TELANGANA

TELANGANA

బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా విమర్శలు…

బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తనను తిట్టిన వారిని శిక్షించకుండా.. అవార్డులు, రివార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజ్ భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. తాము మహిళా మంత్రులు, మేయర్‌లు, ఇతర అధికారులకు ఆహ్వానం పంపించామని.. అందరూ ఈ కార్యక్రమానికి రాకపోయినా, వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలని తెలిపారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళను కూడా అవమానిస్తున్నారని, అలా అవమానించిన వారిని ప్రభుత్వం అందలాలు ఎక్కిస్తోందని, ఇలాంటి పనులు చేస్తూ…

TechnologyTELANGANA

తెలంగాణ టీఎస్‌ఆర్‌టీసీ కీలక నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.. దక్షిణ భారతదేశం నుండి మేఘా ఇంజినీరింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ అయిన Olectra Greentech Limitedకి మొత్తం 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం అతిపెద్ద సింగిల్ ఆర్డర్‌ను అందజేసింది. పెద్ద ఎత్తున క్లీన్, గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను కలిగి ఉండే దిశగా తెలంగాణ ఎలక్ట్రిక్ మొబిలిటీ చొరవ కోసం ఈ ఆర్డర్ ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. 50 ఇంటర్‌సిటీ కోచ్…

TELANGANA

నవీన్‌ హత్యకేసులో సంచలన విషయాలు..

నవీన్‌ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. తాజాగా.. నవీన్‌ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. హరిహరకృష్ణ నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. క్రైమ్ సినిమాలు, యూట్యూబ్‌ వీడియోలు చూసి..నవీన్‌ హత్యకు ప్లాన్‌ చేశాడు హరిహరకృష్ణ. డెడ్‌బాడీలోని పార్ట్స్‌ను వేరు చేసే వీడియోలు, పోస్ట్‌మార్టం దృశ్యాలను యూ ట్యూబ్‌లో పదేపదే చూసినట్టు నిందితుడు హరిహరకృష్ణ తెలిపాడు. ముఖ్యంగా పోస్ట్‌మార్టం దృశ్యాలను పదేపదే చూసి ఈ హత్యకు ప్లాన్ చేశాడని తేలింది. నవీన్‌ హత్యకు…

APHealthNationalTELANGANA

భయపెడుతున్న ర్యాట్ ఫీవర్…

కేరళలో మరో కొత్త ఫీవర్‌ బెంబేలెత్తిస్తోంది. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అతిరపల్లిలోని సిల్వర్‌ స్టార్మ్‌ వాటర్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన విద్యార్థులకు ర్యాట్‌ఫీవర్‌ సోకడంతో వాటర్‌ థీమ్‌ పార్క్‌ను మూసివేయాలని సూచించారు అధికారులు. వాటర్ థీమ్ పార్కును మూసివేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అతిరప్పిలి…

JobsTELANGANA

తెలంగాణ లో మార్చి 11న ఏఎస్సై,ఎస్సై తుది రాతపరీక్షలు …

తెలంగాణలో 19,969 ఎస్సై, పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సాంకేతిక విభాగాలకు సంబంధించిన తుది రాతపరీక్షలు మార్చి 11న జరగనున్నట్లు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ (ఐటీ అండ్‌ సీవో) విభాగం ఎస్సై తుది రాతపరీక్ష…

TELANGANA

మరో వివాదంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను, తన తండ్రి చెరుకు సుధాకర్‌ను హత్య చేస్తానని బెదిరించారని వెంకటరెడ్డిపై నల్లగొండకు చెందిన చెరుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. ఈ మేరకు ఆయన నల్లగొండ వన్ టౌన్ సీఐకి ఆదివారం సుహాస్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి.. ‘మీ నాన్న నా గురించి టీవీ చానెల్‌తో ఎక్కువ…

TELANGANA

ఎన్టీఆర్ భావమరిదికి సపోర్ట్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్

జూనియర్ ఎన్టీఆర్ భావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా రిలీజ్ కి నోచుకోలేదు. గత ఏడాది ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ మూవీపై ఎలాంటి బజ్ కూడా లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రంగంలోకి…

TELANGANA

ఉప ఎన్నికల ఫలితాలు గురువారం కాంగ్రెస్‌కు కాస్త ఊరట

ఉప ఎన్నికల ఫలితాలు గురువారం కాంగ్రెస్‌కు కాస్త ఊరటనిచ్చాయి. మహారాష్ట్ర, బెంగాల్‌లలో అధికార బీజేపీ, టీఎంసీల సిట్టింగ్‌ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌..తమిళనాడులో సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకుంది. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలోని సాగర్‌దిఘి స్థానంలో అధికార టీఎంసీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఇక్కడ వామపక్షాల మద్దతుతో బరిలో నిలిచిన కాంగ్రెస్‌కు చెందిన బేరన్‌ బిశ్వాసం సుమారు 23 వేల ఓట్ల మెజారిటీతో టీఎంసీ అభ్యర్థిపై గెలుపు సాధించారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ గెలుపుతో కాంగ్రెస్‌ పార్టీ…

TELANGANA

డీజే సౌండ్ దెబ్బకు పెళ్లిమండపంలోనే వరుడు మృతి

పెళ్లి(Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. తమ వివాహ వేడుకను జీవితాంతం మరిచిపోలేని విధంగా ఉండేందుకు వధూవరులు ప్రయత్నిస్తుంటారు. అందుకే పెళ్లి కార్డు మొదలు.. ఊరేగింపు వరకు.. అన్నింటా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి.. ఆ మధుర క్షణాలను ఎంతో సంతోషంగా.. ఉత్సాహంగా ఆస్వాదిస్తారు. ఐతే అలాంటి పెళ్లి వేడుకల్లోనే ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. ఆనందోత్సహాల మధ్య కళకళలాడుతున్న పెళ్లింటి విషాదం నెలకొన్న ఘటనలు ఎన్నో…

TELANGANA

హైదరాబాద్‌ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం

హైదరాబాద్‌ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం రేపింది. కూతురు ఎదుటే.. ఆమె ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. యువకుడిని దారుణ హత్య చేసిన షాకింగ్ ఘటన మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ అనే డీజే ఆపరేటర్.. కొన్ని నెలల క్రితం దూలపల్లి సూరారం కాలనీకి వచ్చి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. గతంలో హరీశ్ ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో…