Uncategorized

Uncategorized

సాగు భూములకు పట్టాలివ్వాలి……సానుకూలంగా స్పదించన తహశీల్దార్

  పార్వతీపురం మన్యం జిల్లా : సాగు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, సిపిఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి .సంఘం కోరారు. పార్వతీపురం మండలం పెదమరికి పంచాయితి శివందొరవలస చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఈ…

APUncategorized

ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ధర్నా

ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ధర్నా నిర్వహించారు తక్షణమే ఆర్డర్ ను తేవాలని చట్ట సాధనకై కేవీపీఎస్ చేపట్టే నిర్వహణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కులవిపక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీ ఏలూరు ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఆఫీసర్ ఎదురుగా ర్యాలీ నిర్వహించారు ప్రచార కార్యదర్శిగా A . ప్రాన్సీస్ గారు , సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు

Uncategorized

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుకి సొంత నియోజకవర్గంలో షాక్

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుకి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి పోటీలు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజు పాలెంలో జరిగిన ముగ్గుల పోటీల్లో వైసీపీకి షాక్ తగిలింది. సత్తెనపల్లిలోని రాజుపాలెం మండలంలోని అంచలవారిపాలెంకి చెందిన తోట సాయి లక్ష్మి అనే యువతి, ‘వైసీపీ వద్దు.. జనసేన ముద్దు..’ అంటూ ఓ ముగ్గు వేయడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. ఫొటోలు, వీడియోలు వైరల్.. Minister Ambati Rambabu Got Shock His…

Uncategorized

అగరంపల్లి వద్ద ఐరాల మండల బిజెపి అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం

చిత్తూరు జిల్లా : పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి వద్ద ఐరాల మండల బిజెపి అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కాపులకు 5% శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కార్పోరేషన్లకు విధులు కేటాయించినట్లు బడ్జెట్లో కనబడుతుంది కానీ…

Uncategorized

ఓ రాజకీయ ప్రముఖుడితో.. రకుల్.

డ్రగ్స్ కేసు సినీ ప్రముఖుల్ని ఇప్పట్లో వదిలేలా లేదు. ఈ కేసులో ఇప్పటికే ఓ సారి విచారణకు హాజరైన సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. బెంగళూరులో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి రకుల్‌కి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు హైద్రాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు విచారణను…