తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటివరకూ పోలైన 9174 ఓట్లు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సాధారణ పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 30న తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 35 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఆ లోపే వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల నుంచి ఓట్లను ఇంటి నుంచే సేకరిస్తున్నారు. ఎన్నికల సంఘం నియమించిన సిబ్బంది ఆయా వర్గాల ఓట్లను వారి ఇళ్లకు వెళ్లి పోలింగ్ చేయిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ మొత్తం 9174 ఓట్ల పోలింగ్ జరిగినట్లు ఈసీ వర్గాలు…

