TELANGANA

TELANGANA

హరీష్ రావు నోటి దూలతోనే రైతుబంధు ఆగింది: రేవంత్ రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు జోరుగా తలపడుతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా రైతు బంధు నిధులకు ఈసీ బ్రేక్ వేయటంతో ఇదంతా కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది.   ప్రస్తుతం దీనిపై రచ్చ కొనసాగుతున్న వేళ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్…

TELANGANA

ఏడవాలంటే కాంగ్రెస్ కు.. నవ్వాలంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యమన్న కేటీఆర్..

మీరు ఏడవాలి అంటే కాంగ్రెస్ కు, నవ్వాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ధర్మపురి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ప్రచారం చేపట్టి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రైతు బంధు బంద్ కావటానికి కారణం కాంగ్రెస్ అన్నారు.   పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..? అని ప్రశ్నించారు. ఎరువులకు, విత్తనాలకు పైసలిచ్చే రైతుబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..?…

TELANGANA

గేర్‌ మార్చిన కేసీఆర్‌.. చివరి నిమిషంలో కొత్త అస్త్రాలు వెలికితీత.. గెలుపుతీరం చేర్చేనా?

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌.. తెలంగాణ ఎన్నికల సంగ్రామం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 80 సీట్లు సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ అయితే 80కి ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని సవాల్‌ చేశారు. మరోవైపు విజయం తమదేనని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకత్వం చెబుతోంది. కానీ, లోలోపల భయం మొదలైంది. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ…

TELANGANA

80 సీట్లలో కాంగ్రెస్ గెలవగలదా? రేవంత్ ధైర్యమేంటి..?

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల వ్యవధి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తోంది. 80 స్థానాల్లో విజయం ఖాయమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. అలా రాకుంటే కెసిఆర్ వేసే శిక్షకు మేము బాధ్యులమవుతామని చెబుతున్నారు. అయితే ఆయన ప్రమాదకర సవాల్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మునుపెన్నడు…

TELANGANA

కొలువులు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి: ప్రియాంకా గాంధీ!!

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తెలంగాణా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల కోసం ప్రచారం సాగించిన ప్రియాంకా గాంధీ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనను టార్గెట్ చేశారు.   నిరుద్యోగులకు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్ తన కుటుంబంలో…

NationalTELANGANA

తెలంగాణ మార్పు కోరుకుంటోంది-జనం విసిగిపోయారన్న ప్రధాని మోడీ..

మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణలో ప్రధాని మోడీ ఇవాళ పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీఆర్ఎస్ సర్కార్ తో విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. అలాగే ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా జనాల్ని పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు.   కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ బీఆర్ఎస్,…

TELANGANA

పవన్ కల్యాణ్‌పై చెప్పులతో దాడి..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయన మీద కొందరు చెప్పులు విసిరిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. జనసేన అధినేత మీద చెప్పులతో దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తుంది.   గతంలో పవన్ కల్యాణ్ పర్యటన సమయంలో చోటు చేసుకున్న ఘటనను ..ఇప్పుడు జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.ఇదిలా ఉంటే…

TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటివరకూ పోలైన 9174 ఓట్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సాధారణ పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 30న తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 35 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఆ లోపే వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల నుంచి ఓట్లను ఇంటి నుంచే సేకరిస్తున్నారు. ఎన్నికల సంఘం నియమించిన సిబ్బంది ఆయా వర్గాల ఓట్లను వారి ఇళ్లకు వెళ్లి పోలింగ్ చేయిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ మొత్తం 9174 ఓట్ల పోలింగ్ జరిగినట్లు ఈసీ వర్గాలు…

TELANGANA

కరీంనగర్‌లో కమల వికాసం.. విజయం దిశగా సంజయ్‌..!

తెలంగాణలో ఉద్యమాల గడ్డ కరీంనగర్‌. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన కరీంనగర్‌లో ఈసారి కాషాయ జెండా ఎగురబోతోందా.. ఇప్పటి వరకు మూడుసార్లు గెలిచిన మంత్రి గంగుల కమలాకర్‌కు షాక్‌ తప్పదా.. అంటే అవుననే అంటున్నారు ఓటర్లు. ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకునేందుకు ఇప్పటికే వివిధ సంస్థలు ప్రీపోల్‌ సర్వేలు చేశాయి. తాజాగా ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు ప్రకటించేందుకు సర్వేలు చేస్తున్నాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేసేవారే విజయం సాధిస్తారని తెలుస్తోంది.…

TELANGANA

ఓటరు పల్స్‌ : హుజూరాబాద్‌లో ‘ఈటల’ గట్టి పోటీ.. ఓట్లు చీల్చనున్న కాంగ్రెస్‌ అభ్యర్థి!

తెలంగాణలో కీలకమైన మరో నియోజకవర్గం హుజూరాబాద్‌. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, బీజేపీ ఎలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి ఈటల రాజేందర్‌ ఇప్పట ఇరకు ఏడుసార్లు విజయం సాధించారు. ప్రతీసారి తిరుగులేని మెజారిటీ సాధిస్తూ.. హుజూరాబాద్‌ గడ్డ.. ఈటల అడ్డా అన్నట్లుగా మార్చేశారు. కానీ, మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ ఈటల గట్టి పోటీ ఎదుక్కొంటున్నారు. బీజేపీ తరఫున హుజూరాబాగ్, గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌…