: రూ. 2999 రీఛార్జీపై డబుల్ బెనిఫిట్స్
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంగ్ టర్మ్ ప్లాన్ను అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం(Independence day) ఆఫర్ కింద రూ.2999తో ఏడాది కాల వ్యవధితో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పరిచయం చేసింది. దీంతోపాటు ఉచితంగా రూ. 5800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తోంది. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వివరాల్లోకి వెళితే.. రూ. 2999తో రీఛార్జీతో తీసుకొచ్చిన ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్కు 365…