Editor

AP

ఈ నెల 16వ తేదీన టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ..!!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు.   ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, కొలుసు పార్థసారథి.. ఇలా సీనియర్లందరూ పార్టీలు…

AP

చంద్రబాబుకు బిగ్ షాక్.. వైసీపీలోకి యనమల..

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రాజకీయ నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. టీడీపీ, బీజేపీ , జనసేన పొత్తు ఖాయం కావడంతో టికెట్ దక్కని నేతలు, అసంతృప్తితో ఉన్న నేతలు ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న అధికార వైసీపీ, దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాబోవు ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ…

National

కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..!

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. తన మలి జాబితాను విడుదల చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి 43 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. మొత్తం అయిదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి పేర్లను వెల్లడించింది.   ఇటీవలే 36 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణకు చోటు దక్కింది. మొత్తం నలుగురి…

TELANGANA

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇలా చేయండి..!

ఈనెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి అర్హులను ఎలా ఎంపిక చేస్తారు? ఏం చేయాలి అనే గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. పథకాలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అమలు చేసుకుంటూ వెళుతోంది.   అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వాటిద్వారా…

TELANGANA

టీఎస్ఆర్టీసీలో కొత్త బస్సులు..

జంటనగరాల్లో కొత్తగా ఎలక్ట్రిక్ నాన్ ఏసీ సిటీ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతోన్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్‌ బస్సులను టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. దశలవారీగా ఎలక్ట్రిక్ సిటీ బస్సులను వినియోగంలోకి తీసుకుని రావడంలో భాగంగా వాటిని అందుబాటులోకి తీసుకుని వచ్చారు.   హైదరాబాద్‌లో అన్నీ ఎలక్ట్రిక్ సిటీ బస్సులే నడిపేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది టీఎస్ఆర్టీసీ. ఇందులో భాగంగా దశలవారీగా వాటిని నడిపిస్తోంది. ఇదివరకు 150కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా…

AP

ఒకే వేదికపై పీఎం మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. మోడీ టూర్ ఫిక్స్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒకవైపు ఏపీ అధికార పక్షమైన వైసీపీ అధినేత, సీఎం జగన్ సిద్దం సభలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు టిడిపి కూడా యువగళం తో పాటు ఇతర సభలను నిర్వహించి ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.   ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార…

AP

వైసీపీకి మరో షాక్..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు ఒకొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ అధిష్టానంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరుఫున రాజోలు నియోజరవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.   ఆ పార్టీ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకనే కావడం విశేషం. జనసేన గుర్తు…

National

సీఏఏ అమలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన..

దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.   రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై…

TELANGANA

తెలంగాణకు మరోసారి ప్రధాని మోడీ..

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 16,17,18 వ తేదీల్లో తెలంగాణకు ఆయన రానున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్‌గిరిలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశముందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.   అంతేగాక,…

TELANGANA

చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్..! ఖరారు చేసిన కేసీఆర్..

భారత రాష్ట్ర సమితి(BRS) వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. బీఆర్ఎస్ తరపున చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gyaneshwar) పేరు ఖరారైనట్లు సమాచారం. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) నందినగర్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు.   మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీలు, నేతలు సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వంపై సమావేశంలో చర్చ…