ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారితే మేము గొర్రెల్లా రావాలా ?, మేడమ్ కు షాక్ మీద షాక్, నువ్వేపో !
బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ పొత్తు ఖరారు కావడంతో పార్టీలు మారడానికి ఇదే మంచి టైమ్ అని బీజేపీ (BJP) నాయకులు అనుకుంటున్నారు. అక్టోబరు 20వ తేదీన బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (dk shivakumar) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మీరు సిద్దంగా ఉండాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస్ ఆమె మద్దతుదారులకు పిలుపునిచ్చారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే (MLA) కే పూర్ణిమ శ్రీనివాస్ బీజేపీకి…

