TELANGANA

APTELANGANA

ఆర్టీసీ బస్సులకు మహిళల పోటు- బస్సు డోర్ విరిచి కండక్టర్ చేతిలో పెట్టారు

బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ వసతిని కల్పిస్తామంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.…

TELANGANA

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక…

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక… వివరాల్లోకి వెళితే : కురుపాం ఏజెన్సీలో గుమ్మలక్ష్మీపురం మండలం, లోవముటా ప్రాంతమైన బబ్బిడి గ్రామానికి చెందిన పలువురికి నిన్ను అర్దరాత్రి నుండి తీవ్ర కడుపునొప్పి, వాంతులు,విరోచనాలు,జ్వరం వచ్చి తీవ్రం గా బాధపడుతూ ఈరోజు ఉదయం సమీప దుడ్డుఖళ్లు ప్రాథమిక ఆసుపత్రిలో చేరారు వారిలో పలువురు చిన్నారులు ,మహిళలు ఉన్నారు వీరిలో కొందరి…

APCINEMANationalTELANGANA

ప్రొఫెసర్ హరగోపాల్ సహా వీరిపై దేశద్రోహం కేసు ఎత్తివేత: ములుగు ఎస్పీ కీలక ప్రకటన

హైదరాబాద్: ప్రొఫెసర్ హరగోపాల్‌పై నమోదైన దేశ ద్రోహం(యూఏపీఏ) కేసు విషయంలో ములుగు ఎస్పీ గౌష్ ఆలం కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్ తోపాటు ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలతిపారు. కేసులు ఎత్తివేస్తూ న్యాయపరంగా మెమో దాఖలు చేస్తామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌, పద్మజాషా, అడ్వొకేట్‌ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే దివంగత జడ్జి…

APCINEMATELANGANA

వ్యూహం నుంచి కొత్త క్యారెక్టర్- పరిచయం అక్కర్లేదుగా

అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశఆరు. తుఫాన్ నష్టంపై అమిత్ షా కీలక ప్రకటన- గుజరాత్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల…

TELANGANA

తాసిల్దార్ కార్యాలయం ఎదుట కుల వృత్తుల వారు ధర్నా కుల. ఆదాయ. నివాస ధ్రువపత్రాల జాప్యం పై నిరసన

  అల్లాదుర్గం. తెలంగాణ ప్రభుత్వం బిసి కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించే పథకంపై సర్టిఫికెట్ల జారీ లో జాప్యంపై లబ్ధిదారులు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వీరికి అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు కంచరి బ్రహ్మం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం మంచి ఉద్దేశమైనా. ధ్రువపత్రాలు అందించడంలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది. జాప్యం వల్ల…

APTELANGANA

మరో భారీ షాక్- సిలబస్ కోతలపై నిరసన-తమ పేర్లూ తీసేయాలని 33 మంది నిపుణుల లేఖ..

నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి మరో షాక్ తగిలింది. కరోనా తర్వాత విద్యార్ధులపై భారం తగ్గిస్తున్నామన్న పేరుతో పాఠ్యపుస్తకాల్లో చరిత్రలో పలు పాఠ్యాంశాలను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న NCERTకి నిపుణులు, సలహాదారులు వరుసగా షాక్ లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో 33మంది నిపుణులు పాఠ్యపుస్తకాల్లో తమ పేర్లు కూడా తీసేయాలని కోరుతూ NCERTకి ఓ సంచలన లేఖ రాశారు. టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ కమిటీలో వివిధ దశల్లో భాగస్వాములుగా ఉన్న…

HealthTELANGANA

స్ట్రోక్ తప్పించుకోవాలంటే, మందులతో కాదు- వైద్య నిపుణుల కీలక సూచనలు..!

ఈ మధ్య కాలంలో స్ట్రోక్స్ పెరిగాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీస్తున్నాయి. ఇందుకు వైద్యులు అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. అయితే, సమస్య వచ్చిన సమయంలో చికిత్స.మందులు ఎంత అవసరమో..సమస్య రాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు బిగ్ రిలీఫ్ ఇస్తాయంటున్నారు వైద్యులు. ఒత్తిడి.. నిద్ర లేమి..శారీరక శ్రమ లేకపోవటం..ఆహారపు అలవాట్లు..ఇలా ఎన్నో కారణాలు సైలెంట్ గా ప్రాణాలను హరించటానికి కారణాలు అవుతున్నాయి. ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి. కరోనా తరువాత గుండె, నాడీ వ్యవస్థకు…

TELANGANA

ఆడబిడ్డలకు అన్నలా,తమ్ముడిలా,మేనమామలా,కంటికి రెప్పలా మారిన కేసిఆర్.!సీఎంపై కవిత ప్రశంసలు.!

హైదరాబాద్: మహిళా సంక్షేమానికి సీఎం చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆడబిడ్డలను పైకి తీసుకురావాలన్న తపనతో సీఎం చంద్రశేఖర్ రావు అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయనన్ని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు. షీ టీమ్…

TELANGANA

ఏపీ ఈఏపీసెట్ ఫలితాల తేదీ ఖరారు: ఎప్పుడంటే?, ఇలా తెలుసుకోండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్(AP EAPCET) 2023 ఫలితాలు విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 14న ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీ రంగ జనార్థన, కన్వీనర్ ప్రొఫెసర్ సీ శోభా బిందు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామల…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ శుక్రవారం సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ…