TELANGANA

TELANGANA

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ

వరుస ఘటనలతో బాసర (Basara) ఐఐఐటీ నిత్యం వార్తలో నిలుస్తోంది. దీంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి బాసర సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఐఐఐటీ బాసర అధికారులపై మండిపడ్డారు. ఇవాళ బాసర ఐఐఐటీ కాన్వొకేషన్‌లో మంత్రి కేటీఆర్ (KTR), విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఐఐఐటీ అధికారులపై మండిపడ్డారు. మెస్ కాంట్రాక్టర్లను…

TELANGANA

ఆదిభట్ల కిడ్నాప్ నిందితుల అరెస్ట్…కథ సుఖాంతం.

రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. యువతిని సేఫ్‌గా రక్షించారు. పదిగంటలకు పైగా యువతి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళనలతో ఆదిభట్ల అట్టుడుకింది. అయితే తాను మన్నెగూడలోనే ఉన్నట్టు బాధిత యువతి తన తండ్రి దామోదర్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. లొకేషన్‌ ఆధారంగా స్పాట్‌ చేరుకున్న పోలీసులు బాధిత యువతిని సేఫ్‌గా రక్షించారు. కిడ్నాపర్ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. యువతి కిడ్నాప్‌ వెనుక ప్రేమ…

TELANGANA

`తెలంగాణ`(Telangana) పదాన్ని కనిపించకుండా, వినిపించకుండా జెండా,ఎజెండాను కేసీఆర్‌ ఫిక్స్

`తెలంగాణ`(Telangana) పదాన్ని కనిపించకుండా, వినిపించకుండా జెండా,ఎజెండాను కేసీఆర్‌ ఫిక్స్ చేశారు. ఆయన పెట్టుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బీఆర్ ఎస్ (BRS)ను అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (BRS) జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి జెండాలోని తెలంగాణ (Telangana) మ్యాప్ ను తొలగించారు. ఆ స్థానంలో భారత్ చిత్రపటాన్ని ఉంచారు. జై తెలంగాణ బదులుగా జై భరత్ గా నినాదాన్ని పెట్టారు. కానీ, కారు సింబల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తొలి…

APNationalPOLITICSTELANGANA

“భారత్ రాష్ట్ర సమితి” (BRS)గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ (KCR) అధికారికంగా లేఖ

తెలంగాణ (Telangana) రాష్ట్ర సమితి పేరును “భారత్ రాష్ట్ర సమితి” (BRS)గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ (KCR) అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు “భారత రాష్ట్ర సమితి” (BRS) ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ (BRS) అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్…

NationalTELANGANA

ఈ నెల 11న MLC కవితను విచారించనున్న CBI.!

నేడే సీబీఐ ముందుకు ఎమ్మెల్యే కవిత వెళ్ళి వుండాల్సింది. కాదు కాదు, ఆమె ఇంటికే సీబీఐ వెళ్ళి విచారణ చేసి వుండాల్సింది.! కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కవిత.. తనకు కొంత గడువు కావాలని సీబీఐని అభ్యర్థించారు. దాంతో, సీబీఐ ఆమె అభ్యర్థనను మన్నించక తప్పలేదు. ఈ నెల 11న అందుబాటులో వుండాలంటూ సీబీఐ నుంచి సమాచారం వెళ్ళింది ఎమ్మెల్సీ కవితకి. ఈ నెల 11న ఉదయం 11 గంటల సమయంలో హైద్రాబాద్‌లోని కవిత…

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భూకంపం

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. జిల్లాలోని కోహీర్ మండలం బిలాల్‌పూర్‌లో భూకంపం రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో…

APNationalTELANGANA

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఫలితంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఈ తుఫాన్ కు ‘మాండస్’ అని పేరు పెట్టింది యూఏఈ. అరబిక్ బాషలో మాండస్ అంటే నిధుల పెట్టె! ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడనున్న రెండో తుఫాన్ ఈ మాండస్. అక్టోబర్ లో సిత్రంగ్ తుఫాన్.. బంగ్లాదేశ్ లో బీభత్సం సృష్టించింది. ఇక ఇప్పుడు.. మాండస్…

TELANGANA

ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బస్ యాత్ర

ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బస్ యాత్రకు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వాహకుల ప్లాన్ రాష్ట్రంలోని మిగలిన అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావడమే లక్ష్యంగా బస్ యాత్ర 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్ లో పాదయాత్ర 10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ మనోహర్ రెడ్డి ఇప్పటికే అటు పాదయాత్ర…. ఇటు జిల్లాల సమీక్షలతో బిజీబిజీగా బండి సంజయ్ ఒకవైపు ప్రజల్లోకి……

TELANGANA

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ

మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుంది. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ఇవాళ దేశంలో…

APTELANGANA

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, ప్రక్కనే ఉన్న భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, మలక్కా జలసంధి ద్వారా సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో డిసెంబర్ 05 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ 07 ఉదయం…