4news HD TV

National

కరెంట్ చార్జీలు గతంలోని ప్రభుత్వం పెంచింది, మాకు ఏమి సంబంధం. మంత్రి మాటలతో!

బెంగళూరు: మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే బీజేపీ విద్యుత్ చార్జీలు పెంచిందని, అలాగే విద్యుత్ చార్జీల పెంపుతో మాకు సంబంధం లేదని, విద్యుత్ ఛార్జీలను పెంచింది మేము కాదని, కరెంటు చార్జీల ధరలు పెంపు నిర్ణయం ఉపసంహరించుకోలేమని కర్ణాటక మంత్రి ఎంబీ .పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విద్యుత్ చార్జీల పెంపుపై మంత్రి ఎంబీ. పాటిల్ మీడియాతో మాట్లాడారు.   స్వయం ప్రతిపత్తి కలిగిన కేఇఆర్ సీ ఈ విద్యుత్…

AP

అద్దెకు ఉంటున్న వారి టార్చర్ తట్టుకోలేక ఇంటి ఓనర్ ఆత్మహత్య, గుండెపోటుతో తల్లి!

బెంగళూరు/హాసన్: ఇంట్లో అద్దెకు ఉన్నవారిని ఇంటి యజమానులు వేధింపులకు గురిచేయడం మనం నిత్యం వింటూనే ఉంటాం. కానీ, ఇక్కడ అద్దెకు ఉంటున్న వారి వేధింపులకు విసిగి ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి యజమాని మరణవార్త విని ఆమె తల్లి కూడా గుండెపోటుతో మరణించింది.ఇంట్లో లీజ్ కు ఉంటున్న వారి వేధింపులకు విసుగు చెందిన ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని హసన్ లో జరిగింది. 95 మందితో భార్యను రేప్ చేయించిన భర్త, పక్కనే…

TELANGANA

ఈ వీకెండ్ హైదరాబాద్‌లో మస్త్ మజా.. ప్రోగ్రామ్స్ ఇవే..!

హైదరాబాద్: నగరంలో ఈ వారంతంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. వారం మొత్తం తమ పనుల్లో బిజీగా గడిపే నగరవాసులు ఈ కార్యక్రమాల్లో తమ అలసటను దూరం చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. సంగీత కచేరీలు, ఫ్లీ మార్కెట్‌ల నుంచి థెరపీ వర్క్‌షాప్‌ల వరకు అనేక కార్యకలాపాలు ఈ వారాంతం సిద్ధంగా ఉన్నాయి. హరిహరణ్‌తో గజల్ ఈవినింగ్: దిగ్గజ గాయకుడు హరిహరన్ తన మనోహరమైన శ్రావ్యమైన స్వరాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మంత్రముగ్ధులను చేసే గజల్…

AP

టాప్ 10లో 3 కెనడా నగరాలు-అడుగున 5 భారత్ నగరాలు..

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ఇవాళ ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితా విడుదల చేసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, స్థిరత్వం, మౌలిక సదుపాయాలు, పర్యావరణంతో సహా అనేక కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రతీ ఏటా ప్రకటించే గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ లో భాగంగా ఈ నగరాల పేర్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల పేర్లున్న ఈ జాబితాలో భారత్ కు మాత్రం నిరాశ తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరంగా…

AP

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్- టికెట్లపై 10 శాతం డిస్కౌంట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త గమ్యస్థానాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతూ ప్రత్యేక ప్యాకేజీ ట్రిప్పులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను ప్రవేశపెడుతోంది. మంచి ఆదరణ లభిస్తోండటంతో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తమిళనాడులోని అరుణాచలం, వేలాంకిణికి సమ్మర్ స్పెషల్ సర్వీసులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకూ సమాన ప్రాధాన్యత…

National

మెదీ ప్రభుత్వం పోతే మనం హ్యాపీగా ఉంటాము, ఆ పని చెయ్యాలని సీఎం పిలుపు!

చెన్నై/ తిరువారూరు: తమిళనాడులో లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, విజయాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబించి కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దింపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ తిరువారూరులో అన్నారు. తిరువారూరులో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి స్మారక చిహ్నం కలైంజర్ కొట్టం ప్రారంభోత్సవంలో స్టాలిన్ మాట్లాడారు. వివాహిత మహిళతో లస్క్ టపా, ఇంకా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్, ప్రియుడి ప్లాన్ బి! మనం ఇప్పుడు చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నామని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని…

National

బెంగళూరులో వాటి కథ త్వరలో తేలుస్తామని చెప్పిన డీకే శివకుమార్, అక్రమంగా!

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాత టెండర్లను నిలిపివేయడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీని గట్టిగా విమర్శించమని చెప్పండి, అందరి బండారం బట్టబయలు చేస్తాను అంటూ కర్ణాటక డీసీఎం డీకే. శివకుమార్ మండిపడ్డారు. బ్రాండ్ బెంగళూరు గురించి బుధవారం వికాససౌధలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడారు. వివాహిత మహిళతో లస్క్ టపా, ఇంకా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్, ప్రియుడి ప్లాన్ బి! ఈ సమయంలో బీజేపీపై విమర్శల గురించిన డీకే…

National

బెంగళూరులో ఓ ఊపుఊపేసిన వాన, ఐదు రోజులు ఇంతే మిత్రమా, అలర్ట్ గా ఉంటే!

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో బుధవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో బెంగళూరు నగరంలో గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులు బెంగళూరులో వానలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బెంగళూరులో వానలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వెయ్యడంతో ఐటీ హబ్ ప్రజలు అలర్ట్ అయ్యారు. బుధవారం కూడా మేఘావృతమై చల్లని వాతావరణం బెంగళూరులో కనపడింది. అయితే రాత్రి కావడంతో…

CINEMA

అసలు ఆదిపురుష్ ఎవరి కోసం తీశారు?

ముంబై: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదని చెప్పినవారూ లేకపోలేదు. ప్రత్యేకించి- లంకలో రావణుడి ముందు హనుమంతుడు చెప్పే డైలాగులు తీవ్ర విమర్శల బారిన పడ్డ విషయం…