అట్లుంటది బీజీపీతో.. సోషల్ ఇంజినీరింగ్తో త్రిముఖ పోరు!..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం, లిక్కర్ కేసులు సీఎం కూతురు కవితకు మినహాయింపు ఇవ్వడం, బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తప్పించడం, కేసీఆర్కు అనుకూలంగా ఉన్న కిషన్రెడ్డిని నియమించారన్న ప్రచారం జరగడం, సీనియర్లు, కొత్తగా పార్టీలో చేరిన పెద్దనేతలు పార్టీని వీడడం తదితర పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ఎన్నికల రేసు నుంచి బీజేపీ దాదాపు తప్పుకుందని అంతా భావించారు.…

