టీఆర్ఎస్కు సిలిండర్ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజ్య సమితి (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రాజ్య సమితిని రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి ఈ పార్టీ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ పలు షరతులతో…

