TELANGANA

TELANGANA

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర!!

2024 సంవత్సరంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో నేటి నుండి యాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, రాజ‌స్థాన్,…

TELANGANA

20 లక్షల రేషన్ కార్డుల తొలగింపు.. విచారణ చేయాలని డిమాండ్..

తెలంగాణలో వివిధ కారణాలతో ఏకపక్షంగా 20 లక్షల రేషన్‌కార్డుల తొలగింపుపై అధ్యయనం చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న అసీమ్‌ అనే ఎన్‌జీవో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద డేటా డిజిటలైజేషన్ తర్వాత, సాంకేతికత ఆధారిత గుర్తింపుతో కలిపి దాదాపు 2 లక్షల రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని తెలిపింది.   క్షేత్ర…

TELANGANA

బీజేపీ ఎంపీగా బరిలో మందకృష్ణ – నియోజకవర్గం ఫిక్స్..!?

తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో నూ పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ తిరిగి కోలుకొనే విధంగా కార్యాచరణ ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్లు..సీట్లతో బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా సీట్ల ఖరారులో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.   బీజేపీ కొత్త లెక్కలు :…

TELANGANA

బీఆర్ఎస్ మాజీలకు షాక్‍ల మీద షాక్‍లు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటంబం సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీ చేశారు. రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అధికారులు షాకిచ్చారు.   ర్మూర్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి…

TELANGANA

ఆ విషయంలో రేవంత్‌కు 1000 శాతం సహకరిస్తాం: నిండు సభలో కేటీఆర్ హామీ..

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి సభ్యుల మధ్య అనేక అంశాలపై వాగ్యుద్ధం నడుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయం, ఉచిత విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన.. వంటి రంగాలపై కాంగ్రెస్ సభ్యులు.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోన్నారు. వీటిని బీఆర్ఎస్ సభ్యులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోన్నారు.   డ్రగ్స్ నిర్మూలన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు- మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వివాదం చోటు…

TELANGANA

మేడిగడ్డ ఏమైనా పర్యాటక ప్రాంతమా.. రేవంత్‍పై కవిత వ్యంగ్యస్త్రాలు.. !

కాళేశ్వరం.. ఒకప్పుడు ఉదయం లేచి మొదలు సాయంత్రం వరకు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం గురించి మాట్లాడేవారు. ప్రపంచం ఇంత గొప్ప ప్రాజెక్టు ఎవరు కట్టలేదని చెప్పారు. కేసీఆర్ ను అపర భగీరథుడిగా కొనియాడేవారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీగా ప్రచారం చేసుకుంది. ఈ ప్రచారం బీఆర్ఎస్ గొప్ప ముంచింది. వీరు ఎంతగా ప్రచారం చేసుకున్నారు.. మేడిగడ్డ కుంగిపోవడం వారికి అంత మైనస్ అయింది. ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే కుంగిపోవడంతో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాన్వాయ్ పై పోలీసులకు కీలక ఆదేశాలు…

సీఎం రేవంత్ రెడ్డి… అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన పాలన అందించడం తపిస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన సీఎం…. ప్రజా దర్బార్ తో వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.   తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ను…

TELANGANA

ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం.. ఆ ఆఫీసర్లపై సిఎం రేవంత్ నిఘా!..

సీఎం రేవంత్ రెడ్డి ఒక వైపు సమీక్షలు కొనసాగిస్తూనే ఇంకోవైపు అధికారుల బదిలీలు, నియామకాలపై కసరత్తులో వేగం పెంచేశారు. మరోవైపు ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్న ఆఫీసర్ల పేర్లను రెడ్ డైరీలో రాస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ రెడ్ డైరీలో ఎవరెవరున్నారోనన్న టెన్షన్ చాలా మందిలో పట్టుకుంటోంది.   సీఎం రేవంత్ రెడ్డి రోజుకు ఒకటి రెండు సమీక్షలతో బిజీబిజీగా ఉంటున్నారు. కీలక నిర్ణయాల దిశగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు తన మార్క్…

TELANGANA

ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ లో లోపాలపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ధరణి యాప్ సెక్యూరిటీపైనా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న ఆరోపణలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.   ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికి…

TELANGANA

తెలంగాణ జెన్‌కో పరీక్షలు వాయిదా..!!

తెలంగాణ జెన్‌కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా.. దీన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తామనేది వెల్లడించలేదు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్ www.tsgenco.co.in లో పొందుపరుస్తామని తెలిపింది.   ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీలు, కెమిస్ట్స్ పోస్టులను భర్తీ చేయడానికి ఇదివరకు నోటిఫికేషన్‌ను జెన్‌కో అధికారులు విడుదల చేసిన విషయం…