హుజూర్నగర్లో అతిపెద్ద మెగా జాబ్ మేళా: ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల అక్టోబర్ 25న హుజూర్నగర్లో రాష్ట్రంలోనే అతిపెద్ద మెగా జాబ్ మేళాను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు, యువతకు వారి సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 200 కంపెనీలు పాల్గొంటాయని,…

