తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?
టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర “యువగళం” లో మొదటి రోజే అనూహ్య సంఘటన జరిగింది. నందమూరి వారసుడైన నందమూరి తారకరత్న కళ్ళు తిరిగి పడిపోవడం సంచలనం రేపింది. యాత్ర మొదటి రోజే ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. దీనితో అందరూ ఒకింత ఆశ్చర్యానికి, అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే స్పందించి హాస్పిటల్ కు చేర్చగా.. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. దానివల్లే అతను పడిపోయాడని తెలిపారు. అయితే పడిపోయిన కొంత సేపటికే…

