TELANGANA

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు రేవంత్ ను టీపీసీసీ చీఫ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ, మరికొందరు తెలంగాణ పార్టీ ఇన్ చార్జి ఠాగూర్ ను సైతం మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. సీనియర్ నేతల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు పార్టీ ఇన్ చార్జి మాణికం ఠాగూర్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ లో వరుసగా తలెత్తుతున్న విభేదాల కారణంగా ఠాగూర్ తనకు తానుగా…

TELANGANA

మహేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ (DGP)గా ఎవరు నియమిస్తారనే దానిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ

మహేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ (DGP)గా ఎవరు నియమిస్తారనే దానిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. డిసెంబరు 31న రెడ్డి పదవీ విరమణ చేయనుండగా, ముగ్గురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులు ప్రతిష్టాత్మకమైన పదవి కోసం రేసులోకి ఉన్నట్టు సమాచారం. 1989 బ్యాచ్‌కు చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజి ఉమేష్ షరాఫ్ ఐపిఎస్ అధికారులలో అత్యంత సీనియర్, కానీ జూలై 2023లో పదవీ విరమణ చేయనుండగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యుపిఎస్‌సి) నిబంధనల…

TELANGANA

కేసీఆర్ తరహాలో పవన్‌!

తెలంగాణ సెంటిమెంట్ తో రాజ్యాధికారాన్ని కేసీఆర్ సాధించారు. సరిగ్గా ఆయన వ్యూహాన్ని జనసేనాని పవన్ కల్యాణ్(Mega Plan) అనుసరిస్తున్నట్టు ఉన్నారు. ఒకటిన్న దశాబ్దం పాటు పైసా ఖర్చు లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్(KCR) నడిపారు. దాని వలన ఆయనకు చేకూరిన లబ్ది ఉద్యమకారులకు బాగా తెలుసు. ఇప్పుడు జనాలకు కూడా తెలిసింది. సేమ్ టూ సేమ్ కేసీఆర్ మాదిరిగా ఎనిమిదేళ్ల నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలను చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఎలా టీఆర్ఎస్ పార్టీని…

TELANGANA

‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో

  మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో పేర్కొనబడింది..’ అంటూ ట్వీటేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తాజా చార్జిషీటులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరుని విచారణ సంస్థలు పేర్కొన్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ప్రస్తావించారు’ అని ట్వీట్…

TELANGANA

ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి,

సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారా.? కాంగ్రెస్ పార్టీలో అస్సలేమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టిని వీడటం దాదాపు ఖాయమైపోయిందా.? తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీని ఓ ఎంపీ స్థాయిలో కలిశానంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి . తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ మార్పు ఊహాగానాల గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఎన్నికలకు చాలా సమయం…

TELANGANA

హైదరాబాద్ నగరంలో పేలుడు కలకలం

తెలంగాణ రాజధాని, దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో పేలుడు కలకలం రేగింది. విశ్వనగరంగా మారుతున్న భాగ్యనగరాన్ని పేలుడు కలకలం భయాందోళనకు గురి చేసింది. గతంలో తీవ్రవాదులు జరిపిన పేలుడు భయాలు మరోసారి నగరంలో కనిపించాయి. అయితే గురువారం సంభవించిన పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ లో అందరూ చూడదగిన ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ కూడా ఒకటి. ఉస్సేన్ సాగర్ అందాలను తనివితీరా ఆస్వాదించడానికి ట్యాంక్ బండ్ ఎంతో మంచి స్పాట్. అందుకే…

TELANGANA

తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘం

తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. గత వారం రోజుల నుండి కేసుకు సంబంధించిన పరిణామాలన్నీ కోర్టు చుట్టూనే తిరిగాయి. సిట్ మెమోను ఎసిబి కోర్టు రిజెక్ట్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు. జస్టిస్ నాగార్జున బెంచ్ ముందు ఇప్పటికే వాదనలు ముగిసినప్పటికీ తుది తీర్పు వెల్లడి కావాల్సి ఉంది.. ప్రతిపాదిత నిందితులుగా ఉన్న బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలంటూ సిట్ వేసిన రివిజన్ పిటిషన్…

TELANGANA

కరీంనగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభ..

స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమైన వేలాది యువత, హిందుత్వ అభిమానులు సభ సక్సెస్ తో బీఆర్ఎస్ పతనానికి కరీంనగరే నాంది కాబోతోందనే సంకేతాలు పంపనున్న బీజేపీ. మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి. కరీంనగర్ బహిరంగ సభలో 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ప్రకటించే అవకాశం . బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలు పంపడమే రాబోయేది బండి లక్ష్యం. స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలని సంజయుడి పిలుపు .రేపటితో 1400 కి.మీలు పాదయాత్ర చేసిన బండి సంజయ్.…

POLITICSTELANGANA

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)కు మరో ఝలక్‌

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)కు మరో ఝలక్‌ తగలనుంది. దివంగత నేత పి.జనార్థన్‌రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ (Congress) పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి BJP తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 28న PJR వర్ధంతి తర్వాత ఆయన కమలం గూటికి చేరనున్నట్లు పొలిటికల్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగలనుంది. మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.…

TELANGANA

రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న…