బీఆర్ఎస్కు ఆకుల లలిత గుడ్బై
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీ మారుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారు. తాజాగా, ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరొకరు మాత్రం ఏ పార్టీలో చేరాలనేదానిపై సమాలోచనలు జరుపుతున్నారు. నల్గొండ జిల్లా హుజూర్నగర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ అర్చన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా…

