AP

దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి. గొందురు ఆర్ అండ్ ఆర్ కాలనీ లో దేవీపట్నం మండల అధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి. గొందురు ఆర్ అండ్ ఆర్ కాలనీ లో దేవీపట్నం మండల అధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

ఈ యొక్క కార్యక్రమం నకు ముఖ్య అతిధులు గా రంపచోడవరం నియోజకవర్గంటీడీపీ ఇంచార్జి శ్రీమతి వంతల రాజేశ్వరి మరియు నియోజకవర్గం పరిశీలకులు యర్ర వేణుగోపాల్ రాయుడు మరియు అరకు పార్లమెంట్ ఆర్గనైసింగ్ కార్యదర్శి సంఘం శ్రీకాంత్ రంపచోడవరం మండలం అధ్యక్షులు కారం సురేష్ బాబు దేవీపట్నం మండలం ప్రధాన కార్యదర్శి మట్ట మెహర్ బాబా ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు

తెలుగు దేశం పార్టీ నాయకులు భారీగా చేపట్టిన ఈ కార్యక్రమం నకు ప్రజలు నుంచి అనూహ్య స్పందన లభించింది

అనంతరం పార్టీ పరిశీలకులు ఎర్ర వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ఈ ప్రభుత్వానికి త్వరలోనే సరమ గీతం పాడాలని అలాగే యువ నాయకులు నారా లోకేష్ చేపట్టిన యువ గళం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఈ రాష్ట్రంలో శాంతిభద్రత లు పూర్తిగా క్షీణించాయని పారిశ్రామిక రంగం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు

అలాగే మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ పునరావాస కాలీల నిర్మాణం చాలా నాసిరకంగా నిర్మించారని తక్కువ రకం మెటీరియల్ ఉపయోగించారని వర్షాకాలంలో స్లాబులు పూర్తిగా లీకేజీలు అవుతున్నాయని అలాగే 18 సంవత్సరములు దాటిన వారందరికీ ఆర్ అండ్ ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఇక్కడ పునరావాస కాలనీలో ఉన్న సమస్యలపై త్వరలో కలెక్టర్ గారికి పిఓ గారికి ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున ఒక భారీ కార్యక్రమం చేపడతామని తెలియజేశారు అలాగే 2024 లో తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి కృషి చేస్తామని రంపచోడవరం నియోజకవర్గం పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు
మరియు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగాపు బాబురావు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గొల్ల చంటిబాబు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి చవలం శివరామకృష్ణ దొర అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు ముచ్చు నాగేశ్వరరావు అరకు పార్లమెంట్ ఎస్సీ సెల్ కార్యదర్శి పి రత్నం అరకు పార్లమెంటు కొత్తపల్లి అన్నారం రైతు అధికారిక ప్రతినిధి దాకారపు సత్యనారాయణ మండల తెలుగు యువత అధ్యక్షులు లంక హరిబాబు అచ్చిబాబు చిన్న కొండ రెడ్డి త్రిమూర్తులు సత్తిబాబు మహిళ నాయకురాలు కారం పోచమ్మ వెంకటలక్ష్మి దేవీపట్నం సర్పంచ్ కుంజం రాజామణి అంజి బాబు లింగరాజు సత్తిబాబు అంజిరెడ్డి మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
కార్యక్రమం అనంతరం తెలుగుదేశం పార్టీలోకి గ్రామ ప్రజలు భారీగా చేరడం జరిగినది

చిట్టిబాబు
ఏ ఎస్ ఆర్ జిల్లా..