పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది
పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రాయుపల్లి రవి, పువ్వల ప్రవీణ్ తదితరులు పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతీలోని పలు గ్రామాలను పర్యటించారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు, వైద్య చికిత్సలు, ప్రభుత్వ సహాయం తదితరు వాటిపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా…

