4news HD TV

AP

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేస్తోంది. దీనిపైనే విపక్షాలు జగన్(Jagan) సర్కారును తీవ్రంగా ఎండగడుతున్నాయి. ఇక ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు చాలవంటూ కొత్తగా బీచ్‌ల దగ్గర ఎంట్రీ ఫీజులు వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao ) వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం(Visakapatnam) రుషికొండ బీచ్‌(Rushikonda Beach) దగ్గర…

National

గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జులైలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేశారు. ఢిల్లీలో నిన్న 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొత్తం వర్షపాతంలో 15% కేవలం 12 గంటల్లోనే కురిసింది. వరద నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.…

World

మస్క్ మామ మైండ్ బ్లాక్.. రూల్స్ మార్చిన ట్విట్టర్.. !

ట్విట్టర్‌కు పోటీగా మెటా కొత్త యాప్‌ థ్రెడ్స్(Threads)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. థ్రెడ్స్ గురువారం ఉదయం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌, iOS ప్లేస్టోర్‌ రెండింటిలోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. థ్రెడ్స్ వచ్చిన మొదటి రోజే ట్విట్టర్ తన నిబంధనలు మార్చింది. థ్రెడ్స్ రాకతో కంగుతిన్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ రూల్స్ ను మార్చారు. తిరిగి పాత నిబంధనలను తీసుకొచ్చారు. ట్విట్టర్ లో కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్ లాగిన్ అయిన…

CINEMA

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా విడిపోతున్నారని రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఇదే సమయంలో మెగా డాటర్ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల విడాకుల ప్రకటన రావడం కూడా .. పవన్ పై తీవ్రంగా ప్రతికూలత చూపింది. అయితే తాజాగా పవన్ .. తన భార్యతో విడిపోతున్నారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే…. మూడో భార్య.తో విడాకులు:…

TELANGANA

హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు

నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, చిలకలగూడ, మారేడ్‌పల్లి,…

National

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ వాతావరణశాఖ ప్రకటించింది. మెరుపు వరదలు, కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు నీట మునిగాయి. వీటిల్లో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌లో భారీవర్షానికి ఓ ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 40 సంవత్సరాల్లో…

AP

టీచర్లకు అలర్ట్… 35,000 మంది ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ..!

టీచర్ల కోసం ఎప్పకప్పుడు ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో టీచర్లకు ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటున్నారు. ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరోసారి అదే నిర్ణయాన్ని తీసుకుంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచ్‌ చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించనుంది. రాష్ట్రంలోని 6,000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెట్లు బోధించే ఉపాధ్యాయులకు అక్టోబర్‌ 2 నుంచి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ…

CINEMA

రీరిలీజులో రచ్చ రేపిన ఈ నగరానికి ఏమైంది కలెక్షన్స్

ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నట్టు ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని కూడా రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్సేన్, అభినవ్ గోమాతం, సాయి సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాకి యూత్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి అందరి అంచనాలను దాటేసి అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఎవరు కూడా ఈ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్…

TELANGANA

రాజకీయ కోణంలో ఉస్మానియా ఆసుపత్రి పరిశీలనకు రాలేదు- గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఉస్మానియా ఆస్పత్రిపై సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తుండగానే, గవర్నర్‌ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించడం చర్చనీయాంశమైంది. ఉస్మానియా పురాతన భవనమైన కులి కుతుబ్ షా బ్లాక్ ను గవర్నర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించి రోగుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నట్లు గవర్నర్ తమిళి సై చెప్పారు. అయితే గవర్నర్ ఉస్మానియా…

National

స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ..

టమాటా ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్నాయి. టమాటా ధరలు చూసిన సామాన్యులు హడలెత్తిపోతున్నారు. దేశంలో టమాటా గరిష్ఠంగా రూ. 250 పలుకుతుండగా.. కనిష్ఠంగా రూ.100 గా ఉంది. హైదరాబాద్ లో కిలో టమాటా రూ.90 నుంచి రూ130 వరకు పలుకుతోంది. బెంగళూరులో కిలో టమాటా రూ.101 నుంచి రూ.130 పలుకుతుండగా.. కోల్ కత్తాలో రూ.150, ఢిల్లీలో రూ.120, ముంబైలో రూ.120 గా ఉంది. టమాటా ధరలు భారీగా పెరగడంతో రెస్టారెంట్ లు టమాటా వినియోగాన్ని తగ్గిస్తున్నాయి.…