4news HD TV

World

పాకిస్తాన్‌లో అంజు ప్రేమికుల పుకారు

పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నేపథ్యం, భారతదేశంలోకి ఆమె అక్రమ ప్రవేశంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక భారతీయ మహిళ ఇప్పుడు తన ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి వెళ్లింది. రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన ఒక వివాహిత భారతీయ మహిళ, తాను ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి, ప్రేమలో పడిన వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌కు వెళ్లింది. అంజు అనే 35…

National

దేశవ్యాప్తంగా 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటు

దేశవ్యాప్తంగా 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మూడో విడత ఈ-వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దేశంలోని 284 నగరాల్లో ఈ-వేలం నిర్వహణ ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 113 నగరాల్లో 388 రేడియో స్టేషన్లు ఉండగా.. వాటి సేవలను మారుమూల ప్రాంతాల్లో విస్తృతపరచడానికి 284 నగరాల్లో 808 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కవరేజీ పెంచేందుకు గానూ మారుమూల ప్రాంతాల్లో రేడియో టవర్లు ఏర్పాటు…

CINEMA

నందమూరి బాలకృష్ణ ఆ మధ్య తన వారసుడు ఎంట్రీపై కూడా క్లారిటీ

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు తెగ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీపై రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. నందమూరి బాలకృష్ణ ఆ మధ్య తన వారసుడు ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎన్నికల తర్వాతే సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే మరోసారి మోక్షజ్ఞ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్టేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే… మోక్షజ్ఞ ఎంట్రీ: నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు…

CINEMA

ఎన్టీఆర్ పిల్లలు: ఇక నందమూరి వారసులుగా ఎన్టీఆర్ కుమారులు

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఇక ఆయన నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ వార్త అయినా.. వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ తన పిల్లల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే…. సెలబ్రెటీస్ అంటేనే క్రేజ్: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత…

CINEMA

జంతువుల బాధలను తన బాధగా ఫీల్

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం లేని గ్లామరస్ యాంకరమ్మ రష్మీ గౌతమ్. బుల్లితెరపై అనేక షోలకు గ్లామర్ టచ్ ఇస్తూ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టీవీ షోలు మాత్రమే కాకుండా సినిమాల్లో ఘాటు సన్నివేశాలతో అట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో దూసుకుపోతున్న ఈ వయ్యారి తాజాగా మొబైల్ నెంబర్ షేర్ చేసింది. అవసరం ఉంటే కాల్ చేయమని కూడా…

CINEMA

మరో ప్యాన్ ఇండియా మూవీలో దీపిక పదుకోన్..

బాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తున్న దక్షిణాది భామ దీపిక పదుకోన్ ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీపై కన్నేసింది. హిందీ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన దీపిక ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న Project K (Kalki 2898 AD) అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ K సినిమా షూటింగులో బిజీగా ఉన్న సమయంలోనే దక్షిణాదిలో పలు చిత్రాల్లో స్టార్ హీరోల చిత్రాల్లో భారీ ఆఫర్లు వస్తున్నాయనేది…

CINEMA

‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా బడ్జెట్ ఎంత?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాల్లో సీక్రెట్ మెయింటెన్ చేస్తారు. కొంతమంది నిర్మాతలు తమ సినిమా బడ్జెట్‌ను కూడా ఇవ్వరు. కానీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) అలా కాదు.. అభిమానులు అడిగే ప్రశ్నలకు తరచూ సమాధానాలు ఇస్తూంటాడు. వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాతో(The Vaccine War Cinema) బిజీగా ఉన్నాడు. ఈ సినిమా బడ్జెట్‌ను కూడా బయటపెట్టాడు. ఆశ్చర్యకరంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కంటే తక్కువ డబ్బుతో ది వ్యాక్సిన్ వార్…

World

ఐరాసలో అనూహ్య పరిణామం-భారత్ మద్దతుతో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్.. !

చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్తాన్ లు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది ? దీనికి సమాధానం ఐక్యరాజ్యసమితిలో దొరికింది. ఐరాసలో గతంలో ఎన్నో అంశాల్లో విభేదిస్తూ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకునే ఇరుదేశాలు ఈసారి మద్దతిచ్చుకున్నాయి. దీని ఫలితంగా భారత్ పై నిత్యం విషం కక్కే పాకిస్తాన్ ఐరాసలో తన పంతం నెగ్గించుకుంది. భారత్ తో పాటు చైనా కూడా ఈ విషయంలో పాకిస్తాన్ కు అండగా నిలిచాయి. యూరప్ లోని స్వీడన్ లో ఖురాన్ దహనం…

AP

ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలు

ఏపీ వాసులకు అలెర్ట్. ఇకపై ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలకు వర్తిస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు పొందాలంటే తమ ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఒత్తిడి మేరకు ఏపీలో కూడా దీనిని అమలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌ అమలులోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఏయే పథకాలకు ఆధార్‌ తప్పనిసరో…

TELANGANA

సుమన్ టీవీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్-ఆరుగురికి బెంజ్ కార్లు, సీఈవోలుగా ప్రమోషన్!

ఏ సంస్థలో అయినా ఉద్యోగుల పాత్ర కీలకం. అయితే ఉద్యోగుల కష్టాన్ని గుర్తిస్తే ఆ సంస్థ మరెన్నో విజయాలు సాధిస్తుందని నమ్మిన సుమన్ టీవీ ఛైర్మన్ సుమన్ దూది.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమన్ టీవీ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా… ఆ సంస్థ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన 6గురిని వివిధ విభాగాలకు సీఈవోలుగా ప్రకటించింది యాజమాన్యం. అంతేకాదు వారికి నెలకు ఐదు లక్షల వేతనం, కోటి రూపాయల ఇన్సూరెన్స్ తో పాటు……