4news HD TV

TELANGANA

తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?

టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర “యువగళం” లో మొదటి రోజే అనూహ్య సంఘటన జరిగింది. నందమూరి వారసుడైన నందమూరి తారకరత్న కళ్ళు తిరిగి పడిపోవడం సంచలనం రేపింది. యాత్ర మొదటి రోజే ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. దీనితో అందరూ ఒకింత ఆశ్చర్యానికి, అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే స్పందించి హాస్పిటల్ కు చేర్చగా.. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. దానివల్లే అతను పడిపోయాడని తెలిపారు. అయితే పడిపోయిన కొంత సేపటికే…

TELANGANA

వివాహ వేడుకలో మాజీ ఎంపీ పొంగులేటి

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామములో ఉమచంద్ర ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. వధువరులు హారిక హేమంత్ కుమార్ లను దీవించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు జారే ఆదినారాయణ, పొంగులేటి విరాభిమాని జుజ్జురి మనోహర్, కొనుసోతు లింగయ్య, పల్లెల రామలక్ష్మయ్య,రామినేని సత్యనారాయన,కొవ్వాసి రాజు,కోనా సురేష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తదుపరి మామిళ్ళవారిగూడెం సర్పంచ్ కొడుకుని పరామర్శించారు.…

AP

సేవా మూర్తి కి ఘన సత్కారం

  పార్వతీపురం మన్యం జిల్లా : పోలీస్ కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని పార్వతీపురం మన్యం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు టి. చంద్రశేఖర రావు, ఉపాధ్యక్షులు కే. నారాయణ రావు(8వ వార్డ్ కౌన్సిలర్) లు పేర్కొన్నారు . గురువారం మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణమూర్తిని దుశ్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. పట్టణ పోలీస్ స్టేషన్ లో వృద్ధుమిత్ర కో ఆర్డినేటర్ గా విధులు…

TELANGANA

చెన్నూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

4 H D చెన్నూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు చెన్నూర్ లోనీ పలు ప్రభుత్వ ఆఫీసు లాల్లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు తదుపరి నినాదాలు చేసి మిఠాయిలు పంచిపెట్టారు. చెన్నూర్ లో నీ కోర్టు లో జర్జి గారు పథకాన్ని ఆవిష్కరించి విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు కాపీలను బహూకరించారు తసిల్దార్ కార్యాలయంలో అధికార లాంచనలతో తాసిల్దార్ పథకాన్ని ఆవిష్కరించారు అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులోనే మండల ఆఫీస్ లో…

AP

రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు ఉదయం టెన్నిస్ స్టార్ పీ.వీ సింధు అమ్మవారిని దర్శించుకున్నారు

ఏలూరు జిల్లా…. పెదవేగి మండలం రాట్నాలగుంట…రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు ఉదయం టెన్నిస్ స్టార్ పీ.వీ సింధు అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు ఇచ్చి పి.వి సింధును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా చెన్నూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అవర్ణ లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే బోడ జనార్ధన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ నేడు గణతంత్ర దినోత్సవన్ని ప్రజలంతా ఘనంగా ఇంటి ఇంటి పై జండా ఎగురవేసి దేశ భక్తిని చాటి చెప్పాలని స్వతంత్రం ప్రజలందరి జన్మ హక్కు అని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు మరువలేనివి అని కొనియాడి పతాకాన్ని…

TELANGANA

జిల్లా టీడీపి కార్యాలయ కార్యదర్శి శ్రీ పాలి ప్రసాద్ గారి అధ్యక్షతన టీడీపి కార్యాలయంలో 74 ఘనతంత్ర వేడుకలు

ఈ రోజు జిల్లా టీడీపి కార్యాలయంలో 74 ఘనతంత్ర వేడుకలు జిల్లా టీడీపి కార్యాలయ కార్యదర్శి శ్రీ పాలి ప్రసాద్ గారి అధ్యక్షతన ఘనంగా జరిగినవి.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి శ్రీ బడేటి రాధాకృష్ణ గారు జాతీయ జండా ను ఆవిష్కరించారు. ఇంకా. ఈ. కార్యక్రమం లో పాలి ప్రసాద్. ఉప్పాల జగదీష్ బాబు, బెజ్జామ్ అచ్చాయమ్మా, సురేష్ kumar, సంధ్య సురేష్, సంతోషి, రంగమ్మ, గణేష్, శ్రీదేవి, రంజిత్ కుమార్,…

National

లోకేష్`యువగళం`కోలాహలం,సంప్రదాయబద్ధంగా పయనం

భావోద్వేగాల నడుమ హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు(Yuvagalam) బయలు దేరారు. తల్లి భువనేశ్వరి, తండ్రి నారా చంద్రబాబునాయుడు(CBN), మామ బాలక్రిష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. అత్తమామలు, తల్లీదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలను అందుకున్నారు. సతీమణి బ్రాహ్మణి వీరతిలకం దిద్ది, హారతి ఇచ్చి సాగనంపారు. అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాత ఎన్టీఆర్ కు నివాళర్పించారు. ఆ తరువాత షెడ్యూల్ ప్రకారం కడపకు లోకేష్ బయలు దేరారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం…

NationalTELANGANA

ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ (Sri Sri Ravishankar)కు చెందిన హెలికాప్టర్ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారు. ఈ చాపర్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ మరో నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్‌ను ఉదయం 10.40…

AP

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట..

ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు సీఎం జగన్ తొలి కెబినేట్‌లో మంత్రిగా పని చేశారు. మరొకరు సీనియర్ శాసనసభ్యులు. ఈ ఇద్దరి మధ్య మొదలైన మాటల తీవ్రత దూషణలు.. సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఒకానొక స్టేజిలో ఇద్దరు గల్లాలు పట్టకునే వరకు వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వీరిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత..…