TELANGANA

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుమలకుంట,రెడ్డిగూడెం పిఎస్134, నందు విద్యార్థులతో ముగ్గులు వేయించి ప్రతిజ్ఞలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుమలకుంట,రెడ్డిగూడెం పిఎస్134, నందు విద్యార్థులతో ముగ్గులు వేయించి ప్రతిజ్ఞలు చేయించి ముగ్గులేసిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్ ప్రైజ్ లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎల్ఓఎస్ రాము అంగన్వాడి టీచర్ పల్లెల సత్యవతి తిరుమలకుంట పీఎస్ లో బిఎల్వోలు వాణి శ్రీనివాస పంచాయతీ సెక్రెటరీ నాగేశ్వరరావు వీఆర్ఏ రాము స్కూల్ హెచ్ఎం గారు వసంత మేడం మామిళ్లవారిగూడెం జిపిబిఎల్వో బుజ్జి పంచాయతీ సెక్రెటరీ రమేష్ స్కూలు టీచర్స్ పాల్గొనడం జరిగింది