TELANGANA

NationalTELANGANA

Hyderabad నగరంలో ఈ-రేసింగ్ సందడి

మోటార్ స్పోర్ట్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన.. ఫార్ములా – ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కి హైదరాబాద్ వేదిక కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గత నవంబర్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరిగింది. ఇందుకోసం నగర నడిబొడ్డున ట్యాంక్ బండ్ వేదికగా ఎన్టీఆర్ పార్క్ చుట్టూ 2.8 కిలోమీటర్ల స్పెషల్ రేసింగ్ సర్క్యూట్ ఏర్పాటు చేసారు. ఇక ఆ రేస్ లో కేవలం F-3 & 4…

TELANGANA

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య

హైదరాబాద్ లో మెట్రోల నుండి దూకి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య (Woman Suicide) చేసుకుంది. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. కాగా.. గంతంలో కూడా ఓ యువతి మెట్రో పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న…

APTELANGANA

బీ ఆర్ ఎస్ ఏపీ చీఫ్ తోట

సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) BRS పార్టీ లో చేరబోతున్నారు. ఆయనకు ఏపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తున్నారని టాక్. జనసేన పార్టీలో కాపు సామాజివర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర రావు జనసేన పార్టీని వీడనున్నట్లు సమాచారం. హైదరాబాదులో రెండవ తేదీన ఆయన కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకోనున్నారు . అదే రోజు ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. సోమవారం ఉదయం…

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు మహిళల అభ్యున్నతికి పోరాటం చేసిన భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే గారి జయంతి సందర్భంగా చెన్నూర్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన చెన్న సూర్య నారాయణ ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

APPOLITICSTELANGANA

BRS లో చేరబోతున్న ఆంధ్రా నాయకులపై KA పాల్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీ హోదా దక్కేందుకు సాధించాల్సిన సీట్లు ఓట్లు రాబట్టేందుకు మెల్ల మెల్లగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నాడు. పక్క రాష్ట్రం ఏపీలో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక నేటి సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఏపీకి చెందిన పలువురు నాయకులు మరియు మాజీ ఐఏఎస్ అధికారులు బీఆర్ఎస్ లో…

TELANGANA

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్న జనాలకు షాక్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్న జనాలకు షాక్ ఇచ్చారు. తాగి రోడ్ల మీదికి రాకుండా జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కఠినంగా నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈరోజు రాత్రి సమయంలో ర్యాష్‌ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. నేటి…

TELANGANA

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. ఓ సభలో అయ్యప్ప స్వామి సహా శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. భైరి నరేష్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించాలని కోరారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.…

TELANGANA

తెలంగాణ (Telangana) బీజేపీ అధికారమే లక్ష్యంగా మరో యాత్ర

తెలంగాణ (Telangana) బీజేపీ అధికారమే లక్ష్యంగా మరో యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రలతో ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ, మరోసారి బస్సు యాత్ర (Bus Yatra) పేరుతో జనాల్లోకి వెళ్లుతోంది. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఈ యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 16 నుంచి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) బస్సుయాత్రను ప్లాన్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో బస్సుయాత్ర సందర్భంగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ వైఫల్యాన్ని…

TELANGANA

తెలంగాణలో కుటుంబ పాలన అంతం

తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలని, అవినీతి సీఎం కె.చంద్రశేఖర్‌రావును ఫాం హౌస్‌కే పరిమితం చేయాలని, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. ఈ ఇప్పటికే దూకుడు పెంచింది. తాజాగా ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక్కలెక్క’ అన్నట్లుగా మిషన్‌ తెలంగాణ షురూ చేసింది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేరికల ప్రళయం రాబోతోందని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంటున్నారు కమలనాథులు. BJP Mission Telangana తెలంగాణపైనే ఫోకస్‌.. దక్షిణాదిన…

TELANGANA

క్రిమినల్‌ కేసుల్లో కేసీఆర్‌ టాప్‌.. ధనిక సీఎం జగన్‌..

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు, స్థిరాస్తులు, క్రిమినల్‌ కేసులు, విద్యార్హత, గన్‌ లైసెన్సులు, అత్యధిక వాహనాలు.. ఇలా ఏడు అంశాలకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ప్రముఖ ఇంగ్లిష్‌ వెబ్‌సెట్‌ ‘ది ప్రింట్‌’ దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వారు దాఖలు చేసిన అఫిడవిట్స్‌ను దీనికి ప్రాతిపదికగా తీసుకుంది. దేశవ్యాప్తంగా 20 మంది ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇందులో పొందుపరిచింది. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేవ్‌ సీఎం వైఎస్‌ జగన్‌…