TELANGANA

TELANGANA

తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం చేపపిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం చేపపిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం తీసుకున్న చొరవతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని మత్స్యకారులు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాలకు 10 శాతం మేర ఎగుమతి అవుతున్నాయి. ఇక…

TELANGANA

హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ: ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పై ఫోకస్..!

దిల్ సినిమా హీరోగా మంచి పేరు సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నారా? గతంలో రాజకీయాల్లో ఉన్న ఆయన సమీప బంధువులు రాజకీయాల్లోకి ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించిన నితిన్ ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారా? సాక్షాత్తు అమిత్ షా తో భేటీ అయిన నితిన్ అప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనుకుంటే, అప్పుడు లేదని చెప్పి ప్రస్తుతం పాలిటిక్స్ పై దృష్టి పెట్టారా? నితిన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ స్థానం…

TELANGANA

సాయిచంద్ భార్యకు గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్; కోటిన్నర ఆర్ధికసాయం!!

తెలంగాణ రాష్ట్ర గిడ్దంగుల సంస్థ కార్పోరేషన్ చైర్ పర్సన్ గా ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సాయిచంద్ సతీమణి రజనిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అలు పెరుగని పోరాటం చేసిన సాయి చంద్ గుండెపోటుతో ఇటీవల మరణించడంతో, గిడ్డంగులసంస్థ చైర్ పర్సన్ గా ఉన్న భర్త స్థానంలో భార్య రజనీకి అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాయి చంద్ లేకున్నా రజనీకి గిడ్డంగుల…

TELANGANA

ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (Indo Tibetan Border Police ITBP) ఫోర్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జూన్ 27వ తేదీ నుంచి ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 458 పోస్ట్ (డ్రైవర్) లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో అప్లికేషన్ ఈ పోస్ట్ లకు అర్హులైన అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.in. ద్వారా ఆన్ లైన్ లో అప్లై…

TELANGANA

చెరకు పంట ఎఫ్ఆర్పీ పెంపునకు కేంద్ర కేబినెట్ నిర్ణయం

చెరకు పంట న్యాయమైన గిట్టుబాటు ధర (fair and remunerative price FRP) ని క్వింటాల్ కు రూ. 10 పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. తాజా పెంపుతో చెరకు పంట ఎఫ్ఆర్పీ క్వింటాల్ కు రూ. 315 కు చేరింది. ఈ ధర ఈ అక్టోబర్ నెల నుంచి ప్రారంభమయ్యే 2023-24 మార్కెటింగ్ సీజన్ నుంచి అమల్లోకి వస్తుంది. 2023-24 మార్కెటింగ్…

CINEMANationalTELANGANA

ప్రెషర్ స్పీడ్‌ల్లో మార్పు.. ఇస్రో ఇంజిన్ టెస్టు నిలిపివేత

వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అంటూ ఫ్లెక్సీలు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సగర్వంగా నగరానికి వస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘన స్వాగతం పలుకుతూ ఓఆర్ఆర్ పై స్వాగత బ్యానర్లు వెలిశాయి. వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కేసీఆర్ అంటూ ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బ్యానర్లను ఏర్పాటు చేయించారు. లండన్ అమెరికా దేశాలలో పర్యటించి 42 వేలకు పైగా ఉద్యోగ కల్పన…

CINEMATELANGANA

ఘనంగా ‘కర్ణ’ ప్రీ రిలీజ్ వేడుక. ..ఈ నెల 23న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్ నటీ నటులుగా కళాధర్ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో తనే హీరో గా నటిస్తున్న చిత్రం ‘కర్ణ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 23న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్న సందర్భంగా శనివారం…

TELANGANA

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ

ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది

ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. సహా పలువురు…