4news HD TV

CINEMA

మెగా స్టార్ సినిమాలో అక్కినేని హీరో…

మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా రానుంది. ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ సినిమా అక్కడ…

CINEMA

విరాట్ కోహ్లీ బయోపిక్ లో చరణ్…?

రామ్ చరణ్.. మెగాస్టార్‌ చిరంజీవి కొడుకు ట్యాగ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వరుస ఇండస్ట్రీ హిట్లతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు చెర్రీ. దీనికి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం కూడా రావడంతో చరణ్‌ క్రేజ్‌ ఇప్పుడు నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఆస్కార్‌ వేడుక నుంచి ఇండియా వచ్చిన చరణ్‌ ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్‌ ఛానల్‌ ఎన్‌క్లేవ్‌లో పాల్గొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరైన…

APTELANGANA

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు…

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.ఇవాళ, రేపు కూడా వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. అంతర్గత తమిళనాడు నుంచి మధ్య మధ్యప్రదేశ్ వరకు గల ద్రోణి / గాలి కోత ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి…

CINEMA

మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్…!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న చరణ్, ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ లో పెట్టి షూట్ చేస్తున్నారు. ప్రతి నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న…

JobsTELANGANA

తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలు రద్దు…

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను రద్దు చేసింది. అలాగే.. త్వరలో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ నుంచి ఎగ్జామ్ పేపర్స్ లీక్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాంతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకకుంది. ఇప్పటికే జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేయడంతో పాటు.. త్వరలో జరుగనున్న…

NationalTELANGANA

తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు..

తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంకా ఈ పార్కుల ద్వారా టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని,…

AP

వైఎస్ వివేకా హత్య కేసు లో ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్లను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు.. విచారణకు హాజరు కావాలని వెల్లడి..

వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి  కడప ఎంపీ  అవినాష్ రెడ్డి వేసిన మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అరెస్ట్ విషయంలోనూ జోక్యం చేసుకోబోమని కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. వివేక హత్య కేసు విచారణలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని దర్యాప్తు అధికారులకు ధర్మాసనం సూచించింది. అవినాష్‌ రెడ్డి విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని.. కానీ న్యాయవాదికి కనిపించేలా విచారణ చేయాలని ఆదేశించింది. తనపై…

APNational

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చ….

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. సీఎం జగన్‌కు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. మేరకు విజ్ఞాపన పత్రం అందించారు సీఎం జగన్.

AP

ఐదు నెలలు గడిచిన అందని మన ఊరి మనబడి బిల్లులు…

అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్ గ్రామంలో నాలుగు నెలలు గడిచిన అందని మన ఊరు మనబడి బిల్లులు మండల కేంద్రం అల్లాదుర్గం ఎస్సీ కాలనీ అధికారులకు చెప్తున్నా పట్టించుకోని వైన్యం విద్యుత్ మూత్రశాలలు నీటి సౌకర్యం మేజర్ అండ్ మైనర్ రిపేర్ అన్ని కంప్లీట్ అయి నాలుగు నెలలు గడుస్తున్న ఏఈలు ముగ్గురు మారినా ఎంబీలు ఎవరు చేయడం లేదు చౌహన్ ఈశ్వర్ నాయక్ ఇన్చార్జిగా వచ్చారు, అధికారులు డబ్బులు రెడీగా ఉన్నాయి అని అంటారు కానీ నేను…

CINEMA

రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ రీ-రిలీజ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్ర ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నాగబాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. కంప్లీట్ గా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ లవర్ బాయ్ తరహాలో ఉంటుంది. ప్రేమకి లైఫ్ స్పాన్ తక్కువ అని, ఒక టైమ్ దాటాక అది తగ్గిపోతుంది…