హైదరాబాద్ శివార్లలోని ఓ వైన్షాప్లో దోపిడీ దొంగలు బీభత్సం
హైదరాబాద్ శివార్లలోని ఓ వైన్షాప్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఉద్యోగుల నుంచి రూ.2 లక్షలకుపైగా నగదు ఎత్తుకెళ్లేందుకు దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్దమర్రిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దుకాణం మూసి నగదుతో బయటకు వెళ్తుండగా ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు క్యాషియర్తో పాటు ఇతర ఉద్యోగులపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాపు ఉద్యోగులపై దుండగులు…

