ఎండకాలంలో ఉన్నట్టుగా వేడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండకాలంలో ఉన్నట్టుగా వేడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 15 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెగడంతో ప్రజలు, ఫ్యాన్లు, ఏసీలను తెగ వాడేశారు. పలు చోట్ల పండలు ఎండిపోయాయి. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి…

