TELANGANA

TELANGANA

తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా

హైదరాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. బాక్సర్ నిఖత్ జరీన్‌కు జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.తెలంగాణ క్రీడా శాఖ తరపున ఇంటి స్థలం పట్టాను రవీంద్ర భారతిలోని మంత్రి కార్యాలయంలో.. నిఖత్ జరీన్ తండ్రి మహ్మద్ జమిల్ అహ్మద్‌కు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. జూబ్లీహిల్స్‌లో ఇచ్చిన 600 గజాల స్థలం…

APTELANGANA

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్..

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్.. చేసింది తుంటరి పని.. ఫ్లయిట్‌కి లేటయిందని, విమానంలో బాంబు ఉందని బెదరించాడు.. చిట్టచివరికి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలు దేరే విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరంపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు పెట్టామనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో ఒక్కసారిగా కలకలం…

TELANGANA

చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి కాల్స్ వస్తున్నాయి: రాజా సింగ్ ట్వీట్

హైదరాబాద్: తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. పాకిస్థాన్ నుంచి ఈ కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ట్విట్టర్ వేదికగా రాజా సింగ్ ఈ మేరకు వెల్లడించారు. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమస్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతి రోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి’ అని రాజా…

APTELANGANA

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ

అల్లదుర్గ్ మెదక్ ప్రతినిధి : అల్లదుర్గంలో హిందూ యువ వాయిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ నిర్వహించరు…..

APTELANGANA

చిల్లంగిలో శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

  కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసియున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించికున్నారు. రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారికి లింగోద్భవ సమయమున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 21 రకముల ద్రవ్యములతో సద్యోజాత విధానముగా షోడశోపచార పూజాధి కార్యక్రమాలు కన్నుల…

APTELANGANA

ఎమ్మెల్యే అవినీతి బాగోతం ప్రతివారం సీరియల్ గా విడుదల చేస్తా జ్యోతులనెహ్రూ

  కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన 15, 16 తేదీలలో సవ్యంగా సాగింది. ఆ పర్యటనకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక పోలీసులు సహాయంతో పర్యటన అడ్డుకోవడం ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నీదర్శనమని అన్నారు. కొద్ది మందిపైనే కేసులు పెట్టడం కాదు వేలాదిమంది…

APTELANGANA

4 H D కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు

4 H D కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని పాఠశాల నందు విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విధంగా రాజకీయ…

TELANGANA

చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసిర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసిర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం టిఆర్ఎస్ మహారాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలనా చాలా అద్భుతంగా ఉందని ఇలాంటి నాయకులు భారతదేశంలో కేసీఆర్ లాంటి వాళ్ళని ఉండాలని తెలిపారు అనంతరం రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు .. చెన్నూరు నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

TELANGANA

మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి శివనామస్మరణలో భక్తులు

4 H D మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి శివనామస్మరణలో భక్తులు మునిగితేలారు మంచిర్యాల జిల్లా మందమర్రి చెన్నూర్, జైపూర్, కోటపల్లి భీమారం మండలాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో మహాదేవుని వేడుకలు జరుపుకుంటున్నారు గోదావరిలో పుణ్య స్నానాలు చేసీ శివునికి అభిషేకం నిర్వహించారు ఉత్తరవాహిని గోదావరి నదికి స్నానాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పట్టణంలో ని అంబా అగస్తేశ్వర శివాలయలలో ప్రత్యేక పూజలు… గోదావరి నది వద్ద భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీసులు…

TELANGANA

పోతురాజు గుడి దగ్గర వైభవంగా మహాశివరాత్రి వేడుకలు…

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం తిరుమలకుంట కాలనీ పోతురాజు గుడి దెగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.శనివారం వేకువజాము నుంచే భక్తులు చేరుకుని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ సున్నం సరస్వతి దంపతులు,ఎంపీటీసీ నారం నాగలక్ష్మి దంపతులు, మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్నబాబు దంపతులు, వుజ్జిని సాయిబాబు దంపతులు, పల్లెల రామలక్ష్మయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు…