TELANGANA

TELANGANA

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రాయుపల్లి రవి, పువ్వల ప్రవీణ్ తదితరులు పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతీలోని పలు గ్రామాలను పర్యటించారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు, వైద్య చికిత్సలు, ప్రభుత్వ సహాయం తదితరు వాటిపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా…

TechnologyTELANGANA

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్‌ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్‌ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్‌ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క ఈ ఛాట్‌బోట్‌ టెక్నాలజీతోనే మరింత పదును తేలిన సెర్చ్‌ ఇంజన్‌గా మునుపటి తమ బింగ్ ను ముందుకు తేనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఈ ఛాట్‌ బోట్స్‌ ద్వారా…

APTELANGANA

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి అశ్వరావుపేట సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు అశ్వారావుపేట పట్టణం లో సిపిఐ కార్యాలయం నందు స్థూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరము స్థూపం వద్ద జిల్లా కార్యదర్శి సయ్యద్ సలీం జెండాను ఆవిష్కరించినారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దమ్మపేట సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ…….నిస్వార్థ సేవకు మారుపేరు సయ్యద్…

TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా నాయకులు కామ్రేడ్ సలీం గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా నాయకులు కామ్రేడ్ సలీం గారు

TELANGANA

సముద్ర తీరంలో పుట్టినరోజు వేడుకలు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జురి మనోహర్ తన అభిమాన నాయకుడు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు సముద్ర తీరాన జరిపారు. ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దయాకర్ రెడ్డి లాంటి వ్యక్తి ఖమ్మం జిల్లా లో ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని అడిగిన వారికీ లేదనకుండా సహాయం చేసే మంచి మనసున్న మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ….. పొంగులేటి శ్రీనన్న క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ .. జూపల్లి రమేష్…

TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులొ విద్యుత్ షాట్ సర్క్యూత్తో అగ్ని ప్రమాదం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులొ విద్యుత్ షాట్ సర్క్యూత్తో అగ్ని ప్రమాదం.. చుండ్రు దుర్గారావు డాబా ఇంట్లో విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల మంటలు పైకి ఎగసి మొత్తం సామాగ్రి అగ్నికి ఆహుతి. దుర్గారావు వ్యవసాయ పనులకు నిమిత్తం బయటికి వెళ్ల వచ్చేప్పటికి ఫ్రీజ్, మంచాలు, బీరువా, బట్టలు, 50 వేలు నగదుతో సహా పూర్తిగా కలిపోయాయి.

TELANGANA

సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: హిడెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుండి 22 వ స్థానానికి పడిపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ సంస్థ ల నుండి అప్పులు తీసుకోవడంతో పాటు, ఎల్ ఐసీ అదానీ గ్రూప్ లో రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎస్బీఐ నుండి రూ. 27 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుయ రూ.…

TELANGANA

CPM ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిఅర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. వినతిపత్రం

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ CPM ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిఅర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. వినతిపత్రం అందజేశారు సీపీఎం నాయకులు మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలి డిమాండ్ చేశారు ఇటి కార్యక్రమంలో సీపీఎం…

TELANGANA

అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది

4 H D అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది. అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారు. అక్రమ షెడ్ల నిర్మాణాలు కొందరు ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ గా రూపాంతరం చెందిన తర్వాత అక్కడి అసైన్డ్ భూముల అమ్మకాలు కొనుగోళ్లులో వేగమ్మరింతపెరిగింది. క్రయ విక్రయాలు చేయరాదనే నిబంధన…

TELANGANA

పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం………..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం,నెమలిపేట గ్రామంలో జరిగిన పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాట్లాడుతూ నా అనుచరులను కాదు దమ్ము ఉంటే నన్ను సస్పెండ్ చేయండి,ఖలేజా ఉంటే నన్ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఛాలెంజ్ చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి…ఈ కార్యక్రమంలో PSR యూత్ సభ్యులు నాగకిశోర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పొంగులేటి వెంటే నడుస్తుందని ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సైనికుల్లా పనిచేస్తామని తెలియచేసారు. ఈ ఆత్మీయ సమ్మేళనం…