AP

ఏలూరులో చోదిమెళ్ళ దగ్గర ప్రారంభమైన జోన్ -2 సమీక్ష సమావేశం..

ఈ రోజు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏలూరులో చోదిమెళ్ళ దగ్గర ప్రారంభమైన జోన్ -2 సమీక్ష సమావేశం..

వేలాదిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు