TELANGANA

APCINEMANationalTELANGANA

ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం. శతజయంతికి వంద నాణెం

అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా చెరగని ముద్రవేసిన నటసార్వభౌముడు, సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం లభించనుంది. జూన్ 10వ తేదీన ఆయన శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్‌ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేయబోతోందని ఆయన కుమార్తె, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రిజర్వ్ బ్యాంకులోని కరెన్సీ, నాణేలని ముద్రించే మింట్ విభాగం అధికారులు ఇటీవల ఆమెని కలిసి నమూనా నాణెం…

APTELANGANA

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పాత మార్కెట్ కార్యాలయంలో స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు….. తల సేమియా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, అత్యవసర సేవల నిమిత్తం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ IAS ప్రారంభించారు….. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి బాపు స్థానిక కౌన్సిలర్లు యువత మంచిర్యాల జిల్లా బ్లెడ్ బ్యాంక్…

TELANGANA

కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం! BRS, YCP లిక్కర్ స్కామ్ లింకులు!

`లిక్కర్ క్వీన్` గా ప్రత్యర్థి పార్టీల నుంచి వ్యంగ్యాస్త్రాలను వింటోన్న కల్వకుంట్ల కవిత (Delhi Liquor) అరెస్ట్ కు రంగం సిద్దమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను పేర్కొంటూ చార్జిషీట్లను సీబీఐ తయారు చేసింది. తాజాగా ఆమెకు మరోసారి సీబీఐ నోటీసులు(CBI Notice) ఇవ్వడంతో అరెస్ట్ ఖాయమని వినిపిస్తోంది. గత కొంత కాలంగా ఆలస్యంగా విచారణ జరుగుతోన్న ఈ కేసు వెనుక రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ప్రత్యర్థి పార్టీలు భావించాయి. అంతేకాదు, కవితను ఇప్పటి…

TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో భారత్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మీడియా జానీ 14వ వర్ధంతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో భారత్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మీడియా జానీ 14వ వర్ధంతి సభలో మాట్లాడుతున్న జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు గారు

APTELANGANA

పేదల ప్రజల ఇంటి నిర్మాణానికి దొంగ పట్టాలు పంచిన ప్రభుత్వం

  కిర్లంపూడి మండలం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు సంభందించిన పేద ప్రజలకు ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ఆ గ్రామాలకు చెందిన పట్టాలు తీసుకున్న మహిళలు అంతా కలిసి జనసేన పార్టీ తరపున కిర్లంపూడి ఏమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. జగపతినగరం పంచాయతీకి సంబంధించి మూడు గ్రామాల…

TELANGANA

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రాయుపల్లి రవి, పువ్వల ప్రవీణ్ తదితరులు పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతీలోని పలు గ్రామాలను పర్యటించారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు, వైద్య చికిత్సలు, ప్రభుత్వ సహాయం తదితరు వాటిపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా…

TechnologyTELANGANA

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్‌ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్‌ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్‌ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క ఈ ఛాట్‌బోట్‌ టెక్నాలజీతోనే మరింత పదును తేలిన సెర్చ్‌ ఇంజన్‌గా మునుపటి తమ బింగ్ ను ముందుకు తేనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఈ ఛాట్‌ బోట్స్‌ ద్వారా…

APTELANGANA

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి అశ్వరావుపేట సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు అశ్వారావుపేట పట్టణం లో సిపిఐ కార్యాలయం నందు స్థూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరము స్థూపం వద్ద జిల్లా కార్యదర్శి సయ్యద్ సలీం జెండాను ఆవిష్కరించినారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దమ్మపేట సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ…….నిస్వార్థ సేవకు మారుపేరు సయ్యద్…

TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా నాయకులు కామ్రేడ్ సలీం గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా నాయకులు కామ్రేడ్ సలీం గారు

TELANGANA

సముద్ర తీరంలో పుట్టినరోజు వేడుకలు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జురి మనోహర్ తన అభిమాన నాయకుడు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు సముద్ర తీరాన జరిపారు. ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దయాకర్ రెడ్డి లాంటి వ్యక్తి ఖమ్మం జిల్లా లో ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని అడిగిన వారికీ లేదనకుండా సహాయం చేసే మంచి మనసున్న మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ….. పొంగులేటి శ్రీనన్న క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ .. జూపల్లి రమేష్…