World

TechnologyWorld

పబ్లక్‌ ఆఫర్‌కు కళామందిర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

దుస్తుల రీటైల్‌ వ్యాపారం చేసే సాయి సిల్క్స్ కళామందిర్‌ లిమిటెడ్‌ పబ్లిక్ ఇష్యూకు స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ .1200 కోట్లు సమీకరించాలనేది ఈ సంస్థ భావిస్తోంది. ఇందులో రూ.600 కోట్ల విలువైన కొత్తగా షేర్లు జారీ చేస్తారు. 1.80 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు సంస్థలు ఈ ఆఫర్‌ ద్వారా అమ్ముకుంటాయి. ప్రస్తుతం ఆంధ్ర , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు…

World

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో భారీ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సుమత్రాకు నైరుతి దిశలో బుధవారం ఈ భూకంపం వచ్చినట్లు తేలింది. రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం కేంద్రం నుంచి 10 కిమీ (6.2 మైళ్లు) లోతులో ఉందని తెలిపింది. ఆ దేశం బాలిలో G20 నేతల శిఖరాగ్ర సమావేశానికి చివరి రోజు ఆతిథ్యం ఇచ్చింది. ప్రాణ నష్టం, ఆస్తి…

World

ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడుల హెచ్చరిక

ఉక్రెయిన్ రాజధాని కీవ్ మంగళవారం రెండు భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుళ్ల తర్వాత నగరంలో పొగలు కమ్ముకున్నాయని ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని రాయిటర్స్ ప్రతినిధి తెలిపారు. రాయిటర్స్ ప్రకారం.. ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ బాలిలో సమావేశమవుతున్న గ్రూప్ ఆఫ్ 20 దేశాల నాయకులకు వీడియో ప్రసంగం చేసిన కొన్ని గంటల తర్వాత ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడుల హెచ్చరికలను అనుసరించి పేలుళ్లు సంభవించాయి. ‘#G20 వద్ద @Zelenskiy శక్తివంతమైన ప్రసంగానికి రష్యా కొత్త క్షిపణి దాడితో ప్రతిస్పందించింది.…

World

ఐఎస్ఐ కుట్ర కోణం

పాకిస్తాన్.. పేరుకే ఆదేశంలో అధ్యక్షుడు ఉంటాడు. కానీ తెర వెనుక పెత్తనమంతా ఐఎస్ఐదే. సైన్యమే అన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. పొరపాటున ఎవరైనా నోరు జారి ఒక మాట మాట్లాడితే వారి అంతు చూస్తుంది. ఇందుకు ఆ దేశ అధ్యక్షుడు ఏమి మినహాయింపు కాదు. ఇక పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద గురువారం హత్యాయత్నం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ మీద తుపాకులతో దాడి చేశారు. ఒక వ్యక్తి ఆటోమాటిక్ రైఫిల్ తో కాల్పులు…

World

టాంజానియాలో ఘోర ప్రమాదం.. విక్టోరియా సరస్సులో కూలిన ప్రయాణీకుల విమానం

ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల విమానం విక్టోరియో సరస్సులో కూలిపోయింది. వాయువ్య నగరమైన బుకోబాలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం తెల్లవారుజామున సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులోని వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్…

World

అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు

ట్విటర్‌లో ఉద్యోగులను జెట్‌ స్పీడ్‌తో తొలగిస్తున్నారు ఆ సంస్థ కొత్త అధినేత ఎలాన్‌ మస్క్‌. అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు పడనుందని ఒకవైపు వార్తలు వస్తుండగా… భారత్‌లో మొత్తం స్టాఫ్‌ను తొలగించినట్లు సమాచారం.

World

ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా కాల్పులు : ఆయనతోపాటు మరో నలుగురికి గాయాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ నేడు ర్యాలీ నిర్వహించారు. ఆయన ఓ కంటైనర్ వాహనంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కాగా, కాల్పులు జరిపిన వారిని అరెస్ట్ చేసినప్పటికీ, వారెవరన్నది…

World

జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ

చైనా కి చెందిన కొత్త విమాన వాహక నౌక మీద నుంచి ఆపరేషన్ లో పాల్గొనే జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ ఇవ్వడానికి అమెరికా,బ్రిటన్,జర్మనీ కి చెందిన ఫైటర్ పైలట్లు ఒప్పందాలు చేసుకొని మరీ శిక్షణ ఇస్తున్నారు. గత జూన్ నెలలో జల ప్రవేశం చేసిన చైనాకి చెందిన విమాన వాహక యుద్ధ నౌక ఫ్యూజియాన్ (దాదాపుగా లక్ష టన్నుల బరువు ఉంటుంది. స్టీమ్ టర్బైన్ ఇంజిన్ తో నడుస్తుంది) ను అమెరికా కి…

World

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘటన జనం ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా తొక్కిసలాట 150 మందికిపైగా గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు వేడుకకు హాజరైన లక్ష మంది దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన సంబరాల్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా 149 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటావాన్‌లో…

World

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..?

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..? * వాట్ వర్రీస్ ది వరల్డ్ పేరిట జరిగిన సర్వేలో. సంచలన వాస్తవాలు నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి గురించి పట్టణ ప్రాంత భారతీయులు ఎక్కువగా కలవరం చెందుతున్నారట. అలాగే 10 మందిలో ఇద్దరు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన పడుతున్నారట. ‘వాట్‌ వర్రీస్ ది వరల్డ్’ పేరిట ఇప్సోస్‌ చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్‌లైన వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 మధ్య ఈ…