బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా విమర్శలు…
బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తనను తిట్టిన వారిని శిక్షించకుండా.. అవార్డులు, రివార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజ్ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. తాము మహిళా మంత్రులు, మేయర్లు, ఇతర అధికారులకు ఆహ్వానం పంపించామని.. అందరూ ఈ కార్యక్రమానికి రాకపోయినా, వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలని తెలిపారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళను కూడా అవమానిస్తున్నారని, అలా అవమానించిన వారిని ప్రభుత్వం అందలాలు ఎక్కిస్తోందని, ఇలాంటి పనులు చేస్తూ…

