TELANGANA

APNationalTELANGANA

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి.. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి…

APTELANGANA

న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్

ఆన్‌లైన్‌లో కొందరు దుండగులు యువతుల్ని ట్రాప్ చేసి, వారి వద్ద నుంచి లక్షల్లో దోచుకుంటున్న సంఘటనలు ఈమధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి. తొలుత పరిచయం పెంచుకోవడం, ఆపై మాయమాటలతో లొంగదీసుకోవడం, న్యూడ్ వీడియో కాల్స్ చేయడం.. వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడటం వంటివి చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..   కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్‌పేట ఉలుందాండవర్‌ ఆలయం వీధికి చెందిన సతీష్‌ కుమార్‌ (21) అనే…

APCINEMATELANGANA

సుమ-నాగ్ హోస్ట్‌గా BigBoss’ధమాకా’ ప్రోమో.. ఆల్ సీజన్ కంటెస్టెంట్స్‌తో స్టేజ్

బిగ్ బ్రదర్ పేరుతో అమెరికాలో విశేష ఆదరణ దక్కించుకున్న రియాలిటీ షో.. ఇండియాలో ‘బిగ్ బాస్’గా ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు.. ఊహించని రేంజ్ లో విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతుందనే చెప్పాలి. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలోనే ఏడో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మరో అదిరిపోయే ప్రోమోను రిలీజ్ చేశారు. వివరాళ్లోకి వెళితే.. ఊహకందని మలువులు, ఎన్నో ట్విస్టులు, గొడవలు, కొట్లాటలు, టాస్క్…

APTELANGANA

ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే..

ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. శుభకార్యాలు, పండుగలకు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నిత్యం బులియన్ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. ఇంకొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఇక ఇటీవల వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జులై 24) 22 క్యారెట్ల 10 గ్రాముల…

TELANGANA

సుమన్ టీవీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్-ఆరుగురికి బెంజ్ కార్లు, సీఈవోలుగా ప్రమోషన్!

ఏ సంస్థలో అయినా ఉద్యోగుల పాత్ర కీలకం. అయితే ఉద్యోగుల కష్టాన్ని గుర్తిస్తే ఆ సంస్థ మరెన్నో విజయాలు సాధిస్తుందని నమ్మిన సుమన్ టీవీ ఛైర్మన్ సుమన్ దూది.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమన్ టీవీ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా… ఆ సంస్థ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన 6గురిని వివిధ విభాగాలకు సీఈవోలుగా ప్రకటించింది యాజమాన్యం. అంతేకాదు వారికి నెలకు ఐదు లక్షల వేతనం, కోటి రూపాయల ఇన్సూరెన్స్ తో పాటు……

TELANGANA

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాల పెంపు,

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు… ఉద్యోగుల జీతాలతో పాటు సంక్షేమం విషయంపై కూడా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా… మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్‌ కమ్‌ హెల్పర్లకు…

TELANGANA

రైతుల పంట రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు

రైతుల పంట రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీ నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై రైతుల్లో బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రుణాలు త్వరలోనే రద్ద చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కరోనా సాకుతో ప్రభుత్వం నాలుగున్నరేండ్లుగా రైతుల లోన్లు మాఫీ చేయలేదు. దీంతో…

TELANGANA

అయ్యో చెన్నమనేని.. వేములవాడలో ఇంత పనైందేంటి?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈసారి హ్యాట్రిక్ సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఎంత కష్టమైనప్పటికీ తన సర్వేలో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాగానే చాలామందికి ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.. అయితే ముఖ్యమంత్రి సంకేతాలు ఇవ్వడంతో కొంతమంది పార్టీలో ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా ఎన్నికల మొదట అధికార…

TELANGANA

మరో మూసిలా గండిపేట చెరువు

విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌ దాహారి‍్త తీర్చే జల వనరుల్లో గండిపేట సరస్సు – ఉస్మాన్‌సాగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గండిపేట సరసుస క్రమంగా మురికి కూపంగా మారుతోంది. చెత్తచెదారం నిర్వహణలో అధికారులు విఫలం కావడంతో కాలుష్యమయమవుతోంది. సరస్సు పరిసర గ్రామాలు పరీవాహక ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడంతో నీటి వనరులోని ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ఆక్రమణలతో నిండిపోయాయి. గండిపేట సరస్సు చుట్టూ చెత్తను డంపింగ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌…

TELANGANA

అక్కడి నుండే పోటీ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ!

తెలంగాణలో ఎన్నికల సమరం మోగనుంది.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచే వారు ఒక్కొక్కరిగా క్లారిటీ ఇస్తూ ప్రజల్లోకి వస్తున్నారు.. ఇక తాజాగా తాను పోటీ చేసే స్థానంపై మాజీ ఐపీఎస్ అధికారి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈయన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చేసారు. తాజాగా కాగజ్నగర్ టౌన్ లోని బిఎస్పి కార్యాలయంలో…