4news HD TV

AP

ఉపాధి హామీ పథకం మార్పులు: ఏపీకి సరికొత్త తలనొప్పి.. చంద్రబాబుకు అగ్నిపరీక్ష!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్’ (VB-G RAM G) చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) సమూలంగా మారుస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మింగుడుపడని అంశంగా మారింది. ఉపాధి కల్పనలో రాష్ట్రంపై అదనపు భారం పడుతుండటంతో, అటు అభివృద్ధిని కొనసాగించలేక, ఇటు కేంద్రాన్ని బహిరంగంగా విమర్శించలేక…

CINEMA

బాలయ్య-త్రివిక్రమ్ క్రేజీ కాంబో: ఆ సినిమా పట్టాలెక్కి ఉంటేనా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోతున్న ఆయన, ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK 111’ అనే భారీ హిస్టారికల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా తన లుక్‌ను మార్చుకుని, పకడ్బందీ ప్రణాళికతో బ్లాక్ బస్టర్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బాలయ్య చేయాల్సిన సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కెరీర్…

CINEMA

‘దురంధర్ 2’లో విలన్‌గా నాగార్జున? బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల సునామీ!

రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కేవలం హిందీ భాషలోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికే 960 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ స్పై థ్రిల్లర్, పుష్ప 2 మరియు బాహుబలి 2 వంటి సినిమాల రికార్డులను సైతం సవాల్ చేస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన అక్షయ్ ఖన్నా నటనకు…

CINEMA

జైలర్ 2 భారీ అప్‌డేట్: బాలయ్య ప్లేస్‌లో షారుఖ్ ఖాన్? అదిరిపోయే కాంబో!

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ గురించి తాజాగా ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ మొదట నందమూరి బాలకృష్ణను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే బాలయ్య కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పడంతో, ఆ పాత్రలోకి ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రాబోతున్నారని…

TELANGANA

కాళేశ్వరంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: కాంగ్రెస్ కుట్ర వల్లే ప్రాజెక్టుకు నష్టం?

సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడం కోసం ఈ ప్రాజెక్టుపై కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఇసుక మాఫియా కోసం అడ్డుగా ఉన్న చెక్ డ్యాంలను బాంబులు పెట్టి కూల్చేస్తున్నారని మండిపడ్డారు. మానవ నిర్మిత అద్భుత కట్టడాలపై కాంగ్రెస్ ప్రభుత్వం మానవ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులను నాశనం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్…

NationalWorld

చైనాలో భారత ట్రావెల్ వ్లాగర్‌కు చేదు అనుభవం: 15 గంటల పాటు నిర్బంధం!

చైనా అధికారులు భారతీయుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మరోసారి వివాదాస్పదమైంది. అరుణాచల్ ప్రదేశ్ అంశంపై గతంలో మాట్లాడినందుకు గాను, భారత ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిత్తల్‌ను చైనాలోని గ్వాంగ్‌జౌ విమానాశ్రయంలో అధికారులు గంటల తరబడి నిర్బంధించారు. ‘ఆన్ రోడ్ ఇండియా’ పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే అనంత్, ఈ నెల 16న తనకు ఎదురైన భయానక అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇమిగ్రేషన్ సమయంలో తనను పక్కకు తీసుకెళ్లి, దాదాపు 15 గంటల పాటు విచారణ…

National

భారతీయ విద్యార్ధులకు రిషీ సునక్ షాక్ ! వీసాలపై యూకే ఆంక్షలు-కుటుంబాలకు కష్టమే..!

భారతీయులకు సాటి భారతీయుడు, బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఇవాళ షాకిచ్చారు. భారతీయ విద్యార్ధులకు జారీ చేసే వీసాలపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. అంతే కాదు ఈ నెల నుంచి వీటిని అమలు చేయాలని కూడా నిర్ణయించారు. బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్ధులకు చుక్కలు కనిపించనున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకురావాలనుకుంటున్న విద్యార్ధులకు వీసాల జారీ కష్టతరం కానుంది. బ్రిటన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధన కోర్సులు, ప్రభుత్వ-నిధుల స్కాలర్‌షిప్‌లకు…

TELANGANA

అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డితో కరణ్ అదానీ భేటీ

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఫాక్స్‌కాన్, అమరరాజా ప్రతినిధులు ఇప్పటికే భేటీ కాగా.. తాజాగా అదానీ గ్రూప్ ప్రతినిధులు రేవంత్‌ను సచివాలయంలో కలిశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబుడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అదానీ సంస్థ ప్రతినిధులు, గౌతం అదానీ కుమారుడు కరణ్ అదానీ (Karan Adani) బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిశారు.…

CINEMA

సలార్, డంకీకి సైలెంట్ గా షాక్ ఇచ్చిన హీరో, ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా హీరోలు !

సలార్, డంకీ సినిమాలకు కాటేరా అనే ప్రాంతీయ సినిమా ఇచ్చిన షాక్ కు ప్రభాస్ ఫ్యాన్స్, కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఒకప్పుడు కన్నడ సినిమాలు ఇతర బాషా చిత్రాలకు భయపడి విడుదల చెయ్యడానికే భయపడేవారు. అయితే ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. కన్నడ సినిమాలకు బాలీవుడ్ తో సహా వివిధ భాషల సినిమాలు విడుదల చెయ్యడానికి వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని కన్నడిగులు నిర్మించి ఇటీవల విడుదల చేసిన…

National

ఉద్యోగం కావాలని వెళ్లిన లేడీకి ఎలాంటి ప్రశ్నలు వేశాడంటే ?, మేడమ్ దేంతో కొట్టింది ?

బెంగళూరులోని సిలికాన్ సిటీ బసవేశ్వర నగర్‌లోని ఓ ప్రతిష్టాత్మక హోటల్‌లో ఉద్యోగం ఇప్పించాలని ఓ మహిళ కోరింది. అయితే ఈసారి హోటల్ క్యాషియర్ తనకు బెడ్ రూమ్ లో సహకరించేందుకు అంగీకరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ సమయంలో ఆగ్రహించిన మహిళ ఆ క్యాషియర్‌ను చెప్పుతో కొట్టింది. బయట ఉన్న వాళ్లు హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సమాజంలో, మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి అని పెద్దలు చెబుతుంటారు. మొరటుతనం, అసభ్యత,…