నా ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి.. కోట్లు ఎత్తుకెళ్లారు: సంధ్య కన్వేన్షన్స్ ఎండీ..
తెలంగాణలో సంచలం రేపుతున్న ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు తనఫోన్ ట్యాప్ చేశారంటూ.. సంధ్య కన్వేన్షన్స్ ఎండీ శ్రీధర్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్య శ్రీధర్ రావును దర్యాప్తు బృందం విచారణకు రావాలని బంజారాహిల్స్ పీఎస్కు పిలిచింది. విచారణ అధికారుల పిలుపు మేరకు.. సంధ్య శ్రీధర్రావు తన అడ్వకేట్స్తో కలిసి బంజారాహిల్స్ పీఎస్కు వెళ్లారు. ప్రస్తుతం శ్రీధర్రావు స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేస్తున్నారు. తన…

