4news HD TV

National

చంద్రయాన్‌కి 40 రోజులు ఎందుకు?

జాబిల్లి(Moon)పై అన్వేషణ కోసం ఇస్రో(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3(Chandrayaan 3)ని నేడు లాంచ్ చేశారు. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రుని దిశగా తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 ప్రారంభించింది. చంద్రయాన్ 3 చంద్రుడి వద్దకు వెళ్ళడానికి దాదాపు 40 రోజులు సమయం పడుతుంది. కానీ గతంలో అమెరికా(America) చంద్రుడి మీదకు నాలుగు రోజుల్లో, రష్యా(Russia) రెండు రోజుల్లోనే వెళ్లాయి. మరి మన చంద్రయాన్ కి ఎందుకు అంత ఎక్కువ…

CINEMA

‘సలార్‌’పై డిస్ట్రిబ్యూటర్స్ డౌట్.. నిర్మాతల డేరింగ్ డెసిషన్!

ప్రభాస్ నటించిన సలార్ సినిమా(Salaar) కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సలార్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్‌ను పొందుతుంది ఈ సినిమా. ఒక చిన్న టీజర్ రెండు రోజుల పాటు సోషల్ మీడియాను షేక్ చేసింది. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహించినందున, సలార్ ‘మిస్‌ఫైర్’ అయ్యే అవకాశాల గురించి ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందడం లేదు.…

World

ప్రధాని మోడీకి యూఏఈ అధ్యక్షుడు ప్రత్యేక విందు: భారత్-యూఏఈల మధ్య కీలక ఒప్పందాలు

దుబాయ్: ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈకి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ శనివారం అబుదాబికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వారి చెల్లింపు, సందేశ వ్యవస్థలను ఇంటర్‌లింక్ చేయడానికి భారతదేశం, యూఏఈ సెంట్రల్ బ్యాంక్‌లు రెండు అవగాహన…

AP

సీఐ అంజూయాదవ్ పై చర్యలకు రంగం సిద్దం – పవన్ పర్యటన వేళ..!!

శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలకు పోలీసు అధికారులు సిద్దమయ్యారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై అంజూయాదవ్ చేయి చేసుకోవటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక కోరింది. ఇటు పవన్ 17న కాళహస్తికి రానున్నారు. సీఐ పైన ఎస్పీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జిల్లా పోలీసు అధికారుల నుంచి సీఐపైన నివేదిక ఉన్నతాధికారులకు చేరింది. అంజూయాదవ్ వివాదాస్పదంగా పోలీసు అధికారిణి అంజూయాదవ్ వ్యవహార…

TELANGANA

మరో మూసిలా గండిపేట చెరువు

విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌ దాహారి‍్త తీర్చే జల వనరుల్లో గండిపేట సరస్సు – ఉస్మాన్‌సాగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గండిపేట సరసుస క్రమంగా మురికి కూపంగా మారుతోంది. చెత్తచెదారం నిర్వహణలో అధికారులు విఫలం కావడంతో కాలుష్యమయమవుతోంది. సరస్సు పరిసర గ్రామాలు పరీవాహక ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడంతో నీటి వనరులోని ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ఆక్రమణలతో నిండిపోయాయి. గండిపేట సరస్సు చుట్టూ చెత్తను డంపింగ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌…

National

రానున్న రోజుల్లో నెయ్యి, వెన్న (Ghee- Butter) ధరలు గణనీయంగా తగ్గే అవకాశం

: టమాటా, పచ్చి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు రానున్న రోజుల్లో ఉపశమనం కలగనుంది. అది కూడా పండుగల సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఉపశమనం రానున్నట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో నెయ్యి, వెన్న (Ghee- Butter) ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పండుగల సమయంలో ప్రతి ఇంట్లోనూ ఈ రెండింటినీ వాడుతుంటారు. వాస్తవానికి నెయ్యి, వెన్నపై వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ రేట్లను తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించబోతోంది. మింట్…

CINEMA

షారుఖ్ ఖాన్‌పై డార్లింగ్ ప్రభాస్ పైచేయి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు బాలీవుడ్ బాద్ షా చిత్రం విడుదలకు దగ్గరగా ఉంది. ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ విషయంలో ప్రభాస్ సినిమాకు ఎక్కువ డబ్బులు వచ్చాయని చర్చ జరుగుతోంది. పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ రూపొందించిన అతిపెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్(Salaar Part 1). టీజర్ జూలై 6న విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ లోనే ఉంటుంది.…

World

అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి.. పరారీలో నిందితుడు

అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలోని జార్జియాలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. కాల్పులకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు స్థానిక అధికారి ఒకరు వార్తా సంస్థకు తెలిపారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న ఒక చిన్న కమ్యూనిటీలో జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని జార్జియాలోని కౌంటీ ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న హాంప్టన్ సబ్ డివిజన్‌లో శనివారం ఉదయం జరిగిన సామూహిక కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు…

AP

టమోటా కిలో రూ 300, తగ్గేదెప్పుడంటే – అదే బాటలో మిర్చి, అల్లం..!!

టమాటా ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. టమాటా ధర ప్రస్తుతం రూ 200 నుంచి రూ 250 వరకు పలుకుతుంది. రిటైల్ ధరల్లో మరింత భగ్గుమంటోంది. ఏకండా రూ 300 నుంచి రూ 400 వరకు విక్రయిస్తున్నారు. కాస్త తక్కువ నాణ్యత ఉన్న టమాటా అదే మార్కెట్ లో రూ 100-150గా ఉంది. పెట్రోల్ ధరల కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మరి కొంత కాలంగా ఈ పరిస్థితి కొనసాగక…

TELANGANA

అక్కడి నుండే పోటీ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ!

తెలంగాణలో ఎన్నికల సమరం మోగనుంది.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచే వారు ఒక్కొక్కరిగా క్లారిటీ ఇస్తూ ప్రజల్లోకి వస్తున్నారు.. ఇక తాజాగా తాను పోటీ చేసే స్థానంపై మాజీ ఐపీఎస్ అధికారి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈయన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చేసారు. తాజాగా కాగజ్నగర్ టౌన్ లోని బిఎస్పి కార్యాలయంలో…