TELANGANA

TELANGANA

మరో వివాదంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను, తన తండ్రి చెరుకు సుధాకర్‌ను హత్య చేస్తానని బెదిరించారని వెంకటరెడ్డిపై నల్లగొండకు చెందిన చెరుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. ఈ మేరకు ఆయన నల్లగొండ వన్ టౌన్ సీఐకి ఆదివారం సుహాస్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి.. ‘మీ నాన్న నా గురించి టీవీ చానెల్‌తో ఎక్కువ…

TELANGANA

ఎన్టీఆర్ భావమరిదికి సపోర్ట్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్

జూనియర్ ఎన్టీఆర్ భావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా రిలీజ్ కి నోచుకోలేదు. గత ఏడాది ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ మూవీపై ఎలాంటి బజ్ కూడా లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రంగంలోకి…

TELANGANA

ఉప ఎన్నికల ఫలితాలు గురువారం కాంగ్రెస్‌కు కాస్త ఊరట

ఉప ఎన్నికల ఫలితాలు గురువారం కాంగ్రెస్‌కు కాస్త ఊరటనిచ్చాయి. మహారాష్ట్ర, బెంగాల్‌లలో అధికార బీజేపీ, టీఎంసీల సిట్టింగ్‌ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌..తమిళనాడులో సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకుంది. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలోని సాగర్‌దిఘి స్థానంలో అధికార టీఎంసీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఇక్కడ వామపక్షాల మద్దతుతో బరిలో నిలిచిన కాంగ్రెస్‌కు చెందిన బేరన్‌ బిశ్వాసం సుమారు 23 వేల ఓట్ల మెజారిటీతో టీఎంసీ అభ్యర్థిపై గెలుపు సాధించారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ గెలుపుతో కాంగ్రెస్‌ పార్టీ…

TELANGANA

డీజే సౌండ్ దెబ్బకు పెళ్లిమండపంలోనే వరుడు మృతి

పెళ్లి(Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. తమ వివాహ వేడుకను జీవితాంతం మరిచిపోలేని విధంగా ఉండేందుకు వధూవరులు ప్రయత్నిస్తుంటారు. అందుకే పెళ్లి కార్డు మొదలు.. ఊరేగింపు వరకు.. అన్నింటా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి.. ఆ మధుర క్షణాలను ఎంతో సంతోషంగా.. ఉత్సాహంగా ఆస్వాదిస్తారు. ఐతే అలాంటి పెళ్లి వేడుకల్లోనే ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. ఆనందోత్సహాల మధ్య కళకళలాడుతున్న పెళ్లింటి విషాదం నెలకొన్న ఘటనలు ఎన్నో…

TELANGANA

హైదరాబాద్‌ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం

హైదరాబాద్‌ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం రేపింది. కూతురు ఎదుటే.. ఆమె ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. యువకుడిని దారుణ హత్య చేసిన షాకింగ్ ఘటన మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ అనే డీజే ఆపరేటర్.. కొన్ని నెలల క్రితం దూలపల్లి సూరారం కాలనీకి వచ్చి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. గతంలో హరీశ్ ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో…

TELANGANA

మంచిర్యాల జిల్లా.చెన్నూర్ మండలం లోCPI పార్టీ ఆధ్వర్యంలో గూడ అంజన్న యాదిలో మహా సభ పోస్టర్లు ఆవిష్కరణ*

  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రెండవ గ్రౌండ్ లో మార్చ్ 5 వ తేదీన కవి, రచయిత కామ్రేడ్ గూడ అంజన్న యాదిలో సీపీఐ ప్రజా సంఘం తెలంగాణ ప్రజానాట్యమండలి మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన గూడ అంజయ్య యాది జరుగు పోరు బాట…

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు

4 H Dమంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా చెన్నూర్ ఎమ్మేల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కేసిఆర్ చోరువతో చెన్నూర్ నియోజక వర్గం లో ఎంతగానో అభివృద్ధి పనులను చేశామని 15తారీకు చెన్నూర్ లో బారీమొత్తంలో సభ నిర్వహిస్తున్నాం అని ఈ సభకు వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు విచ్చేసి వారిచేతుల మీదుగా శంకుస్థాపన ప్రరంబోచవ కర్యక్రమాలు…

APTELANGANA

అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు

అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు 300 రకాల వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తింపు ముఠా సభ్యులనుంచి నకిలీ డేట్‌ల స్టాంప్స్, స్టిక్కర్స్ స్వాధీనం నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామన్న పోలీసులు హైదరాబాద్: భాగ్యనగరంలోని బొడుప్పల్‌లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాలం చెల్లిన వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు తినుబండారాలు, షాంపులు, సబ్బులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కాలం…

TELANGANA

ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చింది అతనే..ఆధారాలు పోలీసులకు పంపా

వరంగల్ మెడికో విద్యార్థిని ప్రీతికి సైఫే హానికరమైన ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని ఆమె తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు చావుకు కారణమైన అతడిని కఠినంగా శిక్షించాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని..దేనినైన ఎదురిస్తుందని అన్నారు. ప్రీతి నాకు ఫోన్ చేసి నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారనే భయం వుందని చెప్పింది. అలా చెప్పిన కొద్దిసేపటికే ఇలా జరిగిందని అన్నారు. దీనికి కారణం అయిన…

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం సుద్దాల గ్రామంలో నిన్న రాత్రి V6 News రిపోర్టర్, కెమెరామన్ లపై దాడి

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం సుద్దాల గ్రామంలో నిన్న రాత్రి V6 News రిపోర్టర్, కెమెరామన్ లపై దాడి ప్రయత్నం చేసి V6 వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని చెన్నూరు పోలీసు స్టేషన్ లో జర్నలిస్టు యూనియన్లు, మీడియా ప్రతినిధులు పిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా వీడియో కవరెజీ చేస్తున్న V6 సిబ్బంది పై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకుల పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్టులు…