CINEMA

CINEMA

టైగర్ 3 లో వార్ 2…

సల్మాన్ ఖాన్ ,కత్రినా కైఫ్ కాంబినేషన్లో వచ్చిన స్పై సీరియస్ మూవీ టైగర్ 3. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మొదటి రెండు చిత్రాలు గ్రాండ్ సక్సెస్ సాధించాయి. యష్ రాజ్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఎండింగ్లో హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ గురించి ఒక ట్విస్టును మేకర్స్ రివిల్ చేశారు. ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్న ఈ ట్వెస్ట్ మూవీకి సంబంధించిన కొత్త శత్రువు గురించి ఎలివేట్ చేస్తూ ఉంది.…

CINEMA

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, డిసెంబర్ 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

CINEMANational

ఓటీటీలకు షాక్.. కొత్త బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం..

భారత ప్రభుత్వం నూతన ప్రసార సేవల (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టింది. ఇది ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్‌తో సహా వివిధ ప్రసార సేవలకు నియంత్రణా ఫ్రేమ్‌వర్క్‌ను ఏకీకృతం చేస్తుంది. ఈ బిల్లు ఆమోదించబడిన తర్వాత, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలను కూడా కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నియంత్రిస్తుంది.   సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం కొత్త ముసాయిదా చట్టం గురించి తెలియజేస్తూ X…

CINEMA

నటుడు చంద్రమోహన్ కన్నుమూత..

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్.. కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. హీరోగా 175 సినిమాల్లో నటించారు.   ఐరన్ లెగ్ గా పేరొందిన హీరోయిన్స్ చంద్రమోహన్ తో నటిస్తే.. సూపర్ స్టార్స్ అవుతారని అప్పట్లో సెంటిమెంట్ ఉండేది. అందుకే ఆయన్ను…

APCINEMA

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు హైదరాబాద్‌ః తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.…

CINEMA

సలార్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా సలార్. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండటంతో టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. సలార్ పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ లోనే విడుదలవ్వాల్సి ఉండగా.. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ను డిసెంబర్ 22న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.   సినిమా…

CINEMA

హీరోయిన్ రష్మిక హాట్ వీడియో వైరల్, చర్యలు తీసుకోవాలన్న అమితాబ్… అసలు మేటర్ ఇదే!..

రష్మిక మందాన పేరున ఓ హాట్ వీడియో వైరల్ అవుతుండగా సీనియర్ నటుడు అమితాబ్ స్పందించారు. ఇలాంటి వీడియోల మీద చర్యలు తీసుకోవాలని కామెంట్ చేశారు. రష్మిక మందాన ఇండియాలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. సౌత్ టు నార్త్ దున్నేస్తున్న ఈ భామ పలు భాషల్లో సినిమాలు చేస్తుంది. రష్మిక మందానకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందాన వీడియో…

CINEMA

దమ్ మసాలా అంటూ దంచి కొడుతున్న గుంటూరు కారం..

  మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో ను మేకర్స్ తాజాగా విడుదల చేసారు. గుంటూరు కారం చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఈ పాట కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మహేష్ బాబు మంచి మాస్ లుక్ తో మొదటిసారి మాస్ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టడానికి వస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే మాంచి బజ్ క్రియేట్ అయి ఉంది.  …

CINEMA

గోపీచంద్ – శ్రీనువైట్ల మూవీలో విలన్ గా స్టార్ హీరో..!

టాలీవుడ్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల వీరిద్దరూ ప్లాప్ లో ఉన్నారు. దీంతో అటు డైరెక్టర్ ఇటు గోపీచంద్ ఇద్దరికీ కూడా సక్సెస్ కావాలి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చిత్ర బృందం భావించగా ఈ సినిమాలో విలన్ గా తమిళ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో అయిన మాధవన్ తీసుకున్నట్లు సమాచారం.ఈ విషయంపై మేకర్స్…

CINEMA

మెగా బ్రదర్స్ బంధం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మెగా కుటుంబం ఏ ఫంక్షన్ అయినా కలిసికట్టుగా ఎంతో పద్ధతిగా జరుపుకుంటారు అనే విషయం ఈ పెళ్లి ద్వారా మరొకసారి అందరికీ అర్థమైంది. అనారోగ్య కారణం వల్ల మెగాస్టార్ తల్లి అంజనాదేవి మాత్రమే పెళ్లికి హాజరు కాలేకపోయారు. మిగిలిన కుటుంబ సభ్యులు మొత్తం ఇటలీకి తరలివచ్చారు. ఇక పెళ్లి వేడుకలలో మెగా వారి బట్టల దగ్గర…