అఫిడవిట్తో ఎన్నికల కమీషన్కే షాకిచ్చిన మంత్రి మల్లారెడ్డి..!
మల్లారెడ్డి అంటే మామూలు మనిషి కాదు. విద్యాసంస్థల అధినేత. మామూలు ఇన్స్టిట్యూట్స్ కావు. ఎంబీబీఎస్, ఎంబీయే, ఎంటెక్ వంటి కాస్ట్లీ కోర్సులు కూడా నేర్పిస్తారక్కడ. పైగా మంత్రి. కార్మిక శాఖను ఉద్దరించే బాధ్యత చూసిన మల్లారెడ్డి. అలాంటి మంత్రి తాను ఎక్కడ చదివానో మర్చిపోయినట్టున్నారు. అందుకే ఆయన అఫిడవిట్ చూసి ఎన్నికల సంఘానికే దిమ్మ తిరిగింది. కళ్లు బైర్లు కమ్మిన పరిస్థితి. ఎందుకంటారా.. ఒక వ్యక్తి ఒకేసారి మూడు చోట్ల ఇంటర్ చదవడం సాధ్యమా? 9…

