మంచిర్యాల జిల్లా.చెన్నూర్ మండలం లోCPI పార్టీ ఆధ్వర్యంలో గూడ అంజన్న యాదిలో మహా సభ పోస్టర్లు ఆవిష్కరణ*
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రెండవ గ్రౌండ్ లో మార్చ్ 5 వ తేదీన కవి, రచయిత కామ్రేడ్ గూడ అంజన్న యాదిలో సీపీఐ ప్రజా సంఘం తెలంగాణ ప్రజానాట్యమండలి మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన గూడ అంజయ్య యాది జరుగు పోరు బాట…

