TELANGANA

TELANGANA

మంచిర్యాల జిల్లా.చెన్నూర్ మండలం లోCPI పార్టీ ఆధ్వర్యంలో గూడ అంజన్న యాదిలో మహా సభ పోస్టర్లు ఆవిష్కరణ*

  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రెండవ గ్రౌండ్ లో మార్చ్ 5 వ తేదీన కవి, రచయిత కామ్రేడ్ గూడ అంజన్న యాదిలో సీపీఐ ప్రజా సంఘం తెలంగాణ ప్రజానాట్యమండలి మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన గూడ అంజయ్య యాది జరుగు పోరు బాట…

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు

4 H Dమంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా చెన్నూర్ ఎమ్మేల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కేసిఆర్ చోరువతో చెన్నూర్ నియోజక వర్గం లో ఎంతగానో అభివృద్ధి పనులను చేశామని 15తారీకు చెన్నూర్ లో బారీమొత్తంలో సభ నిర్వహిస్తున్నాం అని ఈ సభకు వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు విచ్చేసి వారిచేతుల మీదుగా శంకుస్థాపన ప్రరంబోచవ కర్యక్రమాలు…

APTELANGANA

అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు

అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు 300 రకాల వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తింపు ముఠా సభ్యులనుంచి నకిలీ డేట్‌ల స్టాంప్స్, స్టిక్కర్స్ స్వాధీనం నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామన్న పోలీసులు హైదరాబాద్: భాగ్యనగరంలోని బొడుప్పల్‌లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాలం చెల్లిన వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు తినుబండారాలు, షాంపులు, సబ్బులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కాలం…

TELANGANA

ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చింది అతనే..ఆధారాలు పోలీసులకు పంపా

వరంగల్ మెడికో విద్యార్థిని ప్రీతికి సైఫే హానికరమైన ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని ఆమె తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు చావుకు కారణమైన అతడిని కఠినంగా శిక్షించాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని..దేనినైన ఎదురిస్తుందని అన్నారు. ప్రీతి నాకు ఫోన్ చేసి నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారనే భయం వుందని చెప్పింది. అలా చెప్పిన కొద్దిసేపటికే ఇలా జరిగిందని అన్నారు. దీనికి కారణం అయిన…

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం సుద్దాల గ్రామంలో నిన్న రాత్రి V6 News రిపోర్టర్, కెమెరామన్ లపై దాడి

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం సుద్దాల గ్రామంలో నిన్న రాత్రి V6 News రిపోర్టర్, కెమెరామన్ లపై దాడి ప్రయత్నం చేసి V6 వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని చెన్నూరు పోలీసు స్టేషన్ లో జర్నలిస్టు యూనియన్లు, మీడియా ప్రతినిధులు పిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా వీడియో కవరెజీ చేస్తున్న V6 సిబ్బంది పై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకుల పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్టులు…

TELANGANA

తెలంగాణ మోడల్‌ను కోరుకుంటున్న మహారాష్ట్ర ప్రజలు: కవిత

హైదరాబాద్: తెలంగాణ పాలనను మహారాష్ట్ర ప్రజలు ప్రతిరూపంగా కోరుకుంటున్నారని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ నాయకురాలు కె. కవిత శనివారం అన్నారు. ముంబైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు ఇవ్వగలుగుతోందని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఎందుకు అలా చేయలేకపోతోందని, రోజుకు రెండు గంటలు మాత్రమే తాగునీరు ఇస్తున్నదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ కార్యకలాపాలను విస్తరించాలని మహారాష్ట్ర ప్రజలు అభ్యర్థిస్తున్నారని ఆమె తెెలిపారు. తెలంగాణ మహారాష్ట్రతో…

APTELANGANA

గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి.

అల్లూరిసీతారామరాజు జిల్లా, దేవీపట్నం. దేవీపట్నం మండలం ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి. ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరం అని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ నీ విధులు నుంచి తొలగించడం జరిగింది అని హెచ్.ఎం ని వేరే పాఠశాలకు బదిలీ చేయటం జరిగింది అని అన్నారు. ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన హెచ్. ఎం గా క్షేమభాయ్…

APTELANGANA

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 337లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం డిమాండ్ చేశారు. వివిధ వార్తా పత్రికల్లో కామయ్య బందపై కథనాలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన మాట్లాడారు. సుమారు 13.57 ఎకరాల విస్తీర్ణం కలిగిన కామయ్య బందలో ఒక ఎకరా భూమిని కబ్జాదారులు…

TELANGANA

బెల్లంపల్లి పట్టణం పోచమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు.

4H D మంచిర్యాల జిల్లా//చెన్నూర్ మొన్న జరిగినటువంటి హాత్ సే హత్ జోడో పాదయాత్ర లో భాగంగా బెల్లంపల్లి పట్టణం పోచమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు. రేవంత్ రెడ్డి వ GMర్గం ప్రేంసాగర్ రావు వర్గం మధ్య తోపులాట జరిగింది.. ఈ సంఘటనకు ముఖ్య కారణమైన కొంతమంది నాయకులు టిఆర్ఎస్ మరియు బిజెపి డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ఇరువర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఎక్స్ ఎమ్మెల్సీ…

APTELANGANA

ఓల్డ్‌ సిటీ.. విద్యుత్‌ చోర్‌ సిటీ.. ఆ భారమంతా తెలంగాణపైనే!

ఓల్‌ సిటీ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్, ఎంఐఎం పార్టీ. ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండే ఈ ఓల్డ్‌ సిటీ పరిధిలోకి వచ్చే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. అక్కడ పోటీ చేసేందుకు కూడా కొన్ని పార్టీలు అభ్యర్థులను నిలపడం లేదు. నిలిపినా గెలవడం లేదు. దీంతో పాతబస్తీ ఎంఐఎం అడ్డాగా మారింది. నాయానో భయానో అక్కడి ఓటర్లు కూడా ఎంఐఎం అభ్యర్థులనే గెలిపిస్తూ వస్తున్నారు. అంతా…