TELANGANA

APTELANGANA

మెరుగైన స్థితిలో మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో మన్యం జిల్లా అభివృద్ధి పరిపాలన పరంగా ఇతర జిల్లా తో పోలిస్తే పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో ఉందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవ అభినందనీయమన్నారు గృహ నిర్మాణాల కోసం వేల ఎకరాలు కొనుగోలు చేసి అలాగే వైద్య కళాశాలకు ప్రభుత్వం 600కోట్లు…

TELANGANA

బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని అల్లాదుర్గంలో ధర్నా, రాస్తారోకో.

అల్లాదుర్గం మండల కేంద్రంలో బిజెపి జిల్లా నాయకులు. కంచరి బ్రహ్మం ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, అనంతరం ఐబి చౌరస్తా వద్ద అక్రమంగా అరెస్టు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిమాండ్ చేశారు. కెసిఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పోలీస్ లు కూడా ఒక ఎంపీ అనే గౌరవం లేకుండా ప్రవర్తించడం ప్రదర్శించడం కరెక్ట్ కాదు. రాష్ట్ర…

APTELANGANA

దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు

నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్ప శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయంతో దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు అందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి,పాల్గొన్న ఆర్మీ రామయ్య,గంగాధర్, పొలా వెంకటేశ్వర్లు, వడ్డే మహారాజ్, మల్లికార్జున తదితర బిజెపి నాయకులు.

APTELANGANA

దొరపల్లె గ్రామ బిజెపి నాయకులను అభినందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి

  నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని జిల్లా బిజెపి మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయం అందించగా దొరపల్లె గ్రామ బిజెపి నాయకులు డోన్ మండల బిజెపి అధ్యక్షుడు శివ శంకర్, ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేంద్రుడు అట్టహాసంగా నిర్వహించిన జిల్లా స్థాయి ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విన్నర్,రన్నర్ విజేతలకు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక…

TELANGANA

రాష్ట్ర BJP అధ్యక్షులు. బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాం. K.బ్రహ్మం.బీజేపీ జిల్లా నాయకులు.

రాష్ట్ర BJP అధ్యక్షులు. బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాం. K.బ్రహ్మం.బీజేపీ జిల్లా నాయకులు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇట్టి అక్రమ అరెస్టులు అల్లాదుర్గం మండల శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామ, లేదా రజాకార్ల నియంతృత్వ పాలనలో ఉన్నామ,అని అసహనం వ్యక్తం చేశారు . దీనికి పూర్తి సీఎం కేసీఆర్ భాధ్యత వహించాలని, అన్ని పేపర్లు మీరే లీక్ చేసుకొని, కావాలనే…

APTELANGANA

ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ.

ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ. 2019 నాటి జి.ఓ, నెంబర్ 142 సవరణ అంశాలు. సవరణ చేయబడిన జి.ఓ ద్వారా దరఖాస్తు దారులైన జర్నలిస్ట్ లు జతపరచాల్సిన పత్రాలు. జి ఓ ఎం.ఎస్:38 ప్రకారం సవరణలు. ■ 1పని చేస్తున్న మీడియా సంస్థ నుండి సిఫార్సు లేఖ. ■ 2 జర్నలిస్ట్ యొక్క విద్యా అర్హత సర్టిఫికేట్. ■ 3మీడియా సంస్థ జారీ చేసిన తాజా ID కార్డ్. ■ 4 సంస్థ జారీ చేసిన…

TELANGANA

రీల్స్ చేసేవారికి బంపర్ ఆఫర్…ప్రత్యేకంగా రీల్స్ పోటీ..గెలిచిన వారికి లక్ష రూపాయలు…

సోషల్ మీడియా వచ్చాక ప్రజల జీవనవిధానమే మారిపోయింది. ఒక్కోరోజు కూడా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ లను వాడకుండా జనాలు ఉండలేకపోతున్నారు. కొంతమంది సొంతంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాగే ఇటీవల రీల్స్ హంగామా మొదలైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ రీల్స్ హవా కూడా ఎక్కువగా నడుస్తోంది. వీటి ద్వారా ఏ విషయాన్నైనా ఒక్క నిమిషంలోనే చెప్పయవచ్చు. అలాగే వివిధ దృశ్యాలు చూపించవచ్చు. అందుకే ఈ మధ్య జనాలు…

TELANGANA

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు..

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు ఏర్పాటైన కమిటీ సభ్యులు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్, హైలెవల్ కమిటీ సభ్యులతో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…   ఆర్థికపరమైన అంశాలను కౌన్సిల్ లో తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదం కు పంపించడం జరుగుతుందని, మిగతా అంశాలు వెంటనే…

TELANGANA

తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు..

తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని సంజయ్‌ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కాగా బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మంగ‌ళ‌వారం హిందీ పేప‌ర్ కాపీయింగ్ కేసులో…

APTELANGANA

ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు…

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెండో వందేభారత్ రైలును గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. తొలి రోజు(ఏప్రిల్ 8) ఈ ట్రైన్ ఉదయం 11. 30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఆ తేదీన నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి,…