Technology

Technology

: రూ. 2999 రీఛార్జీపై డబుల్ బెనిఫిట్స్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంగ్ టర్మ్ ప్లాన్‌ను అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం(Independence day) ఆఫర్ కింద రూ.2999తో ఏడాది కాల వ్యవధితో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పరిచయం చేసింది. దీంతోపాటు ఉచితంగా రూ. 5800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తోంది. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వివరాల్లోకి వెళితే.. రూ. 2999తో రీఛార్జీతో తీసుకొచ్చిన ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌కు 365…

Technology

గ్రౌండ్‌ రిపోర్ట్‌: వెలమకోటలో బీసీల కొట్లాట..

కరీంనగర్‌.. ఉద్యమాల పురిటిగడ్డ. తెలంణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమం కరీంనగర్‌ నుంచే ఉవ్వెత్తున ఎగిసింది. ఇక తెలంగాణ ఉద్యమసారథి కె.చంద్రశేఖర్‌రావును ఉప ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ వాదాని గట్టిగా వినిపించింది. పోరాటాలు, ఉద్యమాలకు నెలవైన కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 15 ఏళ్లుగా గంగుల కమలాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హ్యాట్రిక్‌ విజయం సాధించిన గంగుల ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన…

NationalTechnology

ప్రవీణ్ ఎఫెక్ట్, పంజా విసిరిన ఎన్ఐఏ, సిద్దూ ప్రభుత్వానికి షాక్, పీఎఫ్ఐ లీడర్స్ తో !

బెంగళూరు: కర్ణాటకలో గత జూలైలో జరిగిన హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసుకు సంబంధించి దక్షిణ కన్నడ జిల్లా, కొడగు జిల్లాలో నిషేధిత పీఎఫ్‌ఐ కార్యకర్తల ఇళ్లపై మంగళవారం అధికారులు దాడులు చేశారు. రెండు జిల్లాల్లోని ఆరు చోట్ల అధికారులు మంగళవారం దాడులు…

POLITICSTechnology

అధికార, ప్రతిపక్ష పార్టీల హెల్ప్ లైన్ వార్, ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదని ?

బెంగళూరు: నెల రోజుల క్రితం వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండేది. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చుక్కలు చూపించిన కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో అధికారంలోకి వస్తామని ఆశపడిన బీజేపీ నాయకుల ఆశలు గల్లంతు అయ్యాయి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్…

NationalTechnology

రూ 500 నోట్లు కూడా రద్దవుతాయా – ఏం జరుగుతోంది…!!

రిజర్వ్ బ్యాంక్ తాజాగా రెండు వేల నోట్లను ఉప సంహరించుకుంది. ఇప్పటికే వీటి ముద్రణ నిలిపివేయటంతో సామాన్యుల పైన అంతగా ప్రభావం ఉండే అవకాశం లేదు. ఇప్పటి వరకు సర్క్యులేషన్ లో ఉన్న రెండు వేల నోట్లు 2017 ముందు జారీ చేసినవి. వీటిని మార్చుకోవటానికి…డిపాజిట్ కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉంది. పెద్ద నోట్లు రద్దు అనే లక్ష్యంలో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో రూ 500 నోట్లు కూడా రద్దు చేస్తారా…

Technology

వాట్సాప్ మనం మాట్లాడుకునేది సీక్రెట్ గా రికార్డు చేస్తోందా?

నిద్రిస్తున్న సమయంలో వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో తన మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోందని ట్విట్టర్ ఇంజనీర్ క్లెయిమ్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో వాట్సాప్‌ను నమ్మలేమని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ చెప్పారు. ట్విట్టర్ ఉద్యోగి తన వాదనలకు మద్దతుగా ఆండ్రాయిడ్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్‌ను కూడా పోస్ట్ చేశాడు. మస్క్ ట్వీట్‌పై స్పందిస్తూ వాట్సాప్ ను విశ్వసించలేమని రాశారు. అంతేకాకుండా ట్విట్టర్‌లో వాయిస్, వీడియో కాల్‌లతో సహా వాట్సాప్ లాంటి ఫీచర్లను తీసుకువస్తున్నట్లు నివేదికలు…

TechnologyWorld

జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు చోటు..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జట్టులో మరో భారత సంతతి మహిళకు చోటు దక్కింది. భారతీయ-అమెరికన్ నీరా టాండన్ (Indian-American Neera Tanden) తన దేశీయ విధాన మండలి తదుపరి అధిపతిగా అవుట్‌గోయింగ్ అడ్వైజర్ సుసాన్ రైస్‌ను భర్తీ చేస్తారని బైడెన్ శుక్రవారం ప్రకటించారు. బైడెన్ నిర్ణయాన్ని అనుసరించి, నీరా టాండన్ వైట్ హౌస్ అడ్వైజరీ కౌన్సిల్‌కు నాయకత్వం వహించిన మొదటి ఆసియా-అమెరికన్‌గా నిలిచారు. గతంలో నీరా టాండన్ వైట్‌హౌస్‌లో స్టాఫ్ సెక్రటరీగా పనిచేశారు.…

Technology

అంత సంపాదిస్తున్నా సుందర్ పిచాయ్ పై విమర్శలు అందుకే

సుందర్ పిచాయ్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ ఉన్నట్లు చెబుతున్నారు. 2022 సంవత్సరానికి పిచాయ్ పారితోషికం 226 మిలియన్ డాలర్ల పారితోషికం అందించింది.   Sundar Pichai Salary: అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఇప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి. ఆయన సంపాదన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏకంగా రూ. 1800 కోట్ల సంపాదనతో అందరిలో ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. అంత భారీ పారితోషికం తీసుకోవడంతో ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. సంస్థలో దాదాపు…

Technology

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడిన పిడుగు..

వరదలు అంటే అమ్మో అంటాం.. భూమి కాస్త కంపిస్తే గజగజా వణికిపోతాం. వడగాలులకు భయపడి ఎవరికి వాళ్లు హౌస్‌ అరెస్ట్ అయిపోతారు. కానీ.. వీటన్నింటికన్నా ప్రమాదకారి పిడుగు. గాయపరచడం ఉండదు. అనారోగ్యానికి గురిచేసే సమస్యేలేదు. సెకన్లలో ప్రాణం తీసేస్తుంది. ఓ మెరుపులా ఉన్నా.. అది తాకితే వేల ఓట్ల విద్యుత్‌ ఒంట్లోకి చేరి క్షణాల్లో మనిషిని బూడిద చేస్తుంది. ఇలాంటి భయంకరమైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ కార్మికుడిపై పిడుగు పడింది. దాంతో…

TechnologyWorld

గూగుల్ ఆఫీస్ లో టీ, కాఫీ కట్..

చిన్న చిన్న కంపెనీలు కూడా ఉద్యోగులకు టీ, కాఫీ ఉచితంగా ఇస్తుంటాయి, ఓ మోస్తరు కంపెనీలు బ్రేక్ ఫాస్ట్, లంచ్ కూడా ఫ్రీగా అందజేస్తాయి. అలాంటిది మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ లో ఇంకెన్ని సౌకర్యాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. ఆ కంపెనీలో కూడా ఉద్యోగులకు మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తారు. ఫ్రీ స్నాక్స్, లాండ్రీ సర్వీస్, మసాజ్, ఉద్యోగులకు లంచ్ అందించే మైక్రో కిచెన్ సదుపాయాలు అక్కడ ఉంటాయి. అయితే వీటన్నిటినీ ఇప్పుడు కంపెనీ ఆపేసింది. ఇది టెంపరరీనా…