World

NationalWorld

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌..

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌ కోరింది. ఆర్థిక నేరస్తులను అప్పగించడమే కాదు, వారి నుండి దేశ విదేశాల్లో ఆస్తుల రికవరీ కూడా జరిగేలా చూడాల్సి వుందని కోరింది. దేశ రాజధాని శివార్లలోని గుర్‌గావ్‌లో అవినీతి నిరోధక వర్కింగ్‌ గ్రూపు మొదటి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఇటలీ ప్రతినిధితో కలిసి కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర…

World

టర్కీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు

టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. మలాట్యా ప్రావిన్స్‌లోని యెసిల్యర్ట్ పట్టణంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది.   పలు భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఒక బిల్డింగ్ కూలడంతో, ఆ శిథిలాల కింద తండ్రీ, కూతురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిథిలాల నుంచి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. యెసిల్యర్ట్ పట్టణంలో అనేక బిల్డింగ్స్ కూలిపోయాయని, ఆ నగర…

World

రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది పూర్తయింది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి.…

World

భారత్ పై కూడా ఆంక్షలు విధించాలి: ఉక్రెయిన్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine war) ప్రారంభమై సంవత్సరం పూర్తి కావొస్తోంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కూడా కనిపించడం లేదు. యుద్ధ (Russia Ukraine war) ప్రభావం ప్రపంచ దేశాల ఎకానమీ (world economy)పై తీవ్రంగా పడుతోంది. అమెరికా, యూరోప్ (europe) దేశాల సహకారంతో ఉక్రెయిన్ రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది. Ukraine wants sanctions against India: ఇండియా పైనా ఆంక్షలు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండ్ మెరెజో (Oleksandr Merezhko) ఆ…

World

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చ

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. త్వరలో జరగబోతున్న జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఒక్కడే 33 స్థానాల నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలవడంతో తన పార్టీ ఎంపీల అందరిని రాజీనామా చేయించాడు. ఇప్పుడు ఆ స్థానాలకు ఉప…

World

జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు

జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 47 ఏళ్ల ఇజ్రాయెలీ వ్యక్తి, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కారు వెనుక దాక్కుని అక్కడి యూదుల ప్రార్థన స్థలానికి వెళ్తున్న తండ్రీకొడుకులపై ఆ బాలుడు కాల్పులు జరిపాడు. అనంతరం, అక్కడి సాయుధులు ఆ బాలుడిపై కాల్పులు జరపడంతో ఆ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రార్థన స్థలం లో.. మరో ఘటనలో జెరూసలేంలోని ఒక…

World

చైనాలో 80 శాతం జనాభాకు కరోనా

చైనాలో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దేశ జనాభాలో 80 శాతం మంది కరోనా (Corona) బారిన పడ్డారు. గత వారంలో అంటే జనవరి 13- 19 మధ్య కాలంలో దాదాపు 13,000 మంది రోగులు కోవిడ్‌తో (Covid) ఆసుపత్రులలో మరణించారని చైనా తెలిపింది. దీనితో పాటు రాబోయే రోజుల్లో కరోనా వైరస్ మరింత వినాశనం సృష్టించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీరో కోవిడ్ విధానం ముగిసిన తర్వాత కరోనా విజృంభించడంలో అక్కడ…

TELANGANAWorld

హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు

విప్లవ యోధుడు చేగువేరా (Cheguvera) కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్తెఫానియా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం మినహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా…

World

చాపర్ కూలిన ఘటనలో హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం

ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఈశాన్యంగా ఉన్న బ్రొవెరీ పట్టణంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒక పాఠశాల సమీపంలో హెలీకాప్టర్ కూలిపోయింది. ఆ వెంటనే చాపర్ కు మంటలంటుకున్నాయి. Ukraine chopper crash: 18 మంది మృతి ఎమర్జెన్సీ సర్వీసెస్ కు చెందిన ఈ హెలీకాప్టర్ కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ దేశ హోం మంత్రి డెనిస్ మోనాటిర్క్సీ మృతి చెందారు. ఆయన సహా మొత్తం 18 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు…

World

AMAZON … 18 వేల మంది ఉద్యోగుల తొలగింపు..

ఆన్ లైన్ రిటైలర్ అయిన అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. అస్థిర ఆర్థిక పరిస్థితుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సమస్యల వల్ల ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం గురించి అమెజాన్ సీఈఓ ఆండీ జే తన కంపెనీ ఉద్యోగులకు పలు విషయాలను వెల్లడించారు. వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో అమెజాన్ 10,000 ఉద్యోగాలను మాత్రమే తొలగిస్తున్నట్లు తెలుపగా అయితే ఆ సంఖ్య కాస్తా ఇప్పుడు 8,000కు పెరిగింది.…