గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్
గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం (జూలై 10) కొట్టివేసింది. పిటిషనర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ మాట్లాడుతూ గుర్తింపు కార్డు చూడకుండా నోట్లను మార్చడం ద్వారా అవినీతిపరులు, దేశ వ్యతిరేకులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ పిటిషన్ను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి.. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం విధానపరమైన అంశమని అన్నారు. ఇందులో మేం జోక్యం చేసుకోమని తెలిపింది. అంతకుముందు మే 29న ఢిల్లీ హైకోర్టు కూడా…