TELANGANA

APTELANGANA

కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ ల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల

కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ ల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గానూ, వారు బీఎస్ఎఫ్ (BSF) అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.in. లో లాగిన్ కావాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో నోటిఫికేషన్ పబ్లిష్ అయిన నాటి నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయో పరిమితి, విద్యార్హత తదితర రిక్రూట్ మెంట్ (BSF…

TELANGANA

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రగతి : గవర్నర్ తమిళి సై

తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రతీ రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ ముందుకు పోతోందని.. సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం పురోగమిస్తోందని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ పురోగమిస్తోందని, అనేక అపూర్వ విజయాలు సాధించిందని గవర్నర్ వెల్లడించారు. ఒకప్పుడు…

APTELANGANA

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు…

APTELANGANA

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం

4 H D ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూమిపై ప్రాణికోటి మనుగడకు చిత్తడి నేలలే మూలం. చిత్తడి నేలలను భూమికి ఉన్న మూత్రపిండాలు అని కూడా అంటారు. ఇవి నీటి వనరులకు, మంచినీటికి మూలాలుగా ఉన్నాయి. భూమి ఉపరితలం నుంచి వ్యర్థాలను చిత్తడి నేలలు ఫిల్టర్ చేస్తాయి.…

APTELANGANA

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బీడీ కార్మికులకు హామీ ఇచ్చారు. ‘హాత్ సే హాత్ జోడో’ అభియాన్‌లో భాగంగా.. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో షబ్బీర్ అలీ బీడీ కార్మికులు, తేకేదార్ పరిశ్రమకు సంబంధించిన ఇతరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలోని 14 ప్రధాన బీడీ పరిశ్రమల ద్వారా దాదాపు…

TELANGANA

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో పోలీస్ తనిఖీలు

4 H Dతెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో పోలీస్ తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో పోలీస్ లు విస్తృత తనిఖీలు చెప్పాట్టారు. చెన్నూర్ రూరల్ CI విద్యాసాగర్, కోటపల్లి SI వెంకట్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రాణహిత నది సరిహద్దులుగా గ్రామాలైన వెంచపల్లి, జనగామ, ఆలుగామ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించి సరిహద్దు భద్రత పై గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ప్రాణహిత నదిలో చేపలు పట్టేవారు, నదిలో పడవలు నడిపేవారితో మాట్లాడారు. అనుమానాస్పద వ్యక్తులు సరిహద్దుల్లో సంచరిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు. సంఘ…

TELANGANA

4 H Dకోటపల్లి మండలం లక్ష్మీపూర్ వద్ద రోడ్ ప్రమాదం…

చెన్నూర్ నుండి సిరొంచ వెళ్తున్న టాటా సుమో వాహనం అదుపు తప్పి బోల్తా పడగా అన్నారం గ్రామనికి చెందిన వాహన డ్రైవర్ తమాటల సమ్మయ్య అక్కడికక్కడేమరణించాడు, ఇద్దరికి గాయాలు కాగా వీరిని వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలింపు చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని కోటపల్లి Si వెంకట్ గారు సందర్శించి, ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.

TELANGANA

పక్కనున్న సాధువు నుంచి మైక్ లాక్కున్న సీఎం

వర్షాకాలం బెంగళూరు (bengaluru) నగరం ఎదుర్కొనే సమస్యలు, వాటిని పరిష్కరించే అధికారుల అలసత్వంపై గురువారం బెంగళూరు నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వామి ఈశ్వరానందపురి (Eshwaranandapuri Swami) వివరిస్తుండగా, ఆయన పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై (CM Baswaraj Bommai).. స్వామీజీ నుంచి మైక్ లాక్కుని బెంగళూరు (bengaluru) నగరం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి చెప్పుకొచ్చారు. CM snatches mic from seer: ఫేక్ హామీలిచ్చే సీఎం ను…

APTELANGANA

పాదయాత్ర పూర్తి చేసుకుని ఆసుపత్రికి లోకేష్

నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదటి రోజు పూర్తి అయ్యింది. పాద యాత్ర పూర్తి అయిన వెంటనే పీఈఎస్ ఆసుపత్రికి లోకేష్ వెళ్లారు. అక్కడ ఉదయం గుండె పోటుతో సొమ్మసిల్లి పడిపోయిన తారకతర్న ను లోకేష్ పరామర్శించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు గాను…

TELANGANA

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుక్రవారం (జనవరి 27) ట్వీట్ చేశారు. ఈ ఖాళీ పోస్టులను టీఎస్‌పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిల్లో బీసీ గురుకులాల్లో భర్తీ 1,499 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్…