్పష్టత లేనటువంటి వాయిస్ కాలింగ్ మరియు వీడియో కాలింగ్ జియో వినియోగదారులకు పరిచయం అవుతుంది. అంతేకాదు, కాలింగ్ కోసం కూడా ఎటువంటి అధిక రుసుమును చెల్లించాల్సిన పనిలేదు. వాయిస్ మరియు వీడియో కాలింగ్ వాటి ప్రయోజనాలను ఉచితంగా చేసుకోవచ్చు. ఇదంతా కూడా జియో తీసుకొచ్చిన Wi-Fi కాలింగ్ వాల్ల సాధ్యమయ్యింది. ఇప్పుడు, ఈ సేవలను భారత దేశమంతటా ప్రకటించింది. మరి ఈ ఉచిత కాలింగ్ సర్వీసును మీ ఫోనులు సెట్…

Technology

అందరికంటే ముందుగా ఇన్విసిబుల్ కెమెరా

వన్‌ప్లస్‌ మాత్రం కాస్త భిన్నమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసే పనిలో పడింది. అందులో భాగంగానే వన్‌ప్లస్‌ త్వరలో కనిపించని (ఇన్విజిబుల్‌) కెమెరాలు కలిగిన ఫోన్లను విడుదల చేయనుంది. మొబైల్స్‌ తయారీదారు వన్‌ప్లస్‌ తాజాగా విడుదల చేసిన ఓ టీజర్‌లో తన కొత్త ఫోన్లలో అందివ్వనున్న ఇన్విజిబుల్‌ కెమెరా ఫీచర్‌ను పరిచయం చేసింది. సదరు కెమెరాలు ఫోన్‌ వెనుక భాగంలో ఓ పారదర్శక గ్లాస్‌ కింద ఉంటాయని మనకు టీజర్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ క్రమంలో యూజర్‌…

Technology

స్వదేశ టెక్నాలజీ నావిక్ మద్దతుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల

యోమితో ఇస్రో చర్చలు చివరి దశలో ఉన్నాయి మరియు అన్నీ సజావుగా జరిగితే, చైనా దిగ్గజం భారతదేశంలో రాబోయే ఆరు నుండి ఏడు నెలల్లో నావిక్ మద్దతుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి, ఇస్రో మరియు షియోమి మొదట మధ్యతరహా స్మార్ట్‌ఫోన్‌లకు నావిక్ మద్దతును తీసుకురావాలని యోచిస్తున్నాయి. “షియోమి ఒప్పందంలో ఉంది, ఇంకా ఏమీ ఖరారు కాలేదు. మేము మధ్య స్థాయి మొబైల్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నాము. ఆ విధంగా, ఇది ఎక్కువ…