సాగు భూములకు పట్టాలివ్వాలి……సానుకూలంగా స్పదించన తహశీల్దార్
పార్వతీపురం మన్యం జిల్లా : సాగు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, సిపిఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి .సంఘం కోరారు. పార్వతీపురం మండలం పెదమరికి పంచాయితి శివందొరవలస చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఈ…

