TELANGANA

TELANGANA

తెలంగాణ మోడల్‌ను కోరుకుంటున్న మహారాష్ట్ర ప్రజలు: కవిత

హైదరాబాద్: తెలంగాణ పాలనను మహారాష్ట్ర ప్రజలు ప్రతిరూపంగా కోరుకుంటున్నారని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ నాయకురాలు కె. కవిత శనివారం అన్నారు. ముంబైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు ఇవ్వగలుగుతోందని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఎందుకు అలా చేయలేకపోతోందని, రోజుకు రెండు గంటలు మాత్రమే తాగునీరు ఇస్తున్నదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ కార్యకలాపాలను విస్తరించాలని మహారాష్ట్ర ప్రజలు అభ్యర్థిస్తున్నారని ఆమె తెెలిపారు. తెలంగాణ మహారాష్ట్రతో…

APTELANGANA

గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి.

అల్లూరిసీతారామరాజు జిల్లా, దేవీపట్నం. దేవీపట్నం మండలం ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి. ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరం అని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ నీ విధులు నుంచి తొలగించడం జరిగింది అని హెచ్.ఎం ని వేరే పాఠశాలకు బదిలీ చేయటం జరిగింది అని అన్నారు. ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన హెచ్. ఎం గా క్షేమభాయ్…

APTELANGANA

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 337లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం డిమాండ్ చేశారు. వివిధ వార్తా పత్రికల్లో కామయ్య బందపై కథనాలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన మాట్లాడారు. సుమారు 13.57 ఎకరాల విస్తీర్ణం కలిగిన కామయ్య బందలో ఒక ఎకరా భూమిని కబ్జాదారులు…

TELANGANA

బెల్లంపల్లి పట్టణం పోచమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు.

4H D మంచిర్యాల జిల్లా//చెన్నూర్ మొన్న జరిగినటువంటి హాత్ సే హత్ జోడో పాదయాత్ర లో భాగంగా బెల్లంపల్లి పట్టణం పోచమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు. రేవంత్ రెడ్డి వ GMర్గం ప్రేంసాగర్ రావు వర్గం మధ్య తోపులాట జరిగింది.. ఈ సంఘటనకు ముఖ్య కారణమైన కొంతమంది నాయకులు టిఆర్ఎస్ మరియు బిజెపి డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ఇరువర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఎక్స్ ఎమ్మెల్సీ…

APTELANGANA

ఓల్డ్‌ సిటీ.. విద్యుత్‌ చోర్‌ సిటీ.. ఆ భారమంతా తెలంగాణపైనే!

ఓల్‌ సిటీ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్, ఎంఐఎం పార్టీ. ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండే ఈ ఓల్డ్‌ సిటీ పరిధిలోకి వచ్చే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. అక్కడ పోటీ చేసేందుకు కూడా కొన్ని పార్టీలు అభ్యర్థులను నిలపడం లేదు. నిలిపినా గెలవడం లేదు. దీంతో పాతబస్తీ ఎంఐఎం అడ్డాగా మారింది. నాయానో భయానో అక్కడి ఓటర్లు కూడా ఎంఐఎం అభ్యర్థులనే గెలిపిస్తూ వస్తున్నారు. అంతా…

TELANGANA

తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా

హైదరాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. బాక్సర్ నిఖత్ జరీన్‌కు జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.తెలంగాణ క్రీడా శాఖ తరపున ఇంటి స్థలం పట్టాను రవీంద్ర భారతిలోని మంత్రి కార్యాలయంలో.. నిఖత్ జరీన్ తండ్రి మహ్మద్ జమిల్ అహ్మద్‌కు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. జూబ్లీహిల్స్‌లో ఇచ్చిన 600 గజాల స్థలం…

APTELANGANA

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్..

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్.. చేసింది తుంటరి పని.. ఫ్లయిట్‌కి లేటయిందని, విమానంలో బాంబు ఉందని బెదరించాడు.. చిట్టచివరికి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలు దేరే విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరంపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు పెట్టామనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో ఒక్కసారిగా కలకలం…

TELANGANA

చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి కాల్స్ వస్తున్నాయి: రాజా సింగ్ ట్వీట్

హైదరాబాద్: తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. పాకిస్థాన్ నుంచి ఈ కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ట్విట్టర్ వేదికగా రాజా సింగ్ ఈ మేరకు వెల్లడించారు. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమస్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతి రోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి’ అని రాజా…

APTELANGANA

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ

అల్లదుర్గ్ మెదక్ ప్రతినిధి : అల్లదుర్గంలో హిందూ యువ వాయిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ నిర్వహించరు…..

APTELANGANA

చిల్లంగిలో శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

  కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసియున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించికున్నారు. రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారికి లింగోద్భవ సమయమున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 21 రకముల ద్రవ్యములతో సద్యోజాత విధానముగా షోడశోపచార పూజాధి కార్యక్రమాలు కన్నుల…