TELANGANA

APTELANGANA

ఎమ్మెల్యే అవినీతి బాగోతం ప్రతివారం సీరియల్ గా విడుదల చేస్తా జ్యోతులనెహ్రూ

  కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన 15, 16 తేదీలలో సవ్యంగా సాగింది. ఆ పర్యటనకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక పోలీసులు సహాయంతో పర్యటన అడ్డుకోవడం ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నీదర్శనమని అన్నారు. కొద్ది మందిపైనే కేసులు పెట్టడం కాదు వేలాదిమంది…

APTELANGANA

4 H D కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు

4 H D కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని పాఠశాల నందు విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విధంగా రాజకీయ…

TELANGANA

చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసిర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసిర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం టిఆర్ఎస్ మహారాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలనా చాలా అద్భుతంగా ఉందని ఇలాంటి నాయకులు భారతదేశంలో కేసీఆర్ లాంటి వాళ్ళని ఉండాలని తెలిపారు అనంతరం రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు .. చెన్నూరు నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

TELANGANA

మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి శివనామస్మరణలో భక్తులు

4 H D మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి శివనామస్మరణలో భక్తులు మునిగితేలారు మంచిర్యాల జిల్లా మందమర్రి చెన్నూర్, జైపూర్, కోటపల్లి భీమారం మండలాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో మహాదేవుని వేడుకలు జరుపుకుంటున్నారు గోదావరిలో పుణ్య స్నానాలు చేసీ శివునికి అభిషేకం నిర్వహించారు ఉత్తరవాహిని గోదావరి నదికి స్నానాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పట్టణంలో ని అంబా అగస్తేశ్వర శివాలయలలో ప్రత్యేక పూజలు… గోదావరి నది వద్ద భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీసులు…

TELANGANA

పోతురాజు గుడి దగ్గర వైభవంగా మహాశివరాత్రి వేడుకలు…

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం తిరుమలకుంట కాలనీ పోతురాజు గుడి దెగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.శనివారం వేకువజాము నుంచే భక్తులు చేరుకుని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ సున్నం సరస్వతి దంపతులు,ఎంపీటీసీ నారం నాగలక్ష్మి దంపతులు, మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్నబాబు దంపతులు, వుజ్జిని సాయిబాబు దంపతులు, పల్లెల రామలక్ష్మయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు…

APCINEMANationalTELANGANA

ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం. శతజయంతికి వంద నాణెం

అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా చెరగని ముద్రవేసిన నటసార్వభౌముడు, సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం లభించనుంది. జూన్ 10వ తేదీన ఆయన శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్‌ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేయబోతోందని ఆయన కుమార్తె, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రిజర్వ్ బ్యాంకులోని కరెన్సీ, నాణేలని ముద్రించే మింట్ విభాగం అధికారులు ఇటీవల ఆమెని కలిసి నమూనా నాణెం…

APTELANGANA

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పాత మార్కెట్ కార్యాలయంలో స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు….. తల సేమియా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, అత్యవసర సేవల నిమిత్తం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ IAS ప్రారంభించారు….. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి బాపు స్థానిక కౌన్సిలర్లు యువత మంచిర్యాల జిల్లా బ్లెడ్ బ్యాంక్…

TELANGANA

కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం! BRS, YCP లిక్కర్ స్కామ్ లింకులు!

`లిక్కర్ క్వీన్` గా ప్రత్యర్థి పార్టీల నుంచి వ్యంగ్యాస్త్రాలను వింటోన్న కల్వకుంట్ల కవిత (Delhi Liquor) అరెస్ట్ కు రంగం సిద్దమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను పేర్కొంటూ చార్జిషీట్లను సీబీఐ తయారు చేసింది. తాజాగా ఆమెకు మరోసారి సీబీఐ నోటీసులు(CBI Notice) ఇవ్వడంతో అరెస్ట్ ఖాయమని వినిపిస్తోంది. గత కొంత కాలంగా ఆలస్యంగా విచారణ జరుగుతోన్న ఈ కేసు వెనుక రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ప్రత్యర్థి పార్టీలు భావించాయి. అంతేకాదు, కవితను ఇప్పటి…

TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో భారత్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మీడియా జానీ 14వ వర్ధంతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో భారత్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మీడియా జానీ 14వ వర్ధంతి సభలో మాట్లాడుతున్న జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు గారు

APTELANGANA

పేదల ప్రజల ఇంటి నిర్మాణానికి దొంగ పట్టాలు పంచిన ప్రభుత్వం

  కిర్లంపూడి మండలం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు సంభందించిన పేద ప్రజలకు ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ఆ గ్రామాలకు చెందిన పట్టాలు తీసుకున్న మహిళలు అంతా కలిసి జనసేన పార్టీ తరపున కిర్లంపూడి ఏమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. జగపతినగరం పంచాయతీకి సంబంధించి మూడు గ్రామాల…