Technology

SPORTSTechnology

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ని ప్రకటించింది. ఈ అత్యుత్తమ జట్టులో భారత్‌ నుంచి ఒకే ఒక్క బ్యాటర్‌కు చోటు దక్కింది. అండర్‌-19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలైన వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించింది. ఈ మెగా టోర్నీలో రిచా 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 136 పరుగులు చేసింది. పాకిస్తాన్‌పై 31(నాటౌట్‌) , వెస్టిండీస్‌పై 44(నాటౌట్‌),…

NationalTechnology

50 రోజుల్లో ఎల్‌ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం

న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్‌ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్ నుండి భారీ లాభాలను ఆర్జించింది. కానీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు నష్టపోతూనే ఉన్నాయి ఈ కారణంగా అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఎల్‌ఐసి కూడా ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది.…

TechnologyTELANGANA

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్‌ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్‌ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్‌ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క ఈ ఛాట్‌బోట్‌ టెక్నాలజీతోనే మరింత పదును తేలిన సెర్చ్‌ ఇంజన్‌గా మునుపటి తమ బింగ్ ను ముందుకు తేనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఈ ఛాట్‌ బోట్స్‌ ద్వారా…

Technology

నోకియా వారి సరికొత్త సంచలనం.. మళ్లీ ప్రభంజనం

స్మార్ట్ ఫోన్ లు రాక ముందు ఫీచర్ ఫోన్స్ యుగంలో హెచ్ఎండి గ్లోబల్ సంస్థ నోకియా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో 90% మార్కెట్ ని దక్కించుకున్న నోకియా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేక పోయింది. స్మార్ట్ ఫోన్ ల తయారి విషయంలో నోకియా ఇతర కంపెనీలతో పోటీ పడలేక పోయింది. ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటేందుకు ట్యాబ్లెట్‌ లతో మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. నోకియా టి21 ట్యాబ్లెట్‌ ను భారత…

NationalTechnology

మైక్రోసాఫ్ట్‌ బిగ్‌ షాక్‌.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 11 వేల మంది ఉద్యోగస్తులను తొలగించేందుకు సిద్ధం అయ్యింది. ఈ మధ్య కాలంలోనే అమెజాన్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ టెక్ కంపెనీలు లే ఆఫ్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగస్తులను తొలగించిన విషయం తెలిసిందే. నేటి నుండి మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడవబోతోంది. హెచ్ ఆర్, ఇంజనీరింగ్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు ఉంటాయని సంస్థ యొక్క ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో పాటు…

Technology

ఫ్లిప్ కార్ట్ తో విడిపోయిన ఫోన్ పే..

ఇప్పుడంతా ఫోన్ పే యుగం అయిపోయింది. చాలా మంది యూపీఐ పేమెంట్స్ చేస్తూ క్షణంలో ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఇప్పుడు పోటీ పడి ట్రాన్సాక్షన్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఫోన్ పే, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ఒక్కటిగా ముందుకు సాగాయి. ఇకపై అవి రెండూ వేరు కానున్నాయి. ప్రముఖ యూపీఐ పేమెంట్ సంస్థ అయిన ఫోన్ పేకి ఫ్లిప్ కార్ట్ తో ఉన్న బంధం నేటితో…

Technology

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్‌ గ్రూపులకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు సీబీఐ విచారణ జరపగా.. వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది. వీడియోకాన్‌ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ వ్యాంక్‌ సీఈవోగా 2018లో చందా కొచ్చర్‌ వైదొలిగారు. 2012లో బ్యాంకు సీఈవో హోదాలో 3,250 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయడం ద్వారా ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు…

Technology

ట్విట్టర్ సీఈవో పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా…?

: ట్విట్టర్ సీఈవో పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన నేడు (డిసెంబర్ 21) అధికారికంగా ప్రకటించారు. “ట్విట్టర్ హెడ్ స్థానం నుంచి నేను తప్పుకోవాలా” అంటూ ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్‌లో స్వయంగా ఓ పోల్ నిర్వహించారు. అయితే మస్క్ రాజీనామా చేయాలని ఈ పోల్‍లో పాల్గొన్న 57.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో ట్విట్టర్ సీఈవో స్థానం నుంచి తప్పుకునేందుకే మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నేడు ట్వీట్…

Technology

అగ్నివీర్​ ఎస్​ఎస్​ఆర్​ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ

1400 అగ్నివీర్​ ఎస్​ఎస్​ఆర్​ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ! కేవలం ఆన్​లైన్​లోనే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్​లైన్​లో దరఖాస్తులను ఇండియన్​ నేవీ స్వీకరించడం లేదు. ఆన్​లైన్​ అప్లికేషన్​ ఫామ్​ అందుబాటులోకి వచ్చిన తేదీ:- 2022 డిసెంబర్​ 8 నేవీ ఎస్​ఎస్​ఆర్​ ఫామ్​ను సబ్మీట్​ చేసేందుకు చివరి తేదీ:- 2022 డిసెంబర్​ 17 ఎస్​ఎస్​ఆర్​ అప్లికేషన్​ ఫామ్​ సబ్మీట్​ చేయాల్సి మోడ్​:- ఆన్​లైన్​ (@joinindiannavy.gov.in వెబ్​సైట్​) అఫీషియల్​ వెబ్​సైట్​లో నుంచి…

Technology

యూ ట్యూబర్ పెళ్లికి 4 కోట్ల చదివింపులు.!

యూ ట్యూబ్.. ఈ పేరుకు పరిచయమే అక్కర్లేదు. ఏడాది పిల్లాడి నుంచి, ఏళ్లు గడిచిపోయిన ముసలాడి వరకూ యూ ట్యూబ్ సుపరిచితమే. ఎవరికి నచ్చిన విధంగా వారు, యూ ట్యూబ్ వేదికగా ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే యూట్యూబ్‌ని సక్రమంగా వినియోగించే వాళ్లు దాన్నుంచి బోలెడంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తున్నారు. ఎన్నో తెలియని విషయాలు నేర్చుకుంటున్నారు. అలాగే, ఎంతో మంది నిరుద్యోగులు వినూత్నంగా ఆలోచిస్తూ, తమదైన శైలిలో ఆదాయం కూడా పొందుతున్నారు. అక్షరాలా కోట్లే సుమా.!…