ఏపీలో వార్డు సచివాలయానికో హెల్త్ క్యాంప్- 14 వేల శిబిరాలు-జగనన్న ఆరోగ్య సురక్షతో..
ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డు సచివాలయం పరిధిలో ఓ వైద్య శిబిరాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి అన్ని వార్డు సచివాలయాల పరిధిలో వైద్యశిబిరాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం బాకన్నపాలెం లో నిర్వహించిన వైద్య శిబిరానికి మంత్రి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద నిర్వహించాలని తొలుత…

