Technology

NationalTechnology

మైక్రోసాఫ్ట్‌ బిగ్‌ షాక్‌.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 11 వేల మంది ఉద్యోగస్తులను తొలగించేందుకు సిద్ధం అయ్యింది. ఈ మధ్య కాలంలోనే అమెజాన్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ టెక్ కంపెనీలు లే ఆఫ్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగస్తులను తొలగించిన విషయం తెలిసిందే. నేటి నుండి మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడవబోతోంది. హెచ్ ఆర్, ఇంజనీరింగ్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు ఉంటాయని సంస్థ యొక్క ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో పాటు…

Technology

ఫ్లిప్ కార్ట్ తో విడిపోయిన ఫోన్ పే..

ఇప్పుడంతా ఫోన్ పే యుగం అయిపోయింది. చాలా మంది యూపీఐ పేమెంట్స్ చేస్తూ క్షణంలో ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఇప్పుడు పోటీ పడి ట్రాన్సాక్షన్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఫోన్ పే, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ఒక్కటిగా ముందుకు సాగాయి. ఇకపై అవి రెండూ వేరు కానున్నాయి. ప్రముఖ యూపీఐ పేమెంట్ సంస్థ అయిన ఫోన్ పేకి ఫ్లిప్ కార్ట్ తో ఉన్న బంధం నేటితో…

Technology

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్‌ గ్రూపులకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు సీబీఐ విచారణ జరపగా.. వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది. వీడియోకాన్‌ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ వ్యాంక్‌ సీఈవోగా 2018లో చందా కొచ్చర్‌ వైదొలిగారు. 2012లో బ్యాంకు సీఈవో హోదాలో 3,250 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయడం ద్వారా ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు…

Technology

ట్విట్టర్ సీఈవో పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా…?

: ట్విట్టర్ సీఈవో పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన నేడు (డిసెంబర్ 21) అధికారికంగా ప్రకటించారు. “ట్విట్టర్ హెడ్ స్థానం నుంచి నేను తప్పుకోవాలా” అంటూ ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్‌లో స్వయంగా ఓ పోల్ నిర్వహించారు. అయితే మస్క్ రాజీనామా చేయాలని ఈ పోల్‍లో పాల్గొన్న 57.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో ట్విట్టర్ సీఈవో స్థానం నుంచి తప్పుకునేందుకే మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నేడు ట్వీట్…

Technology

అగ్నివీర్​ ఎస్​ఎస్​ఆర్​ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ

1400 అగ్నివీర్​ ఎస్​ఎస్​ఆర్​ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ! కేవలం ఆన్​లైన్​లోనే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్​లైన్​లో దరఖాస్తులను ఇండియన్​ నేవీ స్వీకరించడం లేదు. ఆన్​లైన్​ అప్లికేషన్​ ఫామ్​ అందుబాటులోకి వచ్చిన తేదీ:- 2022 డిసెంబర్​ 8 నేవీ ఎస్​ఎస్​ఆర్​ ఫామ్​ను సబ్మీట్​ చేసేందుకు చివరి తేదీ:- 2022 డిసెంబర్​ 17 ఎస్​ఎస్​ఆర్​ అప్లికేషన్​ ఫామ్​ సబ్మీట్​ చేయాల్సి మోడ్​:- ఆన్​లైన్​ (@joinindiannavy.gov.in వెబ్​సైట్​) అఫీషియల్​ వెబ్​సైట్​లో నుంచి…

Technology

యూ ట్యూబర్ పెళ్లికి 4 కోట్ల చదివింపులు.!

యూ ట్యూబ్.. ఈ పేరుకు పరిచయమే అక్కర్లేదు. ఏడాది పిల్లాడి నుంచి, ఏళ్లు గడిచిపోయిన ముసలాడి వరకూ యూ ట్యూబ్ సుపరిచితమే. ఎవరికి నచ్చిన విధంగా వారు, యూ ట్యూబ్ వేదికగా ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే యూట్యూబ్‌ని సక్రమంగా వినియోగించే వాళ్లు దాన్నుంచి బోలెడంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తున్నారు. ఎన్నో తెలియని విషయాలు నేర్చుకుంటున్నారు. అలాగే, ఎంతో మంది నిరుద్యోగులు వినూత్నంగా ఆలోచిస్తూ, తమదైన శైలిలో ఆదాయం కూడా పొందుతున్నారు. అక్షరాలా కోట్లే సుమా.!…

Technology

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి.. విజయవంతం

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని గురువారం నాడు రాత్రి భారత్ విజయవంతంగా ప్రయోగించింది.డీఆర్‌డీఓ రూపొందించిన ఈ క్షిపణినిఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి పరీక్షించారు. ఇంతకుముందు డిజైన్ చేసిన వాటికంటే కూడా అగ్ని-5 మిస్సైల్ బాగా తేలికగా ఉందని నిపుణులు చెప్పారు. భారత్ సామర్ధ్యాన్ని తిరిగి మరొక్కసారి అగ్ని-5 మిస్సైల్ రుజువు చేసిందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయోగానికి ముందు మరియు ప్రయోగ సమయంలో బంగాళాఖాతం ప్రాంతాన్ని నోఫ్లైజోన్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నెల…

Technology

ప్రాణం కాపాడిన యాపిల్ ఫోన్..

ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజమైన యాపిల్ తమ యూజర్స్ ప్రాణాలు కాపాడడం కోసం క్రాష్ డిటెక్షన్ ఫీచర్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను లాంచ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో ,యాపిల్ వాచ్ సిరీస్ 8 మరియు అల్ట్రా లో ఈ ఫీచర్స్ ను పొందుపరిచారు. అయితే తాజాగా ఈ ఫీచర్ ఒక మహిళ ప్రాణాన్ని కాపాడడం విశేషం . వివరాల్లోకి వెళ్తే ఐఫోన్ 14 లో ఉన్న…

Technology

వాట్సాప్ న్యూ ఫీచర్ .. ఇక నుంచి ఒకసారి మాత్రమే మెస్సేజ్ చూడటానికి వీలు కల్పించేలా కొత్త ఫీచర్

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ అంటే తెలియని వారు అసలు ఎవరూ ఉండరు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వాట్సప్ ఉపయోగిస్తూ ఉంటారు. వాట్సప్ లో ఎక్కువ సమయం గడిపేవారు చాలామందే ఉంటారు. పొద్దున్నే లేవగానే వాట్సప్, రాత్రి నిద్రపోయే ముందు వాట్సప్ లో మెస్సేజ్ లు చెక్ చేసుకునేవాళ్లు ఎందరో. ఫ్రెండ్స్ తో ఛాటింగ్, స్టేటస్ లు, డాక్యుమెంట్స్ కు వాట్సప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా డ్యాకుమెంట్ పంపించుకోవాలన్నా, ఫ్రెండ్స్ తో…

Technology

ట్విటర్ ఆఫీస్‌లో BED ROOMS..

అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ హెడ్ ఆఫీస్‌ను ఎలాన్ మస్క్ పలు గదులను చిన్నచిన్న నిద్ర గదులుగా మార్చేశారట. ఫోర్బ్స్ ఈమేరకు ఒక కథనంలో తెలిపింది. ఈ గదుల్లో పరుపులు, కర్టేన్లు, కాన్ఫరెన్స్ రూమ్ టెలిప్రెజెన్స్ మానిటర్లు ఈ గదుల్లో ఉన్నాయట. ఆరేంజ్ రంగులో కార్పెట్, పక్కనే ఒక చెక్క టేబుల్, ఒక క్వీన్ బెడ్, టేబుల్ ల్యాంప్, రెండు ఆఫీస్ ఆర్మ్ చైర్లు కూడా ఉన్నాయని ఫోర్బ్స్ కథనం తెలిపింది. ఈ మార్పులకు కారణాలను ఉద్యోగులకు…