TELANGANA

TELANGANA

తెలంగాణ వారందరికీ శుభవార్త.. 10 రోజుల్లోనే ప్రారంభం

ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అన్ని వర్గాలకు మేలు చేసేలా కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొస్తోంది. గర్భిణీలకు (Pregnant) పౌష్టికాహారం అందించి.. మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా.. న్యూట్రిషన్ కిట్స్ (Nutrition Kit scheme) అందించబోతోంది. మరో పది రోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలిసిస్ సెంటర్‌ను హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడిన…

NationalTELANGANA

లిక్కర్‌ స్కామ్‌ కేసు.. బిగ్ బ్రేకింగ్‌ : కవితకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు రావడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. సిబిఐ తాజాగా ఎమ్మెల్సీ కవిత కి కేసు విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఐ నోటిలో పేర్కొంది. ఇప్పటికే కవిత ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బిజెపి నాయకుల పై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.…

APPOLITICSTELANGANA

టీఆర్ఎస్ పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య ట్వీట్ వార్

టీఆర్ఎస్ పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఇందులో భాగంగా కవిత ‘కమలం వదిలిన బాణం’ అంటూ షర్మిలపై ఆసక్తికర ట్వీట్ చేసింది. దీనికి కౌంటర్ గా షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన పాదయాత్రను అడ్డుకున్న నేపథ్యంలో మంగళవారం షర్మిల ప్రగతి భవన్ ను ముట్టడించి, అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ…

TELANGANA

మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడి

ఇప్పటికే వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని సీఎస్ సోమేశ్ కుమార్(CS Somesh Kumar) తెలిపారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే లా చూడాలని అధికారులను ఆదేశించారు. మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరో మూడురోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎస్​ సోమేశ్​కుమార్ చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్​ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. సీఎం…

APPOLITICSTELANGANA

YS షర్మిలకి బెయిల్.!

ఉదయం నుంచీ హైడ్రామా నడిచింది. వైఎస్ షర్మిల, పోలీసుల కంట పడకుండా సొంత వాహనంలో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్ళగా, అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. వాహనం దిగేందుకు నిరాకరించిన షర్మిలను, వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సాయంత్రం వైఎస్ షర్మిల సహా, ఈ కేసులో పలువురు నిందితుల్ని పోలీసులు న్యాయస్థానం యెదుట హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై నాంపల్లి కోర్టు, వైఎస్ షర్మిల సహా ఇతర నిందితులకు…

TELANGANA

రెండో దశలో రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం వరకు 31కి.మీ. మెట్రో కారిడార్‌

హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్‌ మెట్రో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం వరకు 31కి.మీ. మెట్రో కారిడార్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా విమానాశ్రయం సమీపంలో 2.5 కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. ఫేజ్-2 పనులకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మంగళవారం శంషాబాద్‌లోని మెట్రో స్టేషన్‌ను నేరుగా…

APPOLITICSTELANGANA

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ట్వీట్ చేస్తూ సొంత బాబాయ్ కేసును ఇతర రాష్ట్రానికి వెళ్లడం సిగ్గచేటని అన్నారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మృతుడి కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు…

APPOLITICSTELANGANA

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి జరిగింది. నర్సంపేటలో వైఎస్ షర్మిల పాదయాత్ర జరుగుతుండగా, పాదయాత్రపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం ఇరు వర్గాలూ దాడులు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలు ఝులిపించాల్సి వచ్చింది. వైఎస్ షర్మిల పాదయాత్ర వెంట వచ్చిన, బస్సుని కూడా తగలబెట్టారు ఆందోళనకారులు. షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. పదే…

TELANGANA

అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు

అందరు గర్వించేలా, అందరు హర్షించేలా, ప్రతి మనిషికి భరోసా కల్పించేలా సామాన్య ప్రజల నుండి సంపన్నుల ప్రజల దాక అందరికి సమాన హక్కులను కలిపించే విధంగా భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ శ్రమించి 2 సంవత్సరాల 11నెలల 18రోజులు కాలాన్ని తీసుకొని భారతదేశం యొక్క విలువలను గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజునే…

TELANGANA

voter card లో మార్పులు చేర్పులుల గురించి అన్ని గ్రామపంచాయతీ లో బూత్ లెవెల్ అధికారులు దరఖాస్తులు

4 న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా : అల్లదుర్గ్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల 18 సంవత్సరలు నిండి ఉన్న ప్రతి ఒకరు ఓట్టర్ కార్డు మరియు ఓట్టర్ లో మార్పులు చేర్పులుల గురించి అన్ని గ్రామపంచాయతీ లో బూత్ లెవెల్ అధికారులు దరకాస్తలు స్వీకరిస్తున్నారు ఈ రోజు మరియు రేపు 27 ఉంటుందని అధికారులు తెలిపారు ఇట్టి కార్యక్రమాన్ని అల్లదుర్గ్ తాసిల్దార్ తులసి రామ్ గారు పరిశీలించారు