4news HD TV

APTELANGANA

విలీనం దిశగా వైఎస్ షర్మిల రాజకీయం.?

వైఎస్సార్ తెలంగాణ పార్టీని నడపడం కష్టమవుతోందిట.! కోట్లు ఖర్చువుతున్నాయ్‌గానీ, ఫలితాలు ఆశాజనకంగా కనిపించడంలేదు. ఫలితాలెలా వస్తాయ్.? అసలంటూ ఏ ఉప ఎన్నికలో అయినా పోటీ చేస్తే కదా.? ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారట. ఇంకెవరైనా నాయకులున్నారా ఆ పార్టీలో పోటీ చేయడానికి.? ప్చ్.. ఎవరూ కనిపించడంలేదు. ఇంతమాత్రందానికి తాను మాత్రం పార్టీని నడపడమెందుకు.? అని షర్మిల అనుకుంటున్నారన్నది తెలంగాణ…

AP

ఎట్టకేలకు చంద్రబాబుకు గుర్తొచ్చిన జూనియర్ ఎన్టీఆర్

గత కొన్నాళ్లుగా సీనియర్ ఎన్టీఆర్ ( Sr NTR) శత జయంతి వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. మహానుభావుడి వందో జయంతి పొలిటికల్ టర్న్ తీసుకోవడమే ఇందుకు కారణం. ఈనెల 20న హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR)కి ఆహ్వానం ఉంటుందా లేదా అన్న చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ తారక్ తో సహా నందమూరి కుటుంబ సభ్యులకు, సీనియర్ ఎన్టీఆర్ వారసులకు ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకలకు ఎవరెవరిని ఆహ్వానించాలో నిర్ణయించడానికి…

AP

అల్లు అర్జున్ గెటప్ లో వైసీపీ ఎంపీ

 తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. భక్తులు వివిధ వేషాల్లో వచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కూడా తన మొక్కు చెల్లించుకున్నారు. మాతంగి వేషంలో భాగంగా ‘పుష్ప-2′( Pushpa-2)లో అల్లు అర్జున్( Allu Arjun)వేషధారణలో కనిపించి సందడి చేశారు. ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు. అమ్మవారి దర్శనం అనంతరం ఎంపీ.. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఏర్పాటుచేసిన భక్తి చైతన్య యాత్రలో పాల్గొన్నారు.…

APTELANGANA

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా డోన్ నియోజ కవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి లోకేష్ యువగలళం పాదయాత్రకు సంఘీభావంగా డోన్ నియోజకవర్గ పరిధిలోని రంగాపురం నుండి ప్రముఖ శైవ క్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం వరకు వందలాది మంది తెలుగు దేశం కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు…

AP

అమరావతి కేసు – సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్..!!

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దొరికింది. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహారం కొంత కాలంగా న్యాయపరమైన వివాదంగా మారింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారు. హైకోర్టులో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో, రెండు జిల్లాలకు చెందిన పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి రంగం సిద్దం అయింది. హైకోర్టు తీర్పు పైన రైతులు సుప్రీంని ఆశ్రయించారు. స్టే ఇవ్వాలని…

APTELANGANA

టీడీపీతో పొత్తు తేలేది అక్కడే- సోము వీర్రాజు క్లారిటీ..

ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీని కూడా కలుపుకోవాలంటూ తమ భాగస్వామిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీని కోరుతున్నారు. దీంతో టీడీపీని కలుపుకోవాలా వద్దా అనే దానిపై నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ప్రతిపాదనలు పంపి వదిలేసింది. ఇప్పటికే పవన్ తో టచ్ లో ఉన్న అధిష్టానం పెద్దలు దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో…

APTELANGANA

హైదరాబాద్ – విజయవాడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రెడీ, ప్రతీ 20 నిమిషాలకు..!!

ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు: పర్యావరణ హితం..మెరుగైన వసతులతో సిద్దమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు…

APCINEMATELANGANA

జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరికి చంద్రబాబు ఆహ్వానం..

ఏపీలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల సభ్యులు ఒక్క చోట హాజరైనా, కాకపోయినా అది వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపించలేదు. రజనీకాంత్ ను కూడా ఆహ్వానించిన ఈ వేడుకలకు బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీనిపై పెద్ద చర్చే…

AP

నారా లోకేష్ కు ఫోన్ చేసిన చంద్రబాబు

‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. పాదయాత్ర 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలను దగ్గరనుంచి తెలుసుకోవడానికి, వాటికి పరిష్కార మార్గం కనుగొనేందుకు పాదయాత్ర ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఇది దోహదపడుతుందని, ఇంకా చాలా మైళ్లు ప్రయాణించాల్సి ఉందని ట్విటర్ లో రాశారు. ట్వీట్ తోపాటు పాదయాత్ర సమయంలో యువతతో లోకేష్…

TELANGANA

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

హైదరాబాద్‌లోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వారు గూగుల్ మ్యాప్ లో లోకేషన్ వెతికే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన పోచారంలోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఎంహెచ్‌ఎన్‌వీఎస్‌ చరణ్‌ గా గుర్తించారు. చరణ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద కాసేపు గడిపిన తర్వాత కేబుల్ బ్రిడ్జికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.…