AP

రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు ఉదయం టెన్నిస్ స్టార్ పీ.వీ సింధు అమ్మవారిని దర్శించుకున్నారు

ఏలూరు జిల్లా…. పెదవేగి మండలం రాట్నాలగుంట…రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు ఉదయం టెన్నిస్ స్టార్ పీ.వీ సింధు అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు ఇచ్చి పి.వి సింధును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.