AP

AP

చంద్రబాబు స్కిల్ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు – ఆంక్షల కొనసాగింపు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని పైన విచారించిన సుప్రీం ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబుకు తాజాగా కండీషన్లు విధించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.   సుప్రీంకోర్టు ఆంక్షలు చంద్రబాబుకు సుప్రీం కోర్టు కండీషన్లు…

AP

లోకేష్ యువగళం మళ్లీ ప్రారంభం-అదే పొదలాడ నుంచి మొదలు..

టీడీపీ యువనేత నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను పునఃప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్.. ఇవాళ గతంలో ఆపిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్ మళ్లీ పాదయాత్రలోకి దిగడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.   గతంలో తన తండ్రి చంద్రబాబును స్కిల్ కేసులో సీఐడీ అరెస్టు చేసిన…

AP

చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబును కేసులు వెంటాడుతున్నాయి. మద్యం కేసులో చంద్రబాబును ఏ -3గా సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పై వాదనలు ముగిశాయి. దీని పైన తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.   మద్యం కేసులో భాగంగా చంద్రబాబు,…

AP

జనసేనలోకి విష్ణు కుమార్ రాజు..?

మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జనసేనలో చేరనున్నారా? అందుకే పవన్ కళ్యాణ్ ను కలిశారా? పార్టీలో చేరతానని తన మనసులో ఉన్న మాటను చెప్పారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపిలో ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే తరచు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పొగుడుతుంటారు. వైసీపీ పై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకోవడం శ్రేయస్కరమని సూచిస్తుంటారు. ఆయన తీరును చూసి సొంత పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తుంటాయి. రాష్ట్రంలో…

AP

చంద్రబాబు ఢిల్లీ టూర్ వ్యక్తిగతమా? వ్యూహాత్మకమా?

ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాదులోని తన స్వగృహంలో గడుపుతున్నారు. 28 వరకు రాజకీయ కార్యకలాపాలు ఉండకూడదని హైకోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపుతెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఇండైరెక్టుగా కాంగ్రెస్కు టిడిపి మద్దతు పలుకుతోందని టాక్ నడుస్తోంది. అయితే అధికారికంగా టిడిపి నుంచి ఎటువంటి ప్రకటన లేదు. పార్టీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలుఏపీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.…

AP

వైజాగ్ ఫిషింగ్ హార్భర్ ఘటనలో కీలక ఆధారాలు-సీసీటీవీ ఫుటేజ్ లో టైమ్ నిర్ధారణ..

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఘటనలో అనూహ్యంగా బోట్లు కాలిపోయి మత్సకారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందుకు గల కారణాలపై తలోమాట మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ పోలీసులు ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనకు ముందు సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. ఇందులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.   ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం ఘటనకు…

AP

విశాఖ మత్స్యకారులకు రూ.7 కోట్లు నష్టపరిహారం చెల్లించిన జగన్ ప్రభుత్వం..!

నవంబర్ 19వ తేదీన విశాఖ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బోటు ఓనర్లకు జగన్ ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు రూ.7.11 కోట్లు చెక్కును బోటు ఓనర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఉత్తరాంధ్ర రీజియనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేఫ్, వైసీపీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యశాఖ కార్పొరేషన్ ఛైర్మెన్ పేర్ల విజయ్ చందర్‌లు ఉన్నారు.…

AP

చంద్రబాబుపై సీఐడీ నెక్స్ట్ స్టెప్- హైకోర్టు కీలక ఆదేశాలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి, స్కిల్ కేసులో బెయిల్ దక్కిన చంద్రబాబు, ఈ నెల 30వ తేదీ నుంచి యధావిధిగా తన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అటు సుప్రీంలో విచారణ పూర్తయిన స్కిల్ క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పైన నమోదైన ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో విచారణ సాగింది. కోర్టు ఈ కేసుల్లో కీలక ఆదేశాలు జారీ చేసింది.…

AP

జగన్ బెయిల్ రద్దు కేసు – సుప్రీం నుంచి కీలక అప్డేట్..!!

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ రాజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు జగన్, సిబిఐ కు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ కలిపి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.   ముఖ్యమంత్రి జగన్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ…

AP

ఇండియా టుడేకు జగన్‌ భారీ ప్యాకేజీ..

మీడియా మేనేజ్‌మెంట్‌లో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు, కేసీఆర్‌ను మించిపోయారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాని మోదీ తర్వాత మీడియా మేనేజ్‌ చేయడంలో కేసీఆర్‌ ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. తనకు సొంత ప్రతిక, చానెల్‌ ఉన్నా.. దానిని చూసేవారు, చదివేవారు లేకపోవడంతో తెలుగు మీడియాకు కోట్లు కుమ్మరిస్తూ.. ప్యాకేజీలు ఇస్తూ అనుకూలంగా వార్తలు, కథనాలు రాయించుకుంటారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా కేసీఆర్‌ బాటలోనే ప్రయాణిస్తున్నారు. చూస్తుంటే ఎన్నికల…