ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేస్తోంది. దీనిపైనే విపక్షాలు జగన్(Jagan) సర్కారును తీవ్రంగా ఎండగడుతున్నాయి. ఇక ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు చాలవంటూ కొత్తగా బీచ్ల దగ్గర ఎంట్రీ ఫీజులు వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao ) వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం(Visakapatnam) రుషికొండ బీచ్(Rushikonda Beach) దగ్గర…

