TELANGANA

TELANGANA

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. డెక్కన్ నైట్‌వేర్ స్టోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో గోదాంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగాయి. ఆ మంటలు పై అంతస్తులో ఉన్న షోరూంకు అంటుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. బిల్డింగ్ పై అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. దీంతో…

TELANGANA

డబ్బిండ్ సినిమాలపై అల్లు అరవింద్ డబుల్ ఫోకస్..

తనదైన బిజినెస్ ఫార్ములాలతో, మార్కెట్ స్ట్రాటెజీస్ తో ముందుకెళ్తూ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతున్న అల్లు అరవింద్ బాలీవుడ్లోనూ బడా సినిమాలే నిర్మించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్ని స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నా డబ్బింగ్ సినిమాల మీద ఫోకస్ ఏ మాత్రం తగ్గించలేదు. ఆ మధ్య ధనుష్ డ్యూయల్ రోల్ చేసిన నానే వరువేన్ మూవీ డబ్బింగ్ రైట్స్ కొని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో రిలీజ్ చేశాడు.…

TELANGANA

తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నిదానాలు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర కంచికచర్ల మండలం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నిదానాలు పలికారు, పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ, విశ్వా విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మనమధ్య నుంచి వెళ్లిపోయి 27 ఏళ్ళు……

NationalTELANGANA

సంక్రాంతికి కోటి 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ

జనవరి 11 నుంచి 14 వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోటీ 20 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చిందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రం నుండి కోటి మంది ప్రయాణికులు జిల్లాల మీదుగా వెళ్లి..తిరిగి రావడానికి బస్సు సేవలను ఉపయోగించారని తెలిపారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి TSRTC 3203 ప్రత్యేక బస్సులను నడిపిందని.. .వివిధ ప్రాంతాల నుండి తిరిగి నగరానికి చేరుకోవడానికి…

TELANGANA

హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దోపిడీ కేసులో నలుగురు నిందితుల్ని రాచకొండ పోలీసులు అరెస్ట్

హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దోపిడీ కేసులో నలుగురు నిందితుల్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 లక్షల నగదు, మెర్సిడెస్ బెంజ్ కారు, యమహా ఫ్యాసినో బైక్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తల్లాబ్‌కట్టా నివాసి మహ్మద్‌ అబ్దుల్‌ హమీద్‌ అలియాస్‌ నయీమ్‌ (32), యాకుత్‌పురాకు చెందిన జాఫర్‌ పహెల్వాన్‌ కుమారుడు ఒమర్‌ బిన్‌ హమ్జా అల్‌ జాబ్రీ (30), జాఫర్‌ పహెల్వాన్‌ కుమారుడు అలీ బిన్‌ హంజా అల్‌ జాబ్రీ…

TELANGANA

నెగిటివ్ ఆలోచనలను వదిలేద్దాం.. సమాజం కోసం పాటుపడదాం!

పాత ఆలోచనలను భోగి మంటల్లో కాల్చేసి, సరికొత్త విధానాలతో జీవితంలో ముందుకెళ్లే విధంగా ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేర్కొన్నారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి భారత జాగృతిగా రూపొంది మొట్టమొదటి కార్యక్రమంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.హరిదాసులు, బసవన్నల దీవెనలతో భారతదేశం వర్దిల్లాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. అందరూ నెగటివ్ ఆలోచనలను వదిలేసి, దేశం…

TELANGANA

కోడి కత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు

కోడి కత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావాలంటూ ఆదేశాలిచ్చింది. జనవరి 31 నుంచి కోడికత్తి కేసు విచారణకు షెడ్యూల్ ప్రకటించింది. లో పాదయాత్ర చేసుకుని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆ సందర్భంగా జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ పై కోడికత్తితో…

TELANGANA

అల్లాదుర్గ్ గ్రామం లో మెదక్ జిల్లా sp పిలుపు కొరకై పోలీస్ 2k run

మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రతినిధి :అల్లాదుర్గ్ గ్రామం లో మెదక్ జిల్లా sp పిలుపు కొరకై పోలీస్ 2k రానింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అల్లాదుర్గ్ గ్రామ ప్రతినిధులు sc సీల్ బసన్నగారి బలరాం మరియు బసన్నగారి రమేష్ బీజేపీ కార్యకర్తలు కాంచరీ బ్రహ్మము కాళ్ళ రాములు పోలీస్ లు పలుకొన్నారు……………….

TELANGANA

తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్.. హిడ్మా హతం!

హైదరాబాద్‌: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్‌- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చిన మావోయిస్టు హిడ్మా. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 ప్రాంతంలో తన…

TELANGANA

నాలుగు సంవత్సరాల తర్వాత ఉప్పల్‌ లో వన్డే మ్యాచ్

హైదరాబాద్ వాసులకు మరోసారి క్రికెట్‌ పండుగను తీసుకు రాబోతున్నట్లుగా హైదరాబాద్‌ క్రికెట్ అసోషియేషన్ అధికారికంగా వెళ్లడించింది. ఈనెల 18న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగుతుందని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్‌ ప్రకటించారు. ఈ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆఫ్‌ లైన్‌ టికెట్లు అమ్మడం లేదని, ఆన్‌లైన్‌లో మాత్రమే…