తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం చేపపిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం చేపపిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం తీసుకున్న చొరవతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని మత్స్యకారులు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాలకు 10 శాతం మేర ఎగుమతి అవుతున్నాయి. ఇక…

