తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. దీంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమంలో కొత్త అధ్యాయానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. భట్టి విక్రమార్క , ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్బాబు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పొన్నం ప్రభాకర్,…

