Technology

TechnologyWorld

చాట్ జీపీటీ మరోవైపు వివాదాలను కూడా సృష్టిస్తోంది.

చాట్ జీపీటీ…ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినపడుతోంది. ప్రపంచ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈ చాట్ జీపీటీ మరోవైపు వివాదాలను కూడా సృష్టిస్తోంది. ఏఐ సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చాట్ జీపీటీ మనం ఏ అంశంపైనైనా ప్రశ్న అడిగినప్పుడు తనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, పరిష్కారం చూపెడుతుంది. చరిత్ర, కవితలు, కళలు, సాహిత్యం, రచనలు, వైద్య రంగం, రక్షణ రంగం, అంతరిక్షం, వ్యవసాయం, విద్య, పరీక్షలు, క్రీడలు… ఇలా ఏ రంగానికి…

APNationalTechnologyTELANGANAWorld

యూపీఏ చార్జీల మీద వివరణ..

యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు చెల్లిస్తాయని స్పష్టం చేసింది. నియోగదారులకు తక్షణం ఎటువంటి చార్జీలు ఉండవని కేంద్రం వివరణ ఇచ్చింది. UPI చెల్లింపులపై ఛార్జీలు విధిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌పీసీఏ ఖండించింది. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి…

TechnologyTELANGANA

తెలంగాణ టీఎస్‌ఆర్‌టీసీ కీలక నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.. దక్షిణ భారతదేశం నుండి మేఘా ఇంజినీరింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ అయిన Olectra Greentech Limitedకి మొత్తం 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం అతిపెద్ద సింగిల్ ఆర్డర్‌ను అందజేసింది. పెద్ద ఎత్తున క్లీన్, గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను కలిగి ఉండే దిశగా తెలంగాణ ఎలక్ట్రిక్ మొబిలిటీ చొరవ కోసం ఈ ఆర్డర్ ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. 50 ఇంటర్‌సిటీ కోచ్…

NationalTechnology

యూఐడీఏఐ.. అందుబాటులోకి కొత్త సర్వీసులు!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో తప్పనిసరి అయింది ఇలా ఒక వ్యక్తి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఎంతో కీలకమైనది ప్రస్తుతం మన వ్యక్తిగత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ అనుసంధానం కావడంతో ఆధార్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీస్లను అందుబాటులోకి తీసుకువస్తుంది యూఐడీఏఐ.ఈ క్రమంలోనే తాజాగా ఆధార్ కార్డుదారుల కోసం మరొక కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది తద్వారా ఆధార్ సేవలు ఇకపై మరింత…

Technology

UPI ద్వారా ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేస్తున్నారా. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

ప్రస్తుత కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు అధికమయ్యాయి ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు.ఇలా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ఈ పొరపాట్లు కారణంగా పెద్ద ఎత్తున మోసానికి గురి కావాల్సి ఉంటుంది.ఈ క్రమంలోని యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసేవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడటం వల్ల డబ్బును నష్టపోకుండా…

Technology

ఆపిల్‌ ప్రియులకు `హోలీ` ఆఫర్‌.. డిస్కౌంట్‌పై ఐ-ఫోన్లు.. ఇవీ డిటైల్స్‌!

| హోలీ పండుగ సందర్భంగా ఐ-ఫోన్13తోపాటు పలు ఐ-ఫోన్లపై ఆపిల్ డిస్కౌంట్ ధరలకు మొబైల్ ఫోన్ ప్రియులకు అందుబాటులోకి తెచ్చింది. I-Phone Discounts | ఆపిల్ ఐ-ఫోన్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఐ-ఫోన్ 13.. హోలీ పర్వదనం సందర్భంగా ఆఫర్ ప్రకటించింది. రెండేండ్ల క్రితం 2021లో దేశీయ మార్కెట్‌లో ఆవిష్కరించిన ఈ ఫోన్ రూ.49,099లకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.79,900. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్ మార్చి…

SPORTSTechnology

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ని ప్రకటించింది. ఈ అత్యుత్తమ జట్టులో భారత్‌ నుంచి ఒకే ఒక్క బ్యాటర్‌కు చోటు దక్కింది. అండర్‌-19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలైన వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించింది. ఈ మెగా టోర్నీలో రిచా 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 136 పరుగులు చేసింది. పాకిస్తాన్‌పై 31(నాటౌట్‌) , వెస్టిండీస్‌పై 44(నాటౌట్‌),…

NationalTechnology

50 రోజుల్లో ఎల్‌ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం

న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్‌ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్ నుండి భారీ లాభాలను ఆర్జించింది. కానీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు నష్టపోతూనే ఉన్నాయి ఈ కారణంగా అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఎల్‌ఐసి కూడా ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది.…

TechnologyTELANGANA

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్‌ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్‌ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్‌ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క ఈ ఛాట్‌బోట్‌ టెక్నాలజీతోనే మరింత పదును తేలిన సెర్చ్‌ ఇంజన్‌గా మునుపటి తమ బింగ్ ను ముందుకు తేనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఈ ఛాట్‌ బోట్స్‌ ద్వారా…

Technology

నోకియా వారి సరికొత్త సంచలనం.. మళ్లీ ప్రభంజనం

స్మార్ట్ ఫోన్ లు రాక ముందు ఫీచర్ ఫోన్స్ యుగంలో హెచ్ఎండి గ్లోబల్ సంస్థ నోకియా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో 90% మార్కెట్ ని దక్కించుకున్న నోకియా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేక పోయింది. స్మార్ట్ ఫోన్ ల తయారి విషయంలో నోకియా ఇతర కంపెనీలతో పోటీ పడలేక పోయింది. ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటేందుకు ట్యాబ్లెట్‌ లతో మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. నోకియా టి21 ట్యాబ్లెట్‌ ను భారత…