హరీష్ రావు నోటి దూలతోనే రైతుబంధు ఆగింది: రేవంత్ రెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు జోరుగా తలపడుతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా రైతు బంధు నిధులకు ఈసీ బ్రేక్ వేయటంతో ఇదంతా కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ప్రస్తుతం దీనిపై రచ్చ కొనసాగుతున్న వేళ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్…

