TELANGANA

TELANGANA

ఉద్యోగ నియామకాల్లో అవకతవకల గురించి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత…

4 H D మంచిర్యాల జిల్లా.చెన్నూర్ లో.తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకల గురించి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్లకు న్యాయం చేయాలని యూత్ కాంగ్రెస్ తరపున చెన్నూరు నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర కృష్ణ గౌడ్. ఉపాధ్యక్షుడు తాండ్ర సరేష్ గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది.ఇందులో పాల్గొన్న యూత్ నాయకులు చెన్నూర్ మండల…

TELANGANA

ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. 50 నెలల జీతాన్ని బోనస్‍గా ఇచ్చిన ఓ సంస్థ

సాధారణంగా ఎక్కువ కంపెనీలు ఉద్యోగులకు సుమారుగా మూడు నుంచి ఆరు నెలలకు సమానమైన జీతాన్ని బోనస్‍లుగా ఇస్తుంటాయి. మరీ ఎక్కువ లాభాలను ఆర్జిస్తే మరింత ఎక్కువగా ఇస్తాయి. అయితే ఓ కంపెనీ మాత్రం ఏకంగా తమ ఉద్యోగులకు 50 నెలల వేతనానికి సమానమైన బోనస్‍ను ఒకేసారి ఇచ్చేసింది. ఉద్యోగులకు బంపర్ బొనాంజాను అందించింది. దీంతో ఆ కంపెనీ ఉద్యోగుల పంట పండింది. సిబ్బందికి ఇంత భారీ మొత్తం బోనస్ ఇచ్చింది తైవాన్‍కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్, షిప్పింగ్ కంపెనీ…

TELANGANA

జనరల్ బాడీ విస్తృత సమావేశంలో ప్రసంగిస్తున్న మాస్ లీడర్ తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కూనమనేని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నియోజకవర్గస్థాయి జనరల్ బాడీ విస్తృత సమావేశంలో ప్రసంగిస్తున్న మాస్ లీడర్ తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు గారు

TELANGANA

పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వేర్ హౌస్ బ్లాక్ లో మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పరిశ్రమలోని వేర్‌హౌస్‌ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములలోకి…

TELANGANA

బీఆర్ఎస్ ఎఫెక్ట్..! చంద్రబాబుతో పవన్ భేటి.. !

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు (Chandrababu)కు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్నదని గ్రహించిన ప్రతిసారి వ్యూహాత్మకంగా జనసేనాని భేటి అవుతున్నారు. 2014ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కేవలం పవన్ వలన బాబు సిఎం అయ్యారని జనసేన బ్యాచ్ ఆయన సిఎం గా ఉన్నంత కాలం చెప్పింది. అంతే కాదు , మోడీ ప్రధాని కావడానికి కూడా పవన్ మద్దతే కీలకం అని జనసేన ప్రచారం చేసుకుంది. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ బలం…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ (Congress) రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే దిశగా సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై (12 MLAs) టీ కాంగ్రెస్ నేతలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క…

TELANGANA

అల్లదుర్గం గ్రామం లో sc కాలనీ లో విచ్చలవిడిగా తిరుగుతున్న పందులు

మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రతినిధి : అల్లదుర్గం గ్రామం లో sc కాలనీ లోని పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి పందుల కారణంగా కాలనీ వాసులు డెంగీ,మలేరియా, టైపాడ్ రోగాలకు గురి అవుతున్నారు అధికారులకు ఎన్ని సార్లూ చెప్పిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యనీ పార్షికరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు

4HD మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు మహిళల అభ్యున్నతికి పోరాటం చేసిన భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే గారి జయంతి సందర్భంగా చెన్నూర్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన చెన్న సూర్య నారాయణ ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

TELANGANA

చెన్నూర్ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమనొద్దీన్ ని చితకబాదిన జగన్ అనే ఉపాద్యాయుడు…

మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమనొద్దీన్ ని చితకబాదిన జగన్ అనే ఉపాద్యాయుడు… నమాజ్ కి వెళ్లి ఆలస్యంగా వచ్చినందుకు అమన్ తో పాటు మరికొంత మంది విద్యార్థులను చితకాబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది… రక్తమొచ్చేంత చితక బాదాడంటూ ఆరోపిస్తున్న విద్యార్థి అమన్.. దాడి చేసిన ఉపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ ని నిలదీసిన కుటుంబ సభ్యులు.. బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు..

APTELANGANA

మరోసారి చొక్కపువాని వలసలో దాహం కేకలు

  పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ ఒక రోజు గ్రామంలో అధికారులు వచ్చి చూసి వెళ్ళపోవడం తప్ప మళ్ళీ మొదటికి వచ్చింది చొక్కపువాని వలసలో గ్రామంలో దాహం కేకలు వినబడుతున్నాయి. ఈ మేరకు సీపీఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టి ఆద్వర్యంలో వేకువ జామున గ్రామ మహిళలు కాళీబిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం మీడియా ముఖంగా మాట్లాడుతూ చొక్కపువాని వలస…