Editor

TELANGANA

కవిత మధ్యంతర బెయిల్ పై కోర్టు కీలక నిర్ణయం..!

ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ.. బెయిల్‌ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించింది. మార్చి 26 నుంచి తిహార్‌ జైల్‌లో ఉన్నారు. రేపటితో కవిత జ్యూడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. దీంతో, కవిత నెక్స్ట్ స్టెప్ పైన ఆసక్తి కొనసాగుతోంది.  …

TELANGANA

ఎన్నికల వేళ కేసీఆర్ బిగ్ స్కెచ్ – టార్గెట్ రేవంత్…!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొని గులాబీ పార్టీని దెబ్బ తీసేందకు ప్రయత్నిస్తోంది. దీంతో, పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. రైతు సమస్యలపైన రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.   తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో గెలుపే…

AP

టీడీపీ కూటమి మేనిఫెస్టో పై కీలక నిర్ణయం – వైసీపీకి పోటీగా..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలు విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే అమలు చేసే నిర్ణయాల గురించి ప్రచారంలో వివరిస్తున్నారు. ఇక, మూడు పార్టీల ఎన్డీఏ కూటమి..వైసీపీ తమ మేనిఫెస్టోల రూపకల్పన పైన ఫోకస్ చేసాయి. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఇటు జగన్ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీ కూటమి మేనిఫెస్టో పైన కీలక నిర్ణయం…

AP

దస్తగిరి మరో ట్విస్ట్- టీడీపీ, సునీత, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడప ఎంపీగా బరిలోకి దిగిన పీసీసీ ఛీఫ్ షర్మిలతో పాటు ఆమె సోదరి, సునీత, టీడీపీ వివేకా హత్య కేసును జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాయి. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో అప్రూవర్, జై భీమ్ పార్టీ తరఫున పులివెందుల బరిలో దిగుతున్న దస్తగిరి ఈసీని ఆశ్రయించారు.   తెలుగుదేశం పార్టీ,…

National

మణిపూర్ మౌనం.. కనిపించని ఎన్నికల హడావిడి..

మణిపూర్ గత ఏడాది నుంచి అల్లర్లతో అట్టుడికిపోయింది. మైతీ, కుకీ తెగల మధ్య జరుగుతున్న గొడవలతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ హింసాత్మకమైన ఘటనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయ పడ్డారు. చాలా ఇళ్లు, వాహనాలు, దుకాణాలకు ఆందోళన కారులు నిప్పంటించారు. హింసాత్మక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు సురక్షితప్రాంతాలకు తరలించి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు.   ఇక ప్రస్తుతానికి గొడవలు…

TELANGANA

ప్రయాణికులకు షాక్.. హైదరాబాద్ మెట్రో రైలులో ఆ కార్డు రద్దు..?

వేసవి సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది కూడా. మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు రెండు నెలల పాటు రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు అమలులో ఉంది. జూన్ 1వ తేదీన తరగతులు పునఃప్రారంభమౌతాయి.   అలాగే- ఈ నెల 25వ తేదీ నుంచి పాఠశాలలకు హాలిడే ఉంటుంది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో ఒంటిపూట బడులు సాగుతున్నాయి. ఈ…

TELANGANA

ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే ..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గులాబీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గులాబీ పార్టీ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరారు. కొంత కాలంగా వెంకటరావు కాంగ్రెస్ లో చేరటం పైన ప్రచారం సాగుతోంది. ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.   భద్రాచలం నియోజకవర్గానికి…

AP

టీడీపీలో ఆ నేతలపై వైసీపీ గురి – ఆపరేషన్ షురూ..!!

ఏపీలో ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యర్ది పార్టీలపై పై చేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. టీడీపీ,బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా సీట్లు దక్కని నేతల పై వైసీపీ గురి పెట్టింది. మూడు పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను వైసీపీ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం సీఎం జగన్ సన్నిహిత నేతలు ఆపరేషన్ ప్రారంభించారు. చేరికలు మొదలయ్యాయి.   పొత్తులో భాగంగా సీట్లు దక్కని…

AP

ఏపీ సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసు.. ఎందుకంటే..?

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తరచూ అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం నోటీసు జారీ చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏప్రిల్ 5న జగన్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తూ ఈసీకి లేఖ రాశారు.   వైఎస్‌ఆర్‌సిపి ‘మేమంత సిద్ధం’ సమావేశంలో చేసిన దురుద్దేశపూరిత వ్యాఖ్యలపై 48 గంటల్లోగా…

National

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా చైనీస్ హ్యాకర్స్.. మైక్రోసాఫ్ట్ సంచలన నివేదిక..

తైవాన్ అధ్యక్ష ఎన్నికలలో ట్రయల్ రన్ తర్వాత భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలను తారుమారు చేయడానికి చైనా కృత్రిమ మేధస్సుతో రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగించవచ్చని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషణ ప్రకారం, ఉత్తర కొరియా మద్దతుతో చైనా సైబర్ గ్రూపులు యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియాలో ఎన్నికలను లక్ష్యంగా చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాయని వెల్లడించింది.   “చైనా తన ప్రయోజనాలకు లాభం చేకూర్చేందుకు AI- రూపొందించిన కంటెంట్‌ని సృష్టిస్తుంది. దాన్ని విస్తరింపజేస్తుంది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం…