4news HD TV

TELANGANA

టీఎస్ఆర్టీసీ లక్కీ లాటరీ టికెట్: బస్సు ఎక్కితే లక్షల బహుమతి, రేపట్నుంచే

హైదరాబాద్: వినియోగదారుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఆకట్టుకునేందుకు అనేక సరికొత్త పథకాలను తీసుకొస్తొంది. తాజాగా, బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30 వరకు ఇది కొనసాగుతుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో ప్రయాణికులు వేయాలి. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు,…

National

రిపబ్లిక్ డే వేడుకలకు ప్రధాని మోదీ ఎవరిని ఆహ్వానించారంటే ?, చిరంజీవి సినిమా గుర్తుకు వస్తే!

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిఏడాది జరిగే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు, గణతంత్ర దినోత్సవం (republic day) వేడుకలకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లోని ప్రధాన మంత్రులు (PM), దేశ అధ్యక్షులతో పాటు వివిద దేశాలకు చెందిన రాజ వంశస్తులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ (MODI) స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.   2024 గణతంత్ర దినోత్సవం (republic day)వేడుకలకు…

AP

ఏపీలో వార్డు సచివాలయానికో హెల్త్ క్యాంప్- 14 వేల శిబిరాలు-జగనన్న ఆరోగ్య సురక్షతో..

ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డు సచివాలయం పరిధిలో ఓ వైద్య శిబిరాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి అన్ని వార్డు సచివాలయాల పరిధిలో వైద్యశిబిరాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం బాకన్నపాలెం లో నిర్వహించిన వైద్య శిబిరానికి మంత్రి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద నిర్వహించాలని తొలుత…

AP

చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో మరో పిటిషన్..

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్దితిపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతోంది. జైలు అధికారులు ఇస్తున్న సమాచారానికీ, ఆయన వ్యక్తిగత వైద్యులు చెప్తున్న విషయాలకీ పొంతన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వాలని కోరుతూ ఆయన లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజమండ్రి జైల్లో వేడి, ఉక్కపోత కారణంగా…

TELANGANA

ఐఏఎస్ అధికారులపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు వస్తున్న ఆదరణ చూసి.. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఓర్వలేకపోతున్నారని అన్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు.. సంస్థ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రభాకర్ రావు. అంతేగాక, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా.. ఐఏఎస్ అధికారులు విద్యుత్ సంస్థలకు నిధులు విడుదల చేయడం లేదని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్…

TELANGANA

బీఆర్ఎస్‌కు ఆకుల లలిత గుడ్‌బై

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీ మారుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారు. తాజాగా, ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరొకరు మాత్రం ఏ పార్టీలో చేరాలనేదానిపై సమాలోచనలు జరుపుతున్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ అర్చన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా…

National

సీఎం సత్యహరిశ్చంద్రుడు అయితే ఏ దర్యాప్తు సంస్థ ఎంట్రీ ఇస్తుందో చూడాలి, మాజీ సీఎం సెటైర్!

బెంగళూరు/ మైసూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నేను సత్యహరిశ్చంద్రుడు అని చెప్పుకునే సీఎం సిద్దరామయ్య (siddaramaiah) ఇప్పుడు ఐటీ శాఖ (IT Raids) దాడుల్లో చిక్కిన కేసును ఎవరితో దర్యాప్తు చేయిస్తారు ? అంటూ కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ డీ. కుమారస్వామి (hd kumaraswamy) సిద్దరామయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విషయమై సోమవారం మైసూరులో (Mysuru0 మీడియాతో మాట్లాడిన హెచ్ డీ…

World

రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు.. నిజాలను బయటపెట్టిన అమెరికా

రష్యా అంధునాతన ఆయుధాలను తాయారు చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో చాల దేశాలకు ఆయుధాలను పంపిణీ చేసే రష్యా ప్రస్తుతం నార్త్ కొరియా తో ఆయుధాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అగ్ర స్థానంలో ఉండే రష్యా ఎందుకు నిరుపేద దేశం అయినటువంటి నార్త్ కొరియాతో పొత్తుపెట్టుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలవనుందా.? దీనిపైనా US ఏమంటుంది? అనే విషయాల గురించి ఎప్పుడు తెలుసుకుందాం. వివరాలలోకి వెళ్తే అధునాతన సాంకేతికతతో ఆయుధాలను తయారు చేసుకోగల…

CINEMA

బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వైఎస్ విజయమ్మ..

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నారు.. ఆమె ఈ రోజు ఉదయం ఒంగోలులోని మాజీమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి నివాసానికి వెళ్లారు.. బాలినేని కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం తీసుకున్నారు.. ఇక, శుక్రవారం రోజు వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను పరామర్శించేందుకు ఒంగోలు వెళ్లారు వైఎస్ విజయమ్మ.. నిన్న పిచ్చమ్మను పరామర్శించిన ఆమె.. ఈ రోజు బాలినేని నివాసానికి వెళ్లారు.. విజయమ్మ రాకతో సందడిగా…

National

ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు ఆటగాళ్లు వీరే ?

: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రపంచకప్ చరిత్రలో భారత్ ప్రతిసారీ పాకిస్థాన్‌ను ఓడించింది. పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 7-0. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ గురించి తెలుసుకుందాం. 1. సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ గా పిలువబడే సచిన్…