Editor

TELANGANA

మహిళలకు నెలకు రూ.2500.. ఎప్పటి నుంచి అంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.   అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10…

AP

పవన్ కళ్యాణ్ కు భారీ షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈసారి ఎలాగైనా ఎన్నికలలో విజయం సాధించి ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రయత్నం చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థుల విజయంతో పాటు, కూటమి విజయం కోసం గతానికి భిన్నంగా వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.   జనసేనకు షాక్.. దిక్కు తోచని స్థితిలో జన సైనికులు ఇక…

AP

ఏపీలో పెన్షన్లు ఇళ్లకే పంపండి-ఈసీకి చంద్రబాబు లేఖ..!

ఏపీలో పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలన్న ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది. నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎస్ జవహర్ రెడ్డి.. రాత్రికి క్లారిటీ ఇస్తామని చెప్పినా ప్రకటనేదీ రాలేదు. దీంతో రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పెన్షన్ల పంపిణీని సచివాలయ సిబ్బందితో చేయించాలని కోరుతూ ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు.   సచివాలయ ఉద్యోగులు, ఇతర…

National

కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాతో సహా ఢిల్లీ మద్యంకేసు కీలక నిందితులంతా తీహార్ జైల్లోనే..!!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగి నెల రోజులైంది. వరుసగా తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరు కావడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరాకరించడంతో, ఆయన ఇంటికి వెళ్లి సోదాలు జరిపిన ఈడి అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.   భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఆసక్తికర పరిణామం అని…

TELANGANA

ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదా..?

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. సీనియర్లు సైతం కేసీఆర్‌, ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.   ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తం అయ్యారు కేసీఆర్. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి ఉద్దేశించిన పర్యటనలు ఇవి. కరవుతో…

TELANGANA

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా: ఎందుకంటే..?

ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాగా, గత గురువారం ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.   ఉమ్మడి జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ,…

AP

ఫొటోలంటూ వచ్చి బ్లేడ్లతో కోసేస్తున్నారు-పవన్ సంచలన ఆరోపణలు..!

ఏపీలో రాజకీయం అంతా ఓ ఎత్తు పిఠాపురం రాజకీయం ఓ ఎత్తు అన్నట్లుగా మార్చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురంలో మూడు రోజులుగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. అక్కడ తనకు ఎదురైన అనుభవాలపై ఇవాళ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.   ముఖ్యంగా అభిమానుల ముసుగులో వచ్చిన కొందరు తనతో ఎలా ప్రవర్తిస్తున్నారన్న దానిపై పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.   ఇవాళ పిఠాపురంలో టీడీపీతో పాటు పలు పార్టీల నేతలు…

AP

జగన్ Vs చంద్రబాబు, 66 లక్షల ఓట్ బ్యాంక్ – వణుకు మొదలు, సెల్ఫ్ గోల్..!

ఏపీలో ఇప్పుడు వాలంటీర్ల పై ఈసీ ఆంక్షల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల వేళ పెన్షర్ల ఓట్ బ్యాంక్ ఎవరికి ఎన్నికల ప్రచార అస్త్రంగా మారుతోంది. చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు కారణంగానే ఎన్నికల సంఘం వాలంటీర్ల పైన ఆంక్షలు విధించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆలస్యం కాకుండా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు సీఎస్ ను కోరారు. 66 లక్షల లబ్దిదారులు ఉండటంతో ఎవరిని ముంచుతుందో అనే టెన్షన్ మొదలైంది.   పెన్షన్లు…

National

కాశ్మీర్‌లో విరిగిపడిన కొండచరియలు.. జమ్మూ-శ్రీనగర్ రోడ్ బ్లాక్…

జమ్మూ-కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆదివారం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.   270 కిలోమీటర్ల పొడవైన హైవేపై ట్రాఫిక్‌ను త్వరగా పునరుద్ధరించేందుకు కిష్త్వారీ పథేర్, మెహర్-కెఫెటేరియా మోర్ వద్ద రోడ్డు క్లియరెన్స్ పనులు ఉదయం నుంచి కొనసాగుతున్నాయని, కాశ్మీర్‌ను దేశంలో మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక ఆల్-వెదర్ రోడ్ అని ట్రాఫిక్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.   అర్ధరాత్రి సమయంలో బనిహాల్ ప్రాంతంలోని…

National

మరో నోటీసు.. రూ. 1,745 కోట్లు కట్టాలని కాంగ్రెస్‌కు ఐటీ సమన్లు..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ ప్రభుత్వం కష్టాల ఊబిలోకి నెట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. 1,745 కోట్లు కట్టాలని సూచిస్తూ మరోసారి సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే(రెండ్రోజుల క్రితం) రూ. 1,823 కోట్లు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ…